పెరుగు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. కానీ కొన్ని సమస్యలు ఉన్న వారు మాత్రం పెరుగు తినకుండా ఉండడం మంచిదని నిపుణుల సూచిస్తున్నారు. ఏ సందర్భాలలో పెరుగు తినకుండా ఉండాలో ఇక్కడ తెలుసుకుందాం. భారతీయ ఆహారంలో పెరుగు ఒక ముఖ్యమైన భాగం. ఇది రుచికరంగా ఉండడం మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరం. ఇందులోని ప్రోటీన్, కాల్షియం తో పాటు గట్ కి అవసరమయ్యే మంచి బ్యాక్టీరియా కూడా ఉంటుంది. అయితే కొన్ని ఆరోగ్య సమస్యల ఉన్న […]Read More
మునగ నీటిని రోజూ తాగడం వల్ల పొందగలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. మునగ నీరు గ్యాస్, మలబద్ధకం, ఉబ్బరం వంటి కడుపు సమస్యలను తగ్గిస్తుంది. ఇవి చర్మాన్ని మెరుగుపరచడానికి, వృద్ధాప్య ప్రభావాలను తగ్గిస్తుంది. చర్మాన్ని తాజాగా ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు. Moringa Leaves water: మునగకాయలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి మేలు చేస్తాయి. మునగ నీటిని సహజ ఔషధంగా పరిగణిస్తారు. మునగ నీటిని రోజూ తాగడం వల్ల పొందగలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. […]Read More
సెలెరీ టీ తాగడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ఇది గ్యాస్, అజీర్ణం, కడుపు నొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. ఇవి శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. వైరల్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది Celery Tea:సెలెరీ టీ కడుపుకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి, గ్యాస్, అజీర్ణం, కడుపు నొప్పి వంటి సమస్యల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. ఏ సీజన్లో అయినా ఆరోగ్యం పట్ల […]Read More
బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న నాలుగవ చిత్రం అఖండ-2 టీజర్ వచ్చేసేంది. అఖండకు మించిన యాక్షన్, డైరెక్షన్, తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పార్ట్-2లో ఉంటుందని టీజర్ ను చూస్తే అర్థం అవుతోంది. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న నాలుగవ చిత్రం అఖండ-2 టీజర్ వచ్చేసేంది. అఖండకు మించిన యాక్షన్, డైరెక్షన్, తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పార్ట్-2లో ఉంటుందని టీజర్ ను చూస్తే అర్థం అవుతోంది. ‘నా శివుడి ఆజ్ఞ లేనిదే ఆ యుముడు కూడా […]Read More
విగ్నేష్ శివన్ తమ పెళ్లిరోజు సందర్భంగా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. భార్య నయన్, ఇద్దరి పిల్లల్ని తీసుకొని కార్గో బైక్ లో జాలీగా రైడ్ కి వెళ్లారు. విగ్నేష్ బైక్ నడుపుతుంటే నయన్ వీడియో తీయడం ఎంతో క్యూట్ గా కనిపించింది. లేడీ సూపర్ స్టార్ నయనతార – విగ్నేష్ శివన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టి మూడు సంవత్సరాలు పూర్తయింది. ఈరోజు మూడవ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా నయన్- విగ్నేష్ సోషల్ […]Read More
‘విరూపాక్ష’ ఫేమ్ డైరెక్టర్ కార్తీక్ దండు త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. తాజాగా కార్తీక్.. హర్షిత అనే అమ్మాయిని ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కార్తీక్ ప్రస్తుతం నాగచైతన్యతో ఓ మూవీ చేస్తున్నాడు. డైరెక్టర్ కార్తీక్ దండు (Director Karthik Dandu) త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. తాజాగా తన ప్రేయసి హర్షితను నిశ్చితార్థం చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఎంగేజ్మెంట్ (Engagement) వేడుక ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ […]Read More
విశాఖలో తాను భూ కబ్జా చేసినట్లు వైఎస్ జగన్ నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని నారా లోకేష్ సవాల్ చేశారు. ఒక్క రూపాయికి ఎకరం భూమి కట్టబెట్టినట్లు నిరూపించాలని, ఒకవేళ ఆ ఆరోపణలు అబద్ధమని తేలితే యువతకు జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖలో తాను భూ కబ్జా చేసినట్లు వైఎస్ జగన్ నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని నారా లోకేష్ సవాల్ చేశారు. ఒక్క రూపాయికి ఎకరం భూమి కట్టబెట్టినట్లు నిరూపించాలని, […]Read More
మాజీ ఎమ్మెల్యే ముద్రగడ పద్మనాభం రెడ్డి తాజాగా సంచలన లేఖ రిలీజ్ చేశారు. ఆ లేఖలో ఆయన తన ప్రస్తుత ఆరోగ్యం, కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన పలు అంశాలను రాసుకొచ్చారు. నిత్యం తన ఇంటికి వచ్చిన అభిమాన ప్రజలందరితోనూ కలుస్తున్నానన్నారు. మాజీ ఎమ్మెల్యే ముద్రగడ పద్మనాభం రెడ్డి తాజాగా సంచలన లేఖ రిలీజ్ చేశారు. ఆ లేఖలో ఆయన తన కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన పలు అంశాలను రాసుకొచ్చారు. ఈ మేరకు ఆయన రిలీజ్ చేసిన లేఖలో […]Read More
సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టును తీవ్రంగా ఖండిస్తునని వైఎస్ జగన్ అన్నారు. 70 ఏళ్ల వృద్ధుడైన, సీనియర్ జర్నలిస్టును అరెస్టు చేసి కక్షసాధింపుల విష సంస్కృతిని కూటమి సర్కార్ పతాక స్థాయికి తీసుకెళ్లిందని ఫైర్ అయ్యారు. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ పై ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. 70 ఏళ్ల వృద్ధుడైన, సీనియర్ జర్నలిస్టును అరెస్టు చేసి కక్షసాధింపుల విష సంస్కృతిని కూటమి సర్కార్ పతాక స్థాయికి తీసుకెళ్లిందని ఫైర్ […]Read More
వేసవిలో ఏసీ పేలుళ్ల సంఘటనలు భద్రత గురించి తీవ్రమైన ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. ఏసీని ఎక్కువసేపు నిరంతరం నడపడం వల్ల కంప్రెసర్ ఓవర్ హీట్ అవుతుంది. దీనివల్ల మంటలు చెలరేగే అవకాశాలు పెరుగుతాయి. ACకి ప్రత్యేక పవర్ సాకెట్, సరైన వైరింగ్ను ఉపయోగించాలి AC Blast: మండుతున్న వేసవిలో వేడి విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు ఇళ్లకు, ఆఫీసులకు ఎయిర్ కండిషనర్లు తప్పనిసరి అయిపోయాయి. కానీ ఇటీవలి కాలంలో ఏసీ పేలుళ్ల సంఘటనలు ప్రజల భద్రత గురించి తీవ్రమైన ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. […]Read More