Ancient Temples : ఆ ఆలయంలో “ఆ రూపంలో” శివలింగం.. 60 ఏళ్లకోసారి అద్భుతం.. ఆంధ్రప్రదేశ్.. అనేక పురాతన ఆలయాలకు ప్రసిద్ధి. అలాంటి ఆలయమే గుడిమల్లం పరశురామేశ్వర ఆలయం. వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయం అనేక ప్రత్యేకతల నిలయం. దేవాలయ నిర్మాణం నుంచి గర్భగుడిలోని స్వామివారి వరకూ.. ఈ ఆలయ ప్రత్యేకతలు ఎన్నో. తిరుపతి జిల్లాలోని ఏర్పేడు మండలంలో ఉందీ ఈ పురాతన శివాలయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పురాతన ఆలయాల విశిష్టతలు, ప్రత్యేకతలు తెలుసుకోవటంలో […]Read More
Tags :#TEMPLE
తిరుమల శ్రీవారికి హైదరాబాద్ అజ్ఞాత భక్తుడి భారీ విరాళం.. కనీసంపేరు చెప్పలేదు, ఎంత
తిరుమల శ్రీవారికి హైదరాబాద్ అజ్ఞాత భక్తుడి భారీ విరాళం.. కనీసంపేరు చెప్పలేదు, ఎంత ఇచ్చారంటే Tirumala Hyderabad Anonymous Devotee Donated Rs 1 Crore To TTD: తిరుమల శ్రీవారికి భారీ విరాళం అందజేశారు ఓ భక్తుడు. హైదరాబాద్కు చెందిన ఓ భక్తుడు కనీసం తన పేరు కూడా చెప్పకుండా రూ.కోటిని టీటీడీకి అందజేశారు. ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు ఈ విరాళాన్ని ఇచ్చారు. అలాగే ఒడిశాకు చెందిన మరో భక్తుడు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన […]Read More
కొండగట్టు అంజన్న హుండీలో లేఖలు.. డబ్బులు వేయం అంటూ పదుల సంఖ్యలో లెటర్లు
కొండగట్టు అంజన్న హుండీలో లేఖలు.. డబ్బులు వేయం అంటూ పదుల సంఖ్యలో లెటర్లు కొండగట్టు అంజన్న ఆలయ హుండీల్లో లేఖలు బయటపడటం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హుండీలో డబ్బులు వేయం అంటూ పలువురు భక్తులు పదుల సంఖ్యలో లేఖలు రాసి.. హుండీల్లో వేయగా.. హుండీ లెక్కింపులో బయటపడ్డాయి. కొండగట్టు ఆలయంలో ఏర్పాట్లు సరిగ్గా లేవని.. వసతులు కల్పించే వరకు హుండీలో డబ్బులు వేయం అంటూ భక్తులు లేఖలు రాసి వేయడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. […]Read More
Ugadi 2026: ఉగాది స్పెషల్.. పచ్చి కొబ్బరి పాయసం.. పండుగకు ఇదే పర్ఫెక్ట్ స్వీట్ Ugadi 2026: పండుగ రోజున ఉగాది పచ్చడితో పాటు స్వీట్ కూడా ఏదొక రకం చేసుకుంటారు. అయితే, అన్నింటి కంటే పచ్చి కొబ్బరి పాయసం పర్ఫెక్ట్ స్వీట్. దీనిని మీ ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి, ఇంకెందుకు లేట్ ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం… కావాల్సిన పదార్ధాలు : ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము, ఒక కప్పు […]Read More
ఈ ఆలయాన్ని దర్శిస్తే.. నాగసర్ప, కుజ దోషాలు తొలిగి కళ్యాణం, సంతానం యోగం ఖాయం Naga Dosha Pooja: నాగ సర్పదోషం అని తెలిసినప్పుడు భక్తులు బాధలో మునిగిపోతారు. ఈ దోషాన్ని తగ్గించడానికి అనేక మంది భక్తులు విభిన్న క్షేత్రాలను దర్శించేందుకు వెళ్తారు. అలాంటి వారికి శ్రీ క్షేత్ర ముక్తి నాగ దర్శనం అనేది దివ్యఔషదంగా పనిచేస్తోంది. నాగసర్ప దోష బాధితుల కోసం శ్రీ క్షేత్ర ముక్తి నాగ అత్యంత ప్రసిద్ధి గల ఆలయం. ఈ ఆలయాన్ని […]Read More
రెండో భద్రాద్రిగా పేరొందిన కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండ రాముల వారి దేవాలయంకు ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రతాపరెడ్డి భారీ విరాళం అందించారు. సీతారామ లక్ష్మణుల ఉత్సవ విగ్రహాల కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన మూడు బంగారు కిరీటాలను ఆలయానికి సమర్పించారు. .. Ontimitta: ఒంటిమిట్ట రాములోరికి ఈ భక్తుడు ఏం చేయించాడంటే..? Gold Crowns Donation రెండో భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన కడప జిల్లా ఒంటిమిట్ట కోదండ రాముల వారి దేవాలయంకు ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రతాపరెడ్డి భారీ […]Read More
Producer Chadalavada Srinivasa Rao Srivari Footprints: ప్రొడ్యూసర్ చదలవాడ శ్రీనివాసరావు టింబర్ డిపోలో అద్భుతమైన సన్నివేశం కనిపించింది. ఓ దుంగను తీసుకొచ్చి కట్ చేయగానే దుంగలో శ్రీవారి పాదాల ఆకృతి కనిపించింది. ఆ వేంకటేశ్వరస్వామి ఆశీస్సులతో ఇలా జరిగింది అంటున్నారు చదలవాడ శ్రీనివాసరావు. ఆ ఆకృతిని అక్కడే ఉంచి ప్రతి రోజూ పూజలు చేస్తామని శ్రీనివాసరావు తెలిపారు. అంతేకాదు చదలవాడ బ్రదర్స్ ముగ్గురి పేర్లు కూడా తిరుమల వెంకన్న పేరు కలిసి వచ్చేలా పెట్టారు. హైలైట్: […]Read More
వాగులో కొంతభాగం బయటపడ్డ ఆ రాతి విగ్రహాన్ని ఒక బండరాయి అనుకొని గత మూడేళ్లుగా ఊరంతా వాగులో వృధాగా వదిలేశారు. ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మూడేళ్ల తర్వాత ఇసుక తొలగిస్తే అందులో నుండి భారీ విష్ణుమూర్తి విగ్రహం బయటపడింది. అతి పురాతన రాతి విగ్రహం విగ్రహాన్ని చూసి ఊరంతా షాకయ్యారు. ఆ విగ్రహానికి గుడి కట్టించేందుకు సిద్ధమవుతున్నారు. కొన్నేళ్లుగా బండరాయి అనుకొని అలా వదిలేశారు.. తీరా తవ్వి చూస్తే మైండ్ బ్లాక్..! వాగులో […]Read More
Eclipse Significance: గ్రహణ సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక ఆలయాలు కొన్ని గంటలపాటు మూతపడనున్నాయి. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం మంగళవారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7:30 వరకు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అదే విధంగా తెలుగు రాష్ట్రాల్లోని చాలా దేవాలయాలు కూడా గ్రహణ సమయానికి అనుగుణంగా తలుపులు మూసివేయనున్నాయి. గ్రహణ దోషం లేని ఆలయాలు మాత్రం యథావిధిగా భక్తులకు దర్శనం ఉంటుంది. అయితే, గ్రహణ సమయంలో ఆలయాలు ఎందుకు మూసివేస్తారు? దాని వెనుక ఉన్న […]Read More
ఇద్దరూ పెద్ద చదువులే చదువుకున్నారు. పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. 15 ఏళ్ల పాటు వారు బాగానే జీవించారు. కానీ కరోనా వారి జీవితాలను చిన్నాభిన్నం చేసింది. చిన్న ఉద్యోగం చేసుకునే భార్య అనారోగ్యంతో మంచాన పడటంతో.. ఆ భర్త కూడా తన లాయర్ వృత్తినే పక్కన పెట్టేశాడు. ఆమె ఆరోగ్యం కోసం చేతిలో ఉన్నదంతా ఖర్చు పెట్టేశాడు. చివరికి డబ్బులు లేక, ఉద్యోగాలు చేయలేక.. ఆ జంటకు గుడి మెట్లే దిక్కయ్యాయి. అధికారులు భిక్షాటన […]Read More