Political News

CM Revanth Reddy: నేను ఉన్నంత వరకు కేసీఆర్‌ ఫ్మామిలీకి కాంగ్రెస్‌లోకి ఎంట్రీ

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి జాతీయ మీడియాలో చేసిన చిట్‌చాట్‌లో కేసీఆర్ కుటుంబంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఉన్నంత కాలం కేసీఆర్ కుటుంబ సభ్యులకు కాంగ్రెస్‌లోకి ప్రవేశం ఉండదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ కుటుంబమే ప్రధాన శత్రువులని ఆయన విమర్శించారు. ఇవాళ కాళేశ్వరంపై కేసీఆర్ తన అభిప్రాయాన్ని చెప్పారని..తాను కూడా రెండు రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టి కాళేశ్వరంపై అన్ని అంశాలను ప్రజలకు వివరిస్తానని సీఎం రేవంత్ అన్నారు.   […]Read More

Political News

KCR: అప్పుడు ఎన్టీఆర్.. ఇప్పుడు కేసీఆర్.. ఆ భవన్‌కు వెళ్లింది ఇద్దరే.. కాళేశ్వరంపై

కాళేశ్వరంపై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ విచారణ ముగిసింది. కేసీఆర్‌ను వన్‌ టు వన్‌ విచారించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్.. పలు కీలక వివరాలను అడిగి తెలుసుకుంది. మధ్యాహ్నం 12గంటలకు మొదలైన కేసీఆర్‌ విచారణ.. 50 నిమిషాల పాటు కొనసాగింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్‌కు కమిషన్‌ పలు కీలక ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. కాళేశ్వరంపై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ విచారణ ముగిసింది. కేసీఆర్‌ను వన్‌ టు వన్‌ విచారించిన జస్టిస్ పీసీ […]Read More

రాశి ఫలాలు

రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్‌.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన! ఎప్పుడంటే..?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో భారీ వర్షాలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. వికారాబాద్, కామారెడ్డి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా, పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ అయ్యాయి. రెండు రోజుల పాటు మెరుపులతో కూడిన భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. నైరుతి రుతుపవనాల్లో కదలిక, బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం […]Read More

రాశి ఫలాలు

School Reopen: మోగిన బడిగంట.. స్టూడెంట్స్‌కు విద్యాశాఖ గ్రాండ్ వెల్‌కమ్! భలేగా ముస్తాబైన

విద్యార్థులు బడిబాట పట్టే టైం వచ్చేసింది. మరికాసేపట్లో బడిగంట మోగనున్న వేళ విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. స్టూడెంట్స్ గ్రాండ్ వెల్ కమ్ చెప్పేందుకు పాఠశాలలు రెడీ అయ్యాయి. కొత్త విద్యాసంవత్సరంలో కొన్ని పాత సమస్యలు స్వాగతం చెబతున్నా.. వాటిని అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామంటోంది విద్యాశాఖ.. హైదరాబాద్‌, జూన్‌ 12: సెలవుల సంబురం ముగిసింది. విద్యార్థులు బడిబాట పట్టే టైం వచ్చేసింది. మరికాసేపట్లో బడిగంట మోగనున్న వేళ విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. స్టూడెంట్స్ గ్రాండ్ వెల్ కమ్ […]Read More

రాశి ఫలాలు

Anti Aging Secrets: ముఖంపై ముడతలు తగ్గే సొల్యూషన్ మీ ఇంట్లోనే ఉంది..!

వయసు పెరిగే కొద్దీ చర్మం పై ముడతలు రావడం సహజం. ముఖ్యంగా ముఖం పై ముడతలు పడటం చాలా మందిని కలవరపెడుతుంది. దీనికి ఖరీదైన క్రీములు, లోషన్లు వాడటం కంటే.. ఇంట్లోనే దొరికే సహజ పదార్థాలతో చిట్కాలు పాటించడం ఆరోగ్యానికి మంచిది. బయట దొరికే స్కిన్ కేర్ ఉత్పత్తుల్లో ఎక్కువగా రసాయనాలు ఉంటాయి. ఇవి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వకపోగా చర్మానికి హాని కలిగించవచ్చు. కానీ ఇంట్లో తయారు చేసుకునే సహజ ప్యాకులు, మసాజ్ ఆయిల్స్ చర్మాన్ని మృదువుగా […]Read More

రాశి ఫలాలు

పొద్దున టిఫిన్ ఏం చేయాలని ఆలోచిస్తున్నారా..? 15 నిమిషాల్లో సిద్ధమయ్యే టిఫిన్ రెసిపీలు

ఉదయం పూట ఇంట్లో అందరూ బిజీగా ఉంటారు. అలాంటి సమయంలో ఆరోగ్యకరమైన టిఫిన్ త్వరగా చేయాలంటే చాలా మంది కంగారు పడుతుంటారు. ముఖ్యంగా దక్షిణ భారత వంటలు అంటే పిండి నానబెట్టి, పులియబెట్టి, ఎక్కువ సమయం పడుతుందనే అపోహ ఉంటుంది. కానీ కొన్ని సులభమైన టిఫిన్ ఐటెమ్స్ నిజానికి 15 నిమిషాల్లోనే సిద్ధమవుతాయి. మిగిలిపోయిన అన్నం ఉంటే చాలు ఇది సులభంగా తయారవుతుంది. ఒక పాన్‌ లో నూనె వేయాలి. ఆవాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, మినపప్పు, వేరుశెనగలు […]Read More

రాశి ఫలాలు

అతి తక్కువ కరెంట్‌ బిల్‌ వచ్చే ACలు వచ్చేస్తున్నాయ్‌! కేంద్ర ప్రభుత్వం అద్భుత

భారత ప్రభుత్వం ఏసీల ఉష్ణోగ్రతను 20°C నుండి 28°C కి పరిమితం చేసే నిబంధనలను పరిశీలిస్తోంది. ఇది విద్యుత్ వినియోగాన్ని తగ్గించి, కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి ఉద్దేశించబడింది. ప్రస్తుతం అనేక ఏసీలు 16°C వరకు ఉష్ణోగ్రతను తగ్గించే అవకాశాన్ని కల్గి ఉంటాయి. ఈ కొత్త నిబంధనలు శక్తి సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి, పర్యావరణాన్ని కాపాడటానికి సహాయపడతాయి. కాలంతో సంబంధం లేకుండా చాలా మంది ఏసీ వాడుతుంటారు. మధ్యతరగతి వాళ్లు కేవలం వేసవి కాలంలోనే ఏసీ వాడుతుంటారు. ప్రస్తుతం మారిన […]Read More

డివోషనల్

గురువారం నారాయణుడిని ఇలా పూజిస్తే చాలు.. ఇంట్లో సిరిసంపదలు..

హిందూమత ఆచారల ప్రకారం శ్రీ మహావిష్ణువు, బృహస్పతిని గురువారం రోజున ప్రజలు  పూజిస్తారు. జాతకంలో బృహస్పతి స్థానం బలోపేతం అవడానికి ఈ రోజు (గురువారం) చాలా అనుకూలమైన రోజు అని అంటున్నరు వేద పండితులు. ముఖ్యంగా గురువు బలంగా ఉన్న వ్యక్తుల జీవితంలో అంతా శుభమే జరుగుతుందని వారు చెబుతున్నారు. జాతకంలో బృహస్పతి బలం పెరుగుతుందని సూచిస్తున్నారు వేదపండితులు. మరి ఆ పరిహారాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గురువారం తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించి తర్వాత […]Read More

Political News

నల్లగా ఉన్నాయని తీసిపారేయకండి.. సర్వరోగ నివారిణి.. లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పిప్పళ్లను సూపర్ ఫుడ్‌గా పేర్కొంటారు.. ఆయుర్వేదంలో పిప్పళ్లను అనేక రోగాలకు దివ్యౌషధంగా ఉపయోగిస్తుంటారు. అస్తమా, బ్రోన్కైటిస్, శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారిపై పిప్పలి అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇది కఫం, శ్లేష్మాన్ని తొలగించడంలో సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వంటగదిలో మన ఆరోగ్యానికి సంబంధించిన అనేక ఔషధ సుగంధ ద్రవ్యాలు దాగి ఉన్నాయి.. అలాంటి ఒక ఔషధ నిధి పిప్పలి (పిప్పళ్లు).. ఇది ఎన్నో ఆరోగ్య సమస్యలను నివారించడంలో ప్రయోజనకరంగా ఉండే అద్భుతమైన […]Read More

రాశి ఫలాలు

మైగ్రేన్‌ నొప్పిని తగ్గించే సింపుల్‌ చిట్కాలు.. ఇలా చేస్తే మీ తలనొప్పి చిటికెలో

అయితే, ఎక్కువ కెఫిన్ తలనొప్పిని మరింత తీవ్రతరం చేస్తుంది. బెల్లం పాలు తాగడం ద్వారా కూడా నొప్పి తగ్గుతుంది. మైగ్రేన్ తీవ్రంగా ఉన్నపుడు వేడి పాలలో కొద్దిగా బెల్లం వేసి తాగితే మంచి ఫలితం ఉంటుంది. ప్రశాంత వాతావరణంలో విశ్రాంతి తీసుకోవడం వల్ల నొప్పి తగ్గుతుంది. అదేవిధంగా, యోగా, ధ్యానం ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. మైగ్రేన్ తలనొప్పిని తగ్గించడానికి కొన్ని ఇంటి నివారణలు అద్భుతంగా పనిచేస్తాయి. ఇలాంటి తలనొప్పి ఎక్కువగా డీహైడ్రేషన్ వల్లే వస్తుందని నిపుణులు చెబుతున్నారు. […]Read More