Political News

Nampally Court : మంత్రి ఉత్తమ్కు బిగ్ షాక్ .. నాంపల్లి కోర్టు

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి నాంపల్లి కోర్టు బిగ్ షాకిచ్చింది. ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కేసులో విచారణకు హాజరు కాకపోవడంతో నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఆయనకు గురవారం నోటీసులు జారీ చేసింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి నాంపల్లి కోర్టు బిగ్ షాకిచ్చింది. ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కేసులో విచారణకు హాజరు కాకపోవడంతో నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఆయనకు గురవారం […]Read More

రాశి ఫలాలు

TG Crime: నిమ్స్‌ ఆస్పత్రి బాత్‌రూమ్‌ దగ్గర పసికందు మృతదేహం కలకలం

హైదరాబాద్‌లోని పంజాగుట్ట నిమ్స్‌ ఆస్పత్రి బాత్‌రూమ్‌ సమీపంలో పసికందు మృతదేహం కలకలం రేపింది. ఓపీ బిల్డింగ్‌లోని మహిళల టాయిలెట్‌లో ఈ దారుణం బయట పడింది. అప్పుడే పుట్టిన శిశువును మ్యాన్‌హోల్‌లో పడేసినట్లు అనుమానిస్తున్నారు TG Crime: హైదరాబాద్‌ నగరంలోని ప్రముఖ ప్రభుత్వ వైద్య సేవా కేంద్రమైన నిమ్స్‌ ఆసుపత్రిలో ఓ హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. పంజాగుట్టలోని నిమ్స్‌ ఆసుపత్రి ఓపీ బిల్డింగ్‌లోని మహిళల టాయిలెట్ ప్రాంతంలో పసికందు మృతదేహం లభ్యమైంది. బుధవారం ఉదయం పారిశుద్ధ్య సిబ్బంది […]Read More

Political News

BIG BREAKING: మా నాన్న కాదు నేనొస్తా.. రేవంత్ కు ఎమ్మెల్సీ కవిత

మహిళలకు నెలకు రూ.2,500 ఎందుకు ఇస్తలేరో చర్చ చేద్దామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత సవాల్ విసిరారు. మహిళలు అందరం మీ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చర్చకు రావడానికి సిద్ధమన్నారు. తులం బంగారం, పింఛన్లు పెంపుపై చర్చిద్దామన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత సవాల్ విసిరారు. పదే పదే కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలని సీఎం రంకెలు వేస్తున్నారని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డివన్నీ డైవర్షన్ పాలిటిక్సేనని ధ్వజమెత్తారు. మేం […]Read More

Political News

తెలంగాణ జాగృతి ఆఫీస్‌లో కవిత సంబరాలు (VIDEO)

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతి ఆఫీస్‌లో సంబరాలు చేసుకున్నారు. జాగృతి కార్యకర్తలు, ఆమె అభిమానులతో కలిసి రంగులు చల్లుకున్నారు. రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలపడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నిలకలు జరగనుండడంతో అందులో వెనుకబడిన తరగతుల వారికి 42 శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు. గురువారం సమావేశమైన మంత్రవర్గం బీసీ రిజర్వేషన్ బిల్లుకు అమోదం తెలిపింది. దీంతో రాత్రి కవిత నివాసం, జాగృతి కార్యాలయానికి […]Read More

Political News

Revanth Reddy: సభకు మీరు వస్తారా? ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి నన్ను

మీ అనుభవాన్నిపరిగణనలోకి తీసుకుంటాం.. మీ సూచనలు తెలంగాణకు ప్రయోజనం చేకూరుతాయంటే తీసుకుంటామని సీఎం రేవంత్‌ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌కు ఓపెన్‌ ఆఫర్‌ ఇచ్చారు.  కృష్ణా జలాల అంశంపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇచ్చిన పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌కు సీఎం హాజరై మాట్లాడారు. మీ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటాం.. మీ సూచనలు తెలంగాణకు ప్రయోజనం చేకూరుతాయంటే తీసుకుంటామని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఓపెన్‌ ఆఫర్‌ ఇచ్చారు.  కృష్ణా జలాల అంశంపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇచ్చిన […]Read More

Political News

ముఖ్యమంత్రి రేవంత్ సంచలన వ్యాఖ్యలు.. ‘కేసీఆర్‌ను 1000 కొరడా దెబ్బలు కొట్టాలి’

కృష్ణా జలాల విషయంలో తెలంగాణ హక్కుల కోసం ఎంతవరకైనా పోరాడతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ సీమాంధ్ర నేతల కంటే వెయ్యి రెట్లు ఎక్కువ ద్రోహం చేశారని విమర్శించారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన నష్టంపై కేసీఆర్‌ను వెయ్యి కొరడా దెబ్బలు కొట్టాలంటూ ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు. అంతేకాకుండా, గోదావరి నీళ్లు కూడా రాయలసీమకు తరలించుకోండని జగన్‎కు కేసీఆర్ సలహా ఇచ్చారని ఆరోపించారు. పూర్తి వివరాలు మీ కోసం.. హైలైట్: సీఎం […]Read More

రాశి ఫలాలు

రాశిఫలాలు 10 జూలై 2025:ఈరోజు మాళవ్య రాజయోగం వేళ వృషభం సహా ఈ

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today) ఉద్యోగులు కార్యాలయంలో జూనియర్ల తప్పులను క్షమించగలరు. మరోవైపు ఈరోజు కొన్ని కొత్త పరిచయాల నుండి మంచి ప్రయోజనాలను పొందుతారు. మీరు ఒకదాని తర్వాత ఒకటి శుభవార్తలు వింటూనే ఉంటారు. ఇది మీ మనస్సును సంతోషంగా ఉంచుతుంది. మీ బాధ్యతలను చక్కగా నెరవేర్చడంలో విజయం సాధిస్తారు. మీరు ఏదైనా పని గురించి ఆందోళన చెందుతుంటే, అది తొలగిపోతుంది. వ్యాపారం చేసే వ్యక్తులకు ఈరోజు మంచిగా ఉంటుంది. ఈరోజు మీకు 85 […]Read More

Political News

BIG BREAKING: ఢిల్లీకి రాజాసింగ్.. రాజీనామా ఎపిసోడ్ లో ఊహించని ట్విస్ట్!

ఎమ్మెల్యే రాజాసింగ్ హస్తిన బాట పట్టారు. తాను పార్టీకి రాజానామా చేయడానికి దారి తీసిన పరిస్థితులపై హైకమాండ్ పెద్దలకు ఆయన వివరణ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పలువురు సీనియర్లపై సైతం ఆయన ఫిర్యాదు చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్ ఢిల్లీలో మకాం వేయడం చర్చనీయాంశమైంది. కొందరు సీనియర్లు పార్టీని ఎదగనివ్వడం లేదని ఆయన ఇటీవల ఆరోపించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పార్టీ నేతల పై కంప్లైంట్ చేసేందుకే రాజాసింగ్ ఢిల్లీ వెళ్లాడన్న […]Read More

Political News

అతిపెద్ద సైబర్ కుంభకోణం.. 1,600 కోట్ల పాస్‌వర్డ్‌లు లీక్

ఆన్‌లైన్‌లో ఏకంగా 1,600 కోట్లకుపైగా పాస్‌వర్డ్‌లు లీక్‌గా అయ్యాయని సైబర్‌న్యూస్‌, ఫోర్బ్స్‌ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వినియోగదారుల వ్యక్తిగత సమాచారానికి ముప్పు ఏర్పడిందని సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఆన్‌లైన్‌లో అతిపెద్ద కుంభకోణం బయటపడింది. భారీ డాటా చౌర్యం వెలుగు చూసింది. దీని వల్ల ఏకంగా 1,600 కోట్లకుపైగా పాస్‌వర్డ్‌లు బహిర్గతమయ్యాయి. ఇది ఇంటర్నెట్‌ చరిత్రలోనే అతిపెద్ద సెక్యూరిటీ లీక్‌గా నిలిచింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వినియోగదారుల వ్యక్తిగత సమాచారానికి ముప్పు […]Read More

Political News

Aghori Case : వర్షిణి విడుదల .. జైల్లోనే అఘోరీ శ్రీనివాస్ !

అఘోరీ శ్రీనివాస్ భార్య వర్షిణి విడుదల అయింది.  గచ్చిబౌలి రీహాబిలిటేషన్‌ సెంటర్‌ నుంచి ఆమె  శుక్రవారం రిలీజ్ అయింది. దాదాపు 45 రోజుల తర్వాత వర్షిణి బయట ప్రపంచాన్ని చూస్తుంది. అఘోరీ శ్రీనివాస్ భార్య వర్షిణి విడుదల అయింది.  గచ్చిబౌలి రీహాబిలిటేషన్‌ సెంటర్‌ నుంచి ఆమె  శుక్రవారం రిలీజ్ అయింది. దాదాపు 45 రోజుల తర్వాత వర్షిణి బయట ప్రపంచాన్ని చూస్తుంది. మరోవైపు వర్షిణిని తలుచుకుంటూ జైళ్లోనే అఘోరీ శ్రీనివాస్ ఒంటరి జీవితం గడుపుతున్నాడు. తనకు వర్షిణిని […]Read More