Tags :#STUDENTS

ఆంధ్రప్రదేశ్

పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఈ బస్సుల్లో మాత్రమే,

APSRTC Free Bus Travel For 10th Class Students: ఏపీలో పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణానికి అనుమతించారు. ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో విద్యార్థులకు ఉచితంగా బస్సు ప్రయాణం చేయొచ్చు. మూడు బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణానికి అనుమతిస్తారు. టెన్త్ హాల్‌టికెట్ చూపిసతే చాలు. హైలైట్: ఏపీలో టెన్త్ విద్యార్థులకు తీపికబురు […]Read More

తెలంగాణ

నేటి నుంచి తెలంగాణ ఇంటర్ పరీక్షలు.. 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతి

తెలంగాణలో ఇంటర్‌ వార్షిక పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నేడు ఫస్టియర్ పరీక్షలు జరగనుండగా.. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంటర్ పరీక్షల్లో నిమిషనం నిబంధన ఎత్తేశారు. విద్యార్థులను 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతించనున్నారు. హైలైట్: నేటి నుంచి తెలంగాణ ఇంటర్ పరీక్షలు 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతి హాల్ టికెట్ చూపిస్తే బస్సుల్లో ఫ్రీ జర్నీ Telangana Inter […]Read More