కన్యారాశి వారికి ఈ రోజు వృత్తి ఉద్యోగాగలలో శ్రమ పెరుగుతుంది. ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చు. సన్నిహితులతో వివాదాలు ఏర్పడకుండా మీ మాటను అదుపులో పెట్టుకోండి.మిగిలిన రాశుల వారికి ఎలా ఉంటుందంటే… మేష రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో కష్టించి పనిచేసినా ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. ప్రయాణాలు అనుకూలం కాదు. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. వివాదాలకు, వదంతులకు దూరంగా ఉండాలి. ఆర్ధిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. వృషభరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. […]Read More
Andhra Pradesh Ration Distribution Toor Dal: ఏపీలో నేటి నుంచి ప్రభుత్వం రేషన్ను పంపిణీ చేయనుంది. అయితే ఈ నెల కూడా కష్టమే అంటున్నారు. ప్రస్తుతం కేవలం బియ్యం, పంచదార సరఫరా చేస్తున్నారు.. కందిపప్పు సరఫరా మే నెల నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. గతంలోనూ కందిపప్పు సరఫరా అంతకంతకూ తక్కువైంది.. ప్రభుత్వం మే నెలనుంచి కందిపప్పు సరఫరా చేస్తామని చెబుతున్నారు. రేషన్కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో రేషన్కార్డులు ఉన్నవారికి ఈ నెల […]Read More
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today) ఈరోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఖర్చులు కొద్దిగా పెరుగుతాయి. మీరు మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి చూపుతారు. ఆరోగ్యం కొంత బలహీనంగా ఉంటుంది. ప్రేమ జీవితానికి ఈరోజు కొంత బలహీనంగా ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయంలో పరిస్థితులు మెరుగుపడతాయి. మీకు కుటుంబసభ్యుల నుండి మద్దతు లభిస్తుంది. ఆకస్మిక ఆదాయ అవకాశాలు ఉంటాయి. ఈరోజు కొన్ని కొత్త ప్రణాళికలు తయారు చేయబడతాయి. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. ఈరోజు మీ […]Read More
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు) వ్యక్తిగత సౌకర్యాలకు ఖర్చు చేస్తారు. మీ ప్రయత్నాలకు కొన్ని అనుకోని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. సన్నిహితులు మీ ఆలోచనలకు బిన్నంగా వ్యవహరించడతో మనోవేదనకు గురవుతారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం. వృషభం వృషభం ( ఏప్రిల్ 21 – మే 20 మధ్య జన్మించిన వారు) మానసిక ప్రశాంతకు భంగం కలుగుతుంది. ప్రయాణాలు, చర్చల్లో ఇబ్బందులు ఎదురు కావచ్చు. సినీ, రాజకీయ […]Read More
బెట్టింగ్ యాప్ల కేసు విచారణ..ఇప్పటివరకూ ఒక లెక్క ఇకపై ఒక లెక్క అంటున్నారు పోలీసులు. అమాయకుల ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్ దందాను ఉపేక్షించేలేదన్న సీఎం ఆదేశాలతో.. దూకుడు పెంచే పనిలో పడ్డారు పోలీసులు. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ఓనర్లపై కేసులు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి… బెట్టింగ్ యాప్లపై మరింత సీరియస్గా దృష్టిపెట్టింది..తెలంగాణ ప్రభుత్వం. యాప్ నిర్వాహకుల పట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. బెట్టింగ్ యాప్లపై కఠినంగా ఉంటామని ఇటీవలే అసెంబ్లీలో ప్రకటించారు..సీఎం రేవంత్రెడ్డి. […]Read More
తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. టెన్త్ పరీక్షల్లో ఈసారి రోజుకో చిత్రం చోటు చేసుకుంటుంది. ఇప్పటికే నకిరేకల్, మంచిర్యాల జిల్లాలలో పరీక్ష పేపర్ల మార్పుతో పాటు విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే తాజాగా కామారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఘటన మరో టైపు. దీంతో తండ్రి కొడుకులను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. టెన్త్ పరీక్షల్లో ఈసారి రోజుకో చిత్రం చోటు చేసుకుంటుంది. ఇప్పటికే నకిరేకల్, […]Read More
రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాస్తున్న విద్యార్ధులకు పాఠశాల విద్యాశాఖ బ్రేకింగ్ న్యూస్ చెప్పింది. చివరి పరీక్ష అయిన సోషల్ స్టడీస్ పేపర్ను వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం (మార్చి 28) ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్య డైరెక్టర్ విజయ్ రామరాజు విద్యార్థులతోపాటు పరీక్షల నిర్వహణలో పాలుపంచుకుంటున్న సిబ్బందికి. అమరావతి, మార్చి 29: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మార్చి 17 నుంచి ఈ […]Read More
మేషంమేషం (మార్చి 21 – ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు) ప్రయాణాలు, చర్చల్లో నిదానం పాటించండి. ఒక సమాచారం ఆవేదన కలిగిస్తుంది. ఉన్నత విద్య విదేశీ ప్రయాణాల విషయాల్లో కొంత అసౌకర్యం కలుగుతుంది. సినీ, రాజకీయ రంగాల వారు కొత్త ప్రయాగాలు చేసేందుకు తగిన సమయం కాదు. వృషభంవృషభం ( ఏప్రిల్ 21 – మే 20 మధ్య జన్మించిన వారు) ఉన్నత విద్యకు రుణాలు మంజూరవుతాయి. బృందకార్యక్రమాలు, సమావేశాల్లో కొంత అసౌకర్యం కలిగే అవకాశం […]Read More
పానీపూరి అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్. దీని క్రంచీ రుచికి విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువ మంది పానీపూరీ తింటారో మీకు తెలుసా..? ఇప్పుడు తెలుసుకుందాం పదండి. పానీపూరి అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ ఇష్టమైన స్నాక్. స్ట్రీట్ ఫుడ్ లో ఇది ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. పూరీ లోపల మసాలా, బఠాణీ, తీపి చట్నీ, పులుసు […]Read More
మంగళవారం హనుమంతుడికి అంకితం చేయబడిన రోజుగా పరిగణించబడుతుంది. అయితే హనుమంతుడిని శనివారం మాత్రమే కాదు రోజు హనుమంతుడిని పూజించడం విశేష ఫలితాలను ఇస్తుంది. అదే సమయంలో హనుమాన్ చాలీసా పారాయణం చేయడం ద్వారా మనిషి తన జీవితంలో అద్భుతమైన ఫలితాలు పొందుతారని హిందువులు విశ్వసిస్తారు. తులసీదాస్ రచించిన హనుమాన్ చాలీసా పారాయణం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం హనుమాన్ చాలీసాను ప్రతిరోజూ పారాయణం చేయడం వల్ల జీవితంలోని అనేక సమస్యలు తొలగిపోతాయి. హనుమాన్ […]Read More