Tags :#ttd

ఆంధ్రప్రదేశ్ డివోషనల్ తాజావార్తలు తెలంగాణ

తిరుమల: పిల్లలకు ఉచితంగా అక్షర గోవిందం కిట్లు.. టీటీడీ పాలకమండలి నిర్ణయాలు

తిరుమల: పిల్లలకు ఉచితంగా అక్షర గోవిందం కిట్లు.. టీటీడీ పాలకమండలి నిర్ణయాలు టీటీడీ పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. టీటీడీ నిర్వహించే అక్షర గోవిందం కార్యక్రమంలో పాల్గొనే చిన్నారులకు ఉచితంగా కిట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. బుధవారం జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. వీటితో పాటుగా టీటీడీలోని ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు శ్రీవారి దర్శనం, లడ్డూ కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. స్పర్శదర్శనం క్యూలైన్లలో అదనపు మరుగుదొడ్ల నిర్మాణానికి […]Read More

ఆంధ్రప్రదేశ్ డివోషనల్ తాజావార్తలు తెలంగాణ

తిరుమల శ్రీవారికి హైదరాబాద్ అజ్ఞాత భక్తుడి భారీ విరాళం.. కనీసంపేరు చెప్పలేదు, ఎంత

తిరుమల శ్రీవారికి హైదరాబాద్ అజ్ఞాత భక్తుడి భారీ విరాళం.. కనీసంపేరు చెప్పలేదు, ఎంత ఇచ్చారంటే Tirumala Hyderabad Anonymous Devotee Donated Rs 1 Crore To TTD: తిరుమల శ్రీవారికి భారీ విరాళం అందజేశారు ఓ భక్తుడు. హైదరాబాద్‌కు చెందిన ఓ భక్తుడు కనీసం తన పేరు కూడా చెప్పకుండా రూ.కోటిని టీటీడీకి అందజేశారు. ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు ఈ విరాళాన్ని ఇచ్చారు. అలాగే ఒడిశాకు చెందిన మరో భక్తుడు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన […]Read More

ఆంధ్రప్రదేశ్ డివోషనల్ తాజావార్తలు తెలంగాణ

తిరుమలలో హనుమాన్ జయంతి వేడుకలు.. భక్తులకు ఉచిత ప్రయాణ సౌకర్యం..

తిరుమలలో హనుమాన్ జయంతి వేడుకలు.. భక్తులకు ఉచిత ప్రయాణ సౌకర్యం.. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల హనుమాన్ జయంతి వేడుకలకు సిద్ధమైంది. మే 12న తిరుమలలో హనుమాన్ జయంతి వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మొదటి ఘాట్ రోడ్డులో ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి వచ్చేందుకు, టీటీడీ భక్తుల కోసం ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించనుంది. అలాగే భక్తులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. హైలైట్: మే 12న తిరుమలలో హనుమాన్ జయంతి భక్తుల కోసం ఏర్పాట్లు చేస్తున్న […]Read More

డివోషనల్

తిరుమలలో పట్టు శాలువాల కుంభకోణం.. కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ.. గతేడాది పట్టు శాలువాల కుంభకోణం వెలుగుచూసిన నేపథ్యంలో.. తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలకు కావాల్సిన చీరలు, వస్త్రాలను ఆప్కో, కోఆప్టెక్స్ నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వీటి నుంచి 50:50 నిష్పత్తిలో రూ.43 కోట్ల విలువైన చీరలు, వస్త్రాలు సేకరించాలని నిర్ణయించింది. టీటీడీకి సరఫరా చేసేందుకు రెండు సంస్థలు అంగీకరించినట్లు సమాచారం. Tirumala తిరుమలలో పట్టు శాలువాల కుంభకోణం తిరుమలలో గతేడాది […]Read More

ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై పోలీసులకు ఫిర్యాదు.. అది కూడా ఓ పోలీసాయనే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ మీద ఓ పోలీస్ అధికారి.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దేవరకొండ నాగవరప్రసాద్ అనే అధికారి తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో వీరిపై ఫిర్యాదు చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారంటూ పదే పదే ఆరోపణలు చేయడంతో మనస్తాపం చెంది ఫిర్యాదు చేసినట్లు నాగ వరప్రసాద్ విలేకర్లకు వెల్లడించారు. అలాగే కొన్ని మీడియా ఛానెళ్ల మీద ఫిర్యాదు చేసినట్లు […]Read More