పండగ పూట పరీక్షలు వద్దు.. ఓయూ డిగ్రీ ఎగ్జామ్స్ వాయిదా చేయండి.. సీఎం రేవంత్కు అసదుద్దీన్ ఓవైసీ రిక్వెస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో మే 28న జరగాల్సిన బీఏ, బీకామ్, బీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్లను కోరారు. ఆ రోజు ముస్లింల పవిత్ర పండుగ బక్రీద్ కావడమే ఇందుకు కారణం. పండుగ రోజున పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని నష్టపోతారని […]Read More