రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మొదలవనున్నాయి. అయితే గతంలో ఇంటర్ విద్యార్థులకు పరీక్షల సమయంలో మాత్రమే హాల్టికెట్లు జారీ చేసేవారు. దీంతో విద్యార్ధులు ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లించే క్రమంలో.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మొదలవనున్నాయి. అయితే గతంలో ఇంటర్ […]Read More
దేశ వ్యాప్తంగా ఉన్న పలు రైల్వే రీజియన్లలో మొత్తం 22,000 గ్రూప్ డి ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) నోటిఫికేషన్ విడుదల చేసింది. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు ఆన్లైన్ దరఖాస్తులు జనవరి 21 నుంచి ప్రారంభం కావాల్సింది ఉండగా.. ఆ తేదీని జనవరి 31కి మార్చారు. అంటే ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తులు.. భారత రైల్వే మంత్రిత్వ శాఖ నిరుద్యోగులకు ఎగిరి గంతేసే వార్త చెప్పింది. దేశ వ్యాప్తంగా ఉన్న పలు రైల్వే […]Read More
అహ్మదాబాద్లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్ (ISRO SAC)లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిస్ట్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి అర్హులై అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 49 పోస్టులను భర్తీ చేయనుంది.. బెంగుళూరు కేంద్రంగా పని చేస్తున్న భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో).. అహ్మదాబాద్లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్ (ISRO SAC)లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిస్ట్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి అర్హులై అభ్యర్ధుల […]Read More
ప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్ లక్ష్యంగా చేసుకుని తయారు చేసిన ఏఐ (AI) ఆధారిత వీడియో సోషల్ మీడియాలో హల్చల్ కావడంతో రంగంలోకి దిగిన కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితుడిని అరెస్ట్ చేసి కటకటాల్లో వేశారు. అకీరా నందన్ పేరు, ఫోటోలు, వీడియోలను అనుమతి.. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్ లక్ష్యంగా చేసుకుని తయారు చేసిన ఏఐ (AI) ఆధారిత వీడియో సోషల్ […]Read More
జనవరి 26న తెలుగు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. రిపబ్లిక్ డేను పురస్కరించుకుని మద్యం విక్రయాలను ఆపేయాలని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. దీంతో తిరిగి మంగళవారం వైన్ షాపులు ఓపెన్ కానున్నాయి. ప్రతీ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా మద్యం దుకాణాలను మూసివేయడం అనవాయితీగా వస్తోంది. మందుబాబులకు బిగ్ అలర్ట్.. జనవరి 26న దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ ఆఫీసులు, కాలేజీలు, స్కూళ్లల్లో మువ్వెన్నల జెండా రెపరెపలాడనుంది. అన్నీ […]Read More
విశాఖపట్నంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ కు వింత అనుభూతి ఎదురైంది. తొలిరోజు డిపోలో ప్రార్థన చేసి వెళ్లిన ఆ డ్రైవర్.. మరుసటి రోజు వచ్చి చూసేసరికి ఆ బస్సు మాయమైంది. కంగుతున్న డ్రైవర్.. ఓనర్ కు సమాచారం అందించడంతో పోలీసులను ఆశ్రయించారు. సిసి కెమెరా వెరిఫై చేస్తే.. షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. విశాఖపట్నంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ కు వింత అనుభూతి ఎదురైంది. తొలిరోజు డిపోలో ప్రార్థన చేసి వెళ్లిన ఆ డ్రైవర్.. మరుసటి రోజు […]Read More
రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మొదలుకానున్న సంగతి తెలిసిందే. ఇక ప్రాక్టికల్ పరీక్షలు ఇంటర్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు, వృత్తివిద్యా కోర్సులకు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 10 వరకు.. అమరావతి, జనవరి 25: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరి 23వ తేదీ […]Read More
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆస్తిపంజరం కలకలం రేపింది. భద్రతా తనిఖీల సమయంలో ఓ ప్రయాణికుడి లగేజీలో అస్థిపంజరం కనిపించడంతో అంతా అప్రమత్తమయ్యారు. టెర్మినల్–3 వద్ద బ్యాగేజీ స్కానింగ్ జరుగుతున్న సమయంలో ఈ అస్థిపంజరం బయటపడింది. Delhi airport : ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆస్తిపంజరం కలకలం రేపింది. భద్రతా తనిఖీల సమయంలో ఓ ప్రయాణికుడి లగేజీలో అస్థిపంజరం కనిపించడంతో అంతా అప్రమత్తమయ్యారు. టెర్మినల్–3 వద్ద బ్యాగేజీ స్కానింగ్ జరుగుతున్న సమయంలో ఈ […]Read More
కార్పోరేట్ కంపెనీలలో లేఆఫ్ లు ఆగడం లేదు. తాజాగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ తమ ఉద్యోగలకు బిగ్ షాకిచ్చింది. వచ్చే వారంలో ఏకంగా 14వేల మందిని తొలిగించనుంది. కార్పోరేట్ కంపెనీలలో లేఆఫ్ లు ఆగడం లేదు. తాజాగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ(Ecommerce Company) అమెజాన్(Amazon Layoffs) తమ ఉద్యోగలకు బిగ్ షాకిచ్చింది. వచ్చే వారంలో ఏకంగా 14వేల మందిని తొలిగించనుంది. కంపెనీలోని అంతర్గత బ్యూరోక్రసీని తగ్గించి, పనితీరును మెరుగుపరచడంలో భాగంగా మొత్తం 30 వేల మంది […]Read More
ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం దోర్నాలకు చెందిన అడపాల లాలు శ్రీను (38)కు సున్నిపెంటకు చెందిన ఝాన్సికి 17ఏళ్ల క్రితం వివాహమైంది. కాగా తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే కారణంగా తమ్ముడి సాయంతో భర్తను కళ్లలో కారం కొట్టి ఓ భార్య పొడిచి చంపింది. Crime News: భార్యల అక్రమ సంబంధాలు భర్తల ప్రాణాల మీదకు వస్తున్నాయి. ఇతరులతో ఉన్న వివాహేతర సంబంధాలు భర్తలకు తెలియడంతో కట్టుకున్నవారిని కనికరం లేకుండా ఖతం చేస్తున్నారు. వరుసగా జరుగుతున్న ఇలాంటి […]Read More