GUNDENINDA GUDIGANTALURead More
మహానాడులో…. టీడీపీకి… భారీగా విరాళాల వెల్లువ ….Read More
గాంధీ భవన్లో ఫిరోజ్ఖాన్ చెంపపై కొట్టిన ఉస్మాన్ హజ్రీ.Read More
వీడెవడండీ బాబూ.. చోరీ చేసి, గోడపై పేరు రాసి మరీ వెళ్లాడు..వీడు మామూలోడు కాదండోయ్ మీరే చుడండిRead More
Podarillu Today మే 29 ఎపిసోడ్ : చక్రిని నీచంగా చూస్తున్న లలిత.. వెళ్లగొట్టేందుకు ప్లాన్ వేసిన ఆది, ప్రతాప్.. గుడ్డిగా నమ్ముతున్న మహా Podarillu Serial 2026 May 29th Episode Preview పొదరిల్లు సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్లో మాధవకి జోడి దొరికినట్టుగానే కనిపిస్తోంది. భన్సీ చెల్లి మనీషా అనే కొత్త కారెక్టర్ వచ్చింది. ఈ ఇద్దరికీ మంచి పరిచయం కూడా ఏర్పడింది. మరి మున్ముందు ఈ జంట ఎలా కలుస్తుందో చూడాలి. మరో […]Read More
Gundeninda Gudigantalu Today మే 29 ఎపిసోడ్: కామాక్షి, విద్య నుంచి కూపీ లాగిన మీనా.. రోహిణి ఉక్కిరి బిక్కిరి.. చావు దెబ్బ కొట్టిన బాలు Gundeninda Gudigantalu Serial 2026 May 29th Episode Preview గుండెనిండా గుడిగంటలు సీరియల్లో శుక్రవారం నాడు అదిరిపోయే సీన్లు పడ్డాయి. రోహిణి మీద అనుమానం వచ్చిన బాలు, మీనాలు డిటెక్టివ్లా మారిపోతారు. కామాక్షి, విద్య నుంచి కూపీ లాగే ప్రయత్నం చేస్తుంది మీనా. మరో వైపు మలేషియా ట్రిప్ […]Read More
రాశిఫలాలు 29 మే 2026: ఈరోజు త్రిగ్రాహ యోగం ప్రభావంతో మిథునం సహా ఏ రాశులకు ప్రయోజనాలు కలగనున్నాయి? horoscope today 29 May 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు త్రిగ్రాహి యోగం ప్రభావంతో మిథునం సహా ఏ రాశుల వారికి ప్రయోజనాలు కలగనున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. Daily Horoscope in Tel May29 horoscope today 29 May 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. […]Read More
స్క్రీన్షాట్ చూసి నమ్మకండి.. బక్రీద్ వేళ హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక సూచనలు బక్రీద్ పండుగ రద్దీని ఆసరాగా చేసుకుని గొర్రెలు, మేకల వ్యాపారులను డిజిటల్ చెల్లింపుల పేరిట మోసాలు జరుగుతున్నాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ వెల్లడించారు. కంచన్బాగ్, రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఫేక్ ఫోన్పే యాప్ల ద్వారా వ్యాపారులకు డబ్బులు పంపినట్లు స్క్రీన్లు చూపించి రూ.1.16 లక్షల విలువైన జీవాలను కేటుగాళ్లు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. కొనుగోలుదారుల మొబైల్ స్క్రీన్లు నమ్మకుండా.. స్వంత […]Read More
Hyderabad: ఎకరానికి రూ.లక్ష చొప్పున రూ.30 లక్షలకు బేరం.. అడ్డంగా దొరికిన ఎమ్మార్వో
Hyderabad: ఎకరానికి రూ.లక్ష చొప్పున రూ.30 లక్షలకు బేరం.. అడ్డంగా దొరికిన ఎమ్మార్వో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోని శామీర్పేట్ ఎమ్మార్వో ఆఫీసు మరోసారి వార్తల్లో నిలిచింది. ఓ భూ కన్వర్షన్కు సంబంధించి ఎకరాకు రూ. లక్ష చొప్పున మొత్తం రూ.30 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. ఇందుకోసం అడ్వాన్స్గా రూ.2 లక్షలు తీసుకుంటున్న సమయంలో ఏసీబీ ఎంట్రీతో సీన్ రివర్స్ అయ్యింది. ఎమ్మార్వో, అధికారి కారు డ్రైవర్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను, ఫైళ్లను […]Read More