అఘోరీ శ్రీనివాస్ భార్య వర్షిణి విడుదల అయింది. గచ్చిబౌలి రీహాబిలిటేషన్ సెంటర్ నుంచి ఆమె శుక్రవారం రిలీజ్ అయింది. దాదాపు 45 రోజుల తర్వాత వర్షిణి బయట ప్రపంచాన్ని చూస్తుంది. అఘోరీ శ్రీనివాస్ భార్య వర్షిణి విడుదల అయింది. గచ్చిబౌలి రీహాబిలిటేషన్ సెంటర్ నుంచి ఆమె శుక్రవారం రిలీజ్ అయింది. దాదాపు 45 రోజుల తర్వాత వర్షిణి బయట ప్రపంచాన్ని చూస్తుంది. మరోవైపు వర్షిణిని తలుచుకుంటూ జైళ్లోనే అఘోరీ శ్రీనివాస్ ఒంటరి జీవితం గడుపుతున్నాడు. తనకు వర్షిణిని […]Read More
మెట్రో రైల్లోకి పాము ఎలా వచ్చింది.. లేడిస్ కోచ్లో అలజడి! చివరికి ట్విస్ట్ ఏంటంటే.. Delhi Metro | మెట్రో రైలులో పాము ఉందంటూ మహిళలు ఆందోళనకు గురయ్యారు. లేడిస్ కోచ్లో గందరగోళం చోటు చేసుకుంది. ఆడవాళ్లందరూ భయంతో అటూ, ఇటూ పరుగులు తీస్తూ సీట్ల పైకెక్కి నిల్చున్నారు. గట్టిగా కేకలు వేస్తూ ఎమర్జెన్సీ బటన్ నొక్కి రైలును ఆపేశారు. తీరా కోచ్ను క్షుణ్నంగా తనిఖీ చేయగా.. ఎక్కడా పాము ఆనవాళ్లు కనిపించలేదు. ఒక చోట […]Read More
మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి, గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును చట్ట వ్యతిరేకమని అభివర్ణించారు. కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్కు ఢిల్లీలో అభ్యంతరాలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని ఈ ప్రాజెక్టు ఉల్లంఘిస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలు, రైతుల ఆందోళనలు పరిగణనలోకి తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. కృష్ణా ట్రైబ్యునల్ తీర్పు త్వరగా రావాలని కోరారు. ఇచ్చంపల్లి-నాగార్జునసాగర్ అనుసంధానంపై చర్చకు సిద్ధమన్నారు. ఇరు రాష్ట్రాల సీఎంల భేటీకి పాటిల్ హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు, మూసీ పునరుజ్జీవానికి […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బూతుల గురించి తెలిసినంతగా బేసిన్ల గురించి తెలియదంటూ ఘాటు విమర్శలు చేశారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. నీటి పారుదల ప్రాజెక్టులపై అవగాహన లేని అజ్ఞాని రేవంత్ రెడ్డి అని విమర్శించారు. దేవాదుల, బనకచర్ల ప్రాజెక్ట్ ఏ బేసిన్లో ఉందో కూడా ముఖ్యమంత్రికి తెలియదని దుయ్యబట్టారు. అఖిలపక్ష ఎంపీల సమావేశంలో బుధవారం (జూన్ 18) రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీశ్ రావు స్పందించారు. హైదరాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ […]Read More
మనలో చాలా మంది భోజనం తర్వాత పది నిమిషాలు కూర్చోవాలని అనుకుంటాం. కొందరు వెంటనే పడుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. అలసట తగ్గుతుంది అనుకున్నా.. దీని వల్ల శరీరానికి చాలా నష్టాలు జరుగుతాయి. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎక్కువగా కార్బోహైడ్రేట్లు ఉన్న అన్నం లేక పిండి పదార్థాలు తిన్న తర్వాత కదలకుండా కూర్చుంటే.. రక్తంలో గ్లూకోజ్ స్థాయి చాలా పెరుగుతుంది. ఇది అలాగే ఉంటే టైప్ […]Read More
కూరగాయలన్నింటిలో కాకరకాయ అంటే చాలా మంది దూరం పెడుతుంటారు. అంత చేదు మాకొద్దు బాబోయ్ అంటూ పారిపోతుంటారు. కానీ, ఇందులోని చేదు ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలిస్తే మాత్రం ఇకపై తినకుండా ఉండలేరు. ఈ చేదు కూరగాయలో అనేక పోషకాలు నిండివున్నాయి. కాకరకాయలోని గుణాలు అనేక ఆరోగ్య సమస్యలను నివారించడంలో సహాయపడుతాయని నిపుణులు చెబుతున్నారు. చేదు కాకరకాయ తినటం వల్ల కలిగే కొన్ని ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకుందాం… షుగర్ కంట్రోల్ అవ్వాలనుకునే డయాబెటిస్ బాధితులకు […]Read More
కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గం తొండూరు మండలం గూడూరు గ్రామంలో ఓ రైతు పొలంలో అరుదైన జంబో పుట్టగొడుగు బయటపడింది. ఈ పుట్టగొడుగు ఏకంగా 1.3 కేజీల బరువు తూగుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సాధారణ పుట్టగొడుగులకు భిన్నంగా, ఇది భారీ ఆకారంలో ఉంది. వెజిటేబుల్ ప్రియులకు నాన్ వెజ్ రుచిని ఇచ్చే వెజిటేబుల్ వంటకాలలో అందరికీ ముందుగా గుర్తొచ్చేది పుట్టగొడుగులు.. నాన్ వెజ్ ప్రియులు చికెన్, మటన్, ఫిష్ ఎంత ఇష్టంగా తింటారో వెజిటేబుల్ ప్రియులు పుట్టగొడుగులను […]Read More
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి జాతీయ మీడియాలో చేసిన చిట్చాట్లో కేసీఆర్ కుటుంబంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఉన్నంత కాలం కేసీఆర్ కుటుంబ సభ్యులకు కాంగ్రెస్లోకి ప్రవేశం ఉండదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ కుటుంబమే ప్రధాన శత్రువులని ఆయన విమర్శించారు. ఇవాళ కాళేశ్వరంపై కేసీఆర్ తన అభిప్రాయాన్ని చెప్పారని..తాను కూడా రెండు రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టి కాళేశ్వరంపై అన్ని అంశాలను ప్రజలకు వివరిస్తానని సీఎం రేవంత్ అన్నారు. సీఎం […]Read More
సాధారణంగా పల్లెల్లో బడి ఈడు పిల్లలను చేర్పించేందుకు ప్రభుత్వ టీచర్లు బడిబాట కార్యక్రమం నిర్వహిస్తుంటారు. కానీ ఈసారి బడిబాట కార్యక్రమంలో అతిథిగా ప్రజాప్రతినిధి పాల్గొన్నారు. ఆయన రాకతో చిన్నారులంతా బడిబాట పట్టారు. ఆయన ఉపాధ్యాయుడిగా మారి చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. విద్యార్థులు లేక మూతపడ్డ స్కూళ్లను తెరిపించారు. సాధారణంగా పల్లెల్లో బడి ఈడు పిల్లలను చేర్పించేందుకు ప్రభుత్వ టీచర్లు బడిబాట కార్యక్రమం నిర్వహిస్తుంటారు. కానీ ఈసారి బడిబాట కార్యక్రమంలో అతిథిగా ప్రజాప్రతినిధి పాల్గొన్నారు. ఆయన రాకతో చిన్నారులంతా […]Read More
కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ప్రాజెక్ట్ అలైన్మెంట్ మార్పు, NDSA రిపోర్ట్, మేడిగడ్డ కుంగుబాటు, నిధుల ఖర్చుపై కేసీఆర్ను కాళేశ్వరం కమిషన్ ప్రశ్ని్ంచింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందుకు బీఆర్ఎస్ అధినేత రావడం ఒక్కరోజు హడావుడి కాదిది. గులాబీ దళపతికి నోటీసులు అందిన దగ్గర నుంచి ఇదే చర్చ.. ఇదే రచ్చ..! ఆయనొస్తారా? రారా..? వస్తే ఏంటి? రాకపోతే ఏంటి? కొన్నాళ్లుగా తెలుగు రాజకీయాల్లో ఇదే దుమారం నడుస్తోంది. వీటన్నింటికీ […]Read More