క్రికెట్ వరల్డ్ కప్ 2023 ఈ ఏడాది అక్టోబర్ 5న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో తలపడనున్నాయి. ఈ షెడ్యూల్ ను ఐసీసీ ఈ మధ్యే అనౌన్స్ చేసింది. ఇక ఇదే నరేంద్ర మోదీ స్టేడియంలో అక్టోబర్ 14న ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఇదే క్రికెట్ స్టేడియంలో నవంబర్ 19న ఫైనల్ జరుగుతుంది. ముంబైలోని వాంఖెడే, కోల్కతాలోని […]Read More
తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోయే అసెంబ్లీ అభ్యర్థుల జాబితా బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ( Telangana CM KCR )ప్రకటించి అప్పుడే నెల రోజులు కావొస్తోంది.115 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను కేసీఆర్ ఖరారు చేశారు.ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ను నిరాకరిస్తూ కొత్తవారికి అవకాశం కల్పించారు.జనగామ , నరసాపూర్ , గోషామహల్, నాంపల్లి లో అభ్యర్థుల ఎంపిక వాయిదా వేశారు. మల్కాజ్ గిరి లో సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు( MLA Mainampalli […]Read More
తెలుగు రాజకీయాల్లో ప్రస్తుతం అత్యంత చర్చనీయాంశం చంద్రబాబు అరెస్టు. ఉమ్మడి ఏపీలోకి తొమ్మిదేళ్లు, విభజిత ఏపీకి ఐదేళ్లు సీఎంగా పనిచేసిన నాయకుడిని రూ.371 కోట్ల స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేసింది. ఇదే అంశంపై రాజకీయంగా పెద్ద దుమారం రేగుతోంది. బాబు అరెస్టయిన మొదట్లోనే కశ్మీర్ నుంచి తమిళనాడు వరకు జాతీయ నాయకులు స్పందించారు. వీరంతా ఎక్కువ శాతం ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందినవారే. అధికార ఎన్డీఏలో భాగమైన కొందరు నేతలు […]Read More
ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కాంట్రాక్టర్లు కేసీయార్ ప్రభుత్వానికి షాకిచ్చినట్లే ఉన్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కాంట్రాక్టర్లు కేసీయార్ ప్రభుత్వానికి షాకిచ్చినట్లే ఉన్నారు. ఎలాగంటే మిషన్ భగీరథ పనులుచేసిన కాంట్రాక్టర్లు పెద్దఎత్తున ఇన్జనీరింగ్ ఇన్ చీఫ్ ఆఫీసు ముందు పెద్దఎత్తున ధర్నాచేశారు. తమకు వెంటనే బిల్లులు చెల్లించాలంటు డిమాండ్లు చేశారు. సుమారు 70 మంది కాంట్రాక్టర్లు ఈ ధర్నాలో పాల్గొన్నారు. గతంలో ఎప్పుడూ మిషన్ భగీరథ కాంట్రాక్టర్లు ఇలాగ రోడ్డెక్కిన ఘటనలు లేవు. ఇపుడు కూడా ఎందుకు రోడ్డెక్కారంటే […]Read More
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ పై తెలంగాణ బీఆరెస్స్ నేతలు ఎవరూ పెద్దగా స్పందించినట్లు కనిపించింది లేదు! ఎల్బీ నగర్ బీఆరెస్స్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాత్రం బాబు అరెస్ట్ పై కాస్త స్పందించారు. అంతకు మించి తెలంగాణ ప్రభుత్వంలోని పెద్దలు ఎవరూ అధికారికంగా స్పందించలేదు! ఈ క్రమంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ పై తెలంగాణలోని బీజేపీ నేతలు కొంతమంది, కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంకొంతమంది స్పందిస్తూ ఖండించిన […]Read More
హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనం సందడి జోరందుకుంది. శని, ఆదివారాలు వారాంతం కావడం, నవరాత్రుల్లో ఐదు రాత్రులు గడవడంతో కాలనీల్లో ప్రతిష్టించిన వినాయకుల నిమజ్జన వేడుకలు అంబరాన్ని అంటాయి. ఈనెల 18న గణేష్ చతుర్థి రోజు కొలువుదీరిన గణనాథులకు భక్తులు వీడ్కోలు పలుకుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని ప్రాంతాల్లో నవరాత్రులు ముగిసిన అనంతరం పదో రోజు లేదా పదకొండో రోజు వినాయకుడిని నిమజ్జనం చేస్తారు. అయితే హైదరాబాద్ నగరంలో మాత్రం గణేష విగ్రహాల సంఖ్య ఎక్కువ […]Read More
Bigg Boss 7 Telugu Third Week Elimination: బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ మూడో వారంలో మరో వికెట్ పడింది. అంటే హౌజ్ నుంచి మరో కంటెస్టెంట్ బయటకు వెళ్లారు. బిగ్ బాస్ 7 తెలుగు మూడో వారం ఎలిమినేషన్ ఎవరు అయ్యారంటే.. పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 7 సీజన్లోకి మొత్తంగా 14 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టిన విషయం తెలిసిందే. వారిలో ఇప్పటికే మొదటి వారం సీనియర్ హీరోయిన్ కిరణ్ […]Read More
Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ 7 తెలుగు తాజా ఎపిసోడ్ ఆసక్తిగా సాగింది. నాగర్జున కంటెస్టెంట్లు చేస్తున్న తప్పులను ఎత్తి చూపాడు. కొందరి మీద బాగా సీరియస్ అయ్యాడు. బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు వీకెండ్ ఎపిసోడ్ కాస్త ఆసక్తిగా సాగింది. కొందరిపై నాగ్ మండిపడ్డారు. మరికొందరిని మెచ్చుకున్నాడు. మూడో హౌస్ మేట్ గా శోభా శెట్టి కన్ఫామ్ అయింది. తర్వాత నామినేషన్స్ లో ఉన్నవారితో ప్రత్యేకంగా మాట్లాడాడు నాగ్. అయితే […]Read More
Nara Lokesh On CM Jagan: సీఎం జగన్ పై నారా లోకేశ్ సీరియస్ ట్వీట్ చేశారు. “జైలు మోహన్కు బెయిల్ డే పదో వార్షికోత్సవ శుభాకాంక్షలు. జైలు మోహన్” అంటూ తన పోస్టులో రాసుకొచ్చారు. Nara Lokesh: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తో ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఢిల్లీ వేదికగా […]Read More
Posani On Purandeswari : పురందేశ్వరి బీజేపీ అధ్యక్షురాలు అవ్వగానే సీఎం జగన్ పై విమర్శలు మొదలుపెట్టారని పోసాని ఆరోపించారు. చంద్రబాబు అరెస్ట్ పై కావాలనే రాద్ధాంతం చేస్తున్నారన్నారు. Posani On Purandeswari : టీడీపీ అధినేత చంద్రబాబు అవినీతిలో నెంబర్ వన్, కేడీ అని ప్రధాని మోదీనే చెప్పారని ఏపీఎఫ్డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి అన్నారు. పురందేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు అవ్వగానే సీఎం జగన్ ను తిట్టడం మొదలుపెట్టారన్నారు. స్కిల్ స్కామ్ లో చంద్రబాబు […]Read More