సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన మంత్రి కొండా సురేఖ.. పరకాల వివాదం
సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన మంత్రి కొండా సురేఖ.. పరకాల వివాదం తర్వాత ఆసక్తికర పరిణామం Minister Konda Surekha Ties Rakhi To CM Revanth Reddy: మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. మంత్రి సీతక్కతో కలిసి రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు.. అనంతరం ఏమీ మాట్లాడకుండానే అ క్కడి నుంచి వెళ్లిపోయారు. కొండా సుస్మిత, పరకాల వివాదం తర్వాత మంత్రి కొండా సురేఖ సీఎంను కలవడం ఆసక్తికరంగా […]Read More