హరీష్రావును విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తతు అక్కడికి చేరుకున్నారు. బీఆర్ఎస్ లీడర్ హరీష్రావు అరెస్ట్ను నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణుల ధర్నాకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ముందు హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ నాయకులు ఆంధోళనకు దిగారు. మాజీ మంత్రి హరీశ్ రావును గచ్చిబౌలి పోలీసులు గురువారం ఉదయం అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. హరీశ్ రావు అరెస్ట్ ను నిరసిస్తూ […]Read More
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం ఆర్టీసీ చరిత్రలోనే ఒక విప్లవమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ పాలనలో నష్టాలపాలైన సంస్థను లాభాలబాట పట్టించామన్నారు. కొత్తలోగో ఆవిష్కరించి.. హైదరాబాద్ లో ఇకపై డీజిల్ బస్సులు, ఆటోలకు స్వస్తిపలికేలా చర్యలు తీసుకుంటామన్నారు TGS RTC: కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలంగాణ ఆర్టీసీ చరిత్రలోనే ఒక విప్లవమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో 43 వేల మంది ఆర్టీసీ కార్మికులు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. కేసీఆర్ […]Read More
మొత్తానికి మహారాష్ట్ర సీఎం ఎవరో తెలిసిపోయింది. సీఎంగా దేవంద్ర ఫడ్నవీస్ ,డిప్యూటీ సీఎంగా శిండే కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ప్రమాణం చేసే టైమ్లో శిండే తన సొంత ప్రసంగం చదవడంతో స్టేజ్ మీద కూర్చొన్న ప్రధాని మోదీతో సహా అందరూ షాక్ అయ్యారు. మహారాష్ట్ర సీఎం ఎవరు అన్న దాని మీద దాదాపు పదిరోజుల పాటూ ఉత్కంఠత కొనసాగింది. ఎట్టకేలకు దానికి తెరపడి ఈరోజు దేవంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, ఏక్నాథ్ శిండేబఎన్సీపీ అధినేత అజిత్ […]Read More
శబరిమల అయ్యప్పను సులభంగా దర్శించుకునేందుకు భక్తుల కోసం ‘శబరిమల పోలీస్ గైడ్’ అనే ప్రత్యేక పోర్టల్ను కేరళ పోలీసులు తీసుకొచ్చారు. ఆంగ్ల భాషలో ఉండే ఈ పోర్టల్లో పోలీసుల హెల్ప్లైన్ నంబర్లు, ఆరోగ్య సేవలు ఇలా అన్ని వివరాలు ఉంటాయి. శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు కేరళ పోలీసులు గుడ్ న్యూస్ తెలిపారు. అయ్యప్ప మాళ వేసిన భక్తులు తప్పకుండా శబరిమళను దర్శించుకుంటారు. ఈ క్రమంలో దర్శనానికి వెళేటప్పుడు భక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే ఈ […]Read More
శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే గుడ్న్యూస్ చెప్పింది.తెలుగు రాష్ట్రాల నుంచి మరో 28 ప్రత్యేక రైళ్లను శబరిమలకు నడపనున్నట్లు ప్రకటించింది Sabarimala:కేరళలోని శబరిమలలో అయ్యప్పస్వామి వారి దర్శనాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక మండల-మకరవిళక్కు పూజల్లో భాగంగా స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకు రానున్నట్లు ప్రకటించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి అయ్యప్ప మాల వేసుకున్నవారితోపాటు […]Read More
Ayyappa Sharanu Ghosha: అయ్యప్ప ఆరాధనలో, పడిపూజలో అత్యంత ప్రాముఖ్యత కలిగినవి అయ్యప్ప శరణు ఘోష మంత్రాలు. వీటిని నిష్టతో, భక్తితో పఠించడం వల్ల కష్టాలు, భాధల నుంచి విముక్తి పొంది శాంతిగా, ధైరంగా ఉండగలుగుతారని విశ్వాసం. హిందూ ఆచారాల ప్రకారం.. కార్తీకమాసం నుంచి సంక్రాంతి వరకూ ఆలయాలన్నీ అయ్యప్ప స్వామి భక్తులతో పొటెత్తుతాయి.ఈ మధ్య కాలంలో అయ్యప్ప భక్తులు మాలధారణ చేసి మండల కాలం పాటు నియమ నిష్టలతో స్వామిని కొలుస్తారు. నిత్యం స్వామి ధ్యాసలోనే […]Read More
నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 4.12.2024 బుధవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. రాశిఫలాలు (దిన ఫలాలు) : 4.12.2024 ఆయనము: దక్షిణాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ మాసం: మార్గశిరం, వారం : బుధవారం, తిథి : శు. తదియ, నక్షత్రం : పూర్వాషాఢ మేష రాశి : మేషరాశి వారికి ఈ […]Read More