Medaram Jathara : ప్రపంచంలోనే అరుదైన జాతర మేడారం..సమ్మక్క చరిత్ర.. ప్రపంచంలోనే అరుదైన జాతరగా ప్రసిద్ధి మేడారం జాతర. చుట్టుపక్కల నాలుగైదు రాష్ట్రాల గిరిజనుల, మైదానప్రజల ఆరాధ్యప్రదేశం మేడారం. రెండేండ్లకొకసారి జరిగే ఈ గిరిజనోత్సవం సాంప్రదాయిక గిరిజన ఆచారంగా గౌరవించబడుతున్నది. Medaram Jathara : ప్రపంచంలోనే అరుదైన జాతరగా ప్రసిద్ధి మేడారం జాతర. చుట్టుపక్కల నాలుగైదు రాష్ట్రాల గిరిజనుల, మైదానప్రజల ఆరాధ్యప్రదేశం మేడారం. రెండేండ్లకొకసారి జరిగే ఈ గిరిజనోత్సవం సాంప్రదాయిక గిరిజన ఆచారంగా గౌరవించబడుతున్నది. సమ్మక్క, సారక్క, […]Read More
అనంతపురం జిల్లా పుట్లూరులో బుధవారం సాయంత్రం ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. 30 మంది విద్యార్థులతో వెళ్తున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. ఈ మధ్యకాలంలో బస్సు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ట్రావెల్స్ వాహనాలు దగ్ధమవుతున్నాయి. అయితే తాజాగా ఏపీలో మరో ప్రైవేట్ స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా పుట్లూరులో బుధవారం సాయంత్రం ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు […]Read More
Arava Sreedhar: పెళ్లి చేసుకుంటా..విడాకులు ఇచ్చేయ్..వెలుగులోకి జనసేన ఎమ్మెల్యే కీచక పర్వం
ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచక పర్వం వెలుగులోకి వచ్చింది. ఫేస్బుక్ పరిచయం ఆసరాగా మహిళా ఉద్యోగిని శ్రీధర్ వేధింపులకు గురిచేసినట్లు ఆమె ఆరోపించింది. దానికి సంబంధించిన వీడియోలు విడుదల చేసింది. Arava Sreedhar : ఏపీకి చెందిన జనసేన ఎమ్మెల్యే(janasena-mla) కీచకపర్వం వెలుగులోకి రావడంతో కూటమి ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు(Railway Kodur) నియోజకవర్గ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచక పర్వం వెలుగులోకి […]Read More
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వాడిన వ్యవహారంలో సీబీఐ తన సిట్ విచారణను పూర్తి చేసింది. సుమారు 15 నెలల పాటు 12 రాష్ట్రాల్లో దర్యాప్తు జరిపి నెల్లూరులోని ఏసీబీ కోర్టులో తుది ఛార్జ్షీట్ను దాఖలు చేసింది తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వాడిన వ్యవహారంలో సీబీఐ తన సిట్ విచారణను పూర్తి చేసింది. సుమారు 15 నెలల పాటు 12 రాష్ట్రాల్లో దర్యాప్తు జరిపి నెల్లూరులోని ఏసీబీ […]Read More
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ (66) విమాన ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదం జరగడానికి సరిగ్గా 26 నిమిషాల ముందు ఏం జరిగిందని కేంద్ర పౌర విమానయాన మంత్రి కె. రామ్మోహన్ నాయుడు వెల్లడించారు Ajit Pawar: మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ (66) బుధవారం ఉదయం బారామతి విమానాశ్రయం సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో అతనితో పాటు మరో నలుగురు ప్రాణాలు […]Read More
SIT: సిట్ ముందుకు కేసీఆర్…విచారణ ఎప్పుడంటే? ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో వేగం పెంచిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు నోటీసులు జారీ చేసింది. ఈ రోజు3 గంటలకు విచారణకు హాజరు కావాలని కోరింది. అయితే మున్సిపల్ ఎన్నికల్లో బీజీగా ఉన్నందున మరో తేదీ ఇవ్వాలని కేసీఆర్ కోరారు. SIT: సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో వేగం పెంచిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అందరూ ఊహించినట్లే బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి […]Read More
జనవరి 2026:ఈరోజు లక్ష్మీనారాయణ యోగం వేళ కన్య, కుంభం సహా ఈ 5 రాశులకు లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు..! horoscope today 30 January 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు లక్ష్మీనారాయణ యోగం వేళ మేషం, కన్య సహా ఈ 5 రాశులకు లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు లభించనున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే… horoscope today 30 January 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున చంద్రుడు మిథున రాశిలో […]Read More
Ginger Benefits: వావ్ రోజుకో చిన్న ముక్క అల్లం తింటే ఇన్ని లాభాలా..? ఈ సీజన్లో రెట్టింపు బెనిఫిట్స్..! అల్లం కేవలం వంటకు రుచిని ఇవ్వడమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. దీనిలోని యాంటీ ఇన్ఫ్లమెటరీ గుణాలు జలుబు, నొప్పులను తగ్గిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడానికి, కొలెస్ట్రాల్ నియంత్రణకు, రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరించడానికి అల్లం తోడ్పడుతుంది. మీ రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే మంచి ఆరోగ్యం సొంతం. అల్లం వంటలకు […]Read More
తెలుగు రాష్ట్రాల్లో టీవీ సీరియళ్ల ప్రభావంపై కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. తన స్నేహితుడు ‘మొగలిరేకులు’ సీరియల్ కోసం రాత్రి 8.30 అయినా ఇంటికి వెళ్లకుండా తన వద్దే కూర్చునేవాడని ఆయన తెలిపారు. సీరియల్ చూసేందుకు అతని భార్య అన్నం కూడా పెట్టదని.. అందుకే ఆలస్యంగా వెళ్లేవాడని ఆయన సరదాగా చెప్పుకొచ్చారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు అస్తమించి.. గడియారంలో గంటల […]Read More
రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మీద ఓ మహిళ సంచలన ఆరోపణలు చేశారు. ఫేస్బుక్ ద్వారా కలిగిన పరిచయాన్ని ఆసరాగా చేసుకుని తనను వాడుకుని మోసం చేశారంటూ ఓ వివాహిత ఆరోపించారు.కోరిక తీర్చకుంటే కొడుకును చంపేస్తానంటూ బెదిరించి తనపై అత్యాచారానికి పాల్పడ్డారని.. ఆ తర్వాత గర్భం దాల్చితే అబార్షన్ చేయించుకోవాలని బెదిరించారన్నారు. తాను అంగీకరించకపోతే పెళ్లి చేసుకుంటానని నమ్మించారని.. తన భర్తకు ఫోన్ చేసి విడాకులు ఇవ్వాలని బెదిరించారు. మరోవైపు దీనికి సంబంధించిన వీడియోలను వైఎస్ఆర్ […]Read More