Tags :#narayana

ఆంధ్రప్రదేశ్ ఎంటర్టైన్మెంట్ ట్రెండింగ్ తాజావార్తలు తెలంగాణ

Podarillu Today మార్చి 24 ఎపిసోడ్: అడ్డంగా నిలబడిపోయిన అన్నదమ్ములు.. ప్రేమకి తలవంచిన

Podarillu Today మార్చి 24 ఎపిసోడ్: అడ్డంగా నిలబడిపోయిన అన్నదమ్ములు.. ప్రేమకి తలవంచిన మహాలక్ష్మి.. ఇక నో ఎగ్జిట్ Podarillu Today: పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ కూడా ఫుల్ ఎమోషనల్‌గా సాగింది. నిన్న మహా చెప్పిన నిజాన్ని విని కన్నా, కేశవ అల్లాడిపోయారు. ఇక ఈరోజు ఎపిసోడ్‌లో మహాని ఇంటి నుంచి వెళ్లకుండా ఆపడంతో అన్నదమ్ములు సక్సెస్ అయ్యారు. ఒక్కొక్కరూ సెంటిమెంటు డైలాగులతో మహాని తెగ ఏడిపించేశారు. ఇక చివరిలో మాధవ అయితే పెద్దిలా శాసించి మరీ […]Read More

ఎంటర్టైన్మెంట్ ట్రెండింగ్ తెలంగాణ

Podarillu Today మార్చి 23 ఎపిసోడ్: అందుకే చక్రితో తాళి కట్టించుకున్నా.. నిజం

Podarillu Today: పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్‌లో అందరికీ మహాలక్ష్మి నిజం చెప్పేసింది. విడాకుల విషయం గురించి కేశవ గొడవ చేయడంతో ఇక మహాకి నిజం చెప్పక తప్పలేదు. అయితే నిజం తెలిసిన తర్వాత అటు కేశవ, ఇటు కన్నా.. మరోవైపు నారాయణ అందరూ చాలా బాధపడ్డారు. చక్రి అయితే యాక్టింగ్‌తో ఇరగ్గొట్టేశాడు. మరోవైపు కేశవ అయితే అన్నయ్య మాధవ కాళ్ల మీద పడి క్షమాపణలు కోరాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్‌లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం. అందుకే […]Read More

ఎంటర్టైన్మెంట్

Podarillu Today మార్చి 18 ఎపిసోడ్: విడాకులు తీసుకోవాలనుకుంటున్నారా? చక్రి-మహాలని నిలదీసిన కేశవ..

Podarillu Today మార్చి 18 ఎపిసోడ్: విడాకులు తీసుకోవాలనుకుంటున్నారా? చక్రి-మహాలని నిలదీసిన కేశవ.. నారాయణకి షాక్ Podarillu Today: పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్‌లో చక్రి ప్లాన్ కొంతవరకూ సక్సెస్ అవుతుంది. కానిస్టేబుల్ ధర్మేంద్రని కాకాపట్టి మహాకి ఫోన్ చేయిస్తాడు చక్రి. దీంతో అసలు ఎందుకు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు.. మేము ఐజీని కూడా ఎదిరించి మీ పెళ్లి చేసింది ఇందుకేనా అంటూ ధర్మేంద్ర గట్టిగానే అడుగుతాడు. మొత్తానికి మహా నోటి నుంచే విడాకులకి వెళ్లమని చెప్పేలా చేస్తాడు. అయితే […]Read More

ఆంధ్రప్రదేశ్

అమరావతిలో పొట్టి శ్రీరాములు భారీ కాంస్య విగ్రహం.. స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్.. ఆవిష్కరించిన

అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం ఆవిష్కృతం అయింది. 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని తాజాగా సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఇక ఈ విగ్రహానికి స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ అని పేరు పెట్టారు. కేవలం ఆరు నెలల్లోనే ఈ విగ్రహాన్ని నిర్మించారు. మ్యూజియం, ఆడిటోరియం, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను కూడా అక్కడ నిర్మించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పొట్టి శ్రీరాములు భారీ కాంస్య విగ్రహం.. ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించడం కోసం 58 రోజుల […]Read More