Drumstick fish Pulusu: చేపల పులుసు కాస్త డిఫరెంట్ గా మునక్కాయలతో కలిపి చేయండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మునక్కాడ చేపల పులుసు రెసిపీ (malaysianchinesekitchen) Drumstick fish Pulusu: మునక్కాయ కూరకు అభిమానులు ఎక్కువ. అలాగే చేపల పులుసుకు కూడా ఫ్యాన్స్ ఎక్కువే. ఇక మునక్కాయ, చేపలు కలిపి చేస్తే ఆ రుచి మాములుగా ఉండదు. ఆ కమ్మని పులుసును వేడివేడి అన్నంలో వేసుకుని తింటే… తినే కొద్దీ మరింతగా తినాలనిపిస్తుంది. మునక్కాయ చేపల పులుసును […]Read More
Curd Dosa: మెత్తని పెరుగు దోశెలు ఇలా చేశారంటే కొబ్బరి చట్నీతో అదిరిపోతాయి Curd Dosa: పెరుగు దోశెలను పుల్లట్లు అని కూడా పిలుస్తారు. వీటిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పుల్లట్లు రెసిపీ (pixabay) Curd Dosa: రోడ్ల పక్కన బల్లమీద పుల్లట్లు అమ్ముతూ ఉంటారు. ఆవంటే ఎంతో మందికి ఇష్టం. వాటిని అక్కడే కొనుక్కొని తినక్కర్లేదు, ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఇది పెరుగుతో చేసే దోశలు కాస్త పులుపుగా ఉంటాయి. కాబట్టి కొబ్బరి చట్నీతో తింటే […]Read More
Republic Day 2024: నాలుగు గంటల పాటు సాగే గణతంత్ర దినోత్సవ పరేడ్… దీని ఖర్చు ఎంతో తెలిస్తే అవాక్కవుతారు Republic Day 2024: మనదేశంలో గణతంత్ర దినోత్సవం చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది. దీనికోసం కోట్ల రూపాయలను ఖర్చు పెడతారు. రిపబ్లిక్ డే 2024 (pixabay) Republic Day 2024: ప్రతి ఏడాది జనవరి 26 వస్తే న్యూఢిల్లీలోని రాజపథ్ లో సాయుధ బలగాలు పరేడ్ నిర్వహిస్తాయి. ఈ పరేడ్ చూసేందుకు ఎంతోమంది ఇక్కడికి విచ్చేస్తారు. 76వ గణతంత్ర […]Read More
Ysrcp Sitting Mla: నా మద్దతు కావాలంటే కప్పం కట్టాల్సిందే.. ఇంచార్జికి షాక్ ఇచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యే Ysrcp Sitting Mla: అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీలో భారీ ఎత్తున మార్పులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో చీటీ చినిగిపోయిన ఓ ఎమ్మెల్యే.. కొత్త అభ్యర్థికి తన మద్దతు కావాలంటే భారీగా కప్పం కట్టాలని డిమాండ్ చేస్తున్నాడట. కాంగ్రెస్ ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న మాణిక్కం ఠాగూర్ saYsrcp Sitting Mla: అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలల […]Read More
Ap Congress: ఎన్నికల్లో గెలుపొటములతో సంబంధం లేకుండా ఏపీ కాంగ్రెస్లో కొత్త ఉత్సాహం నెలకొంది. గత పదేళ్లలో లేని విధంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. కాంగ్రెస్ ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న మాణిక్కం ఠాగూర్ Ap Congress: ఏపీ కాంగ్రెస్లో కోలాహలం నెలకొంది. రాష్ట్ర విభజన తర్వాత గత పదేళ్లుగా స్తబ్దుగా ఉన్న ఏపీ కాంగ్రెస్లో ఇటీవల కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. షర్మిలకు పిసిసి పగ్గాలు అప్పగించిన తర్వాత కాంగ్రెస్కు […]Read More
AP Grama Ward Sachivalayam : ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాలను జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 27 నుంచి పేదలకు ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఏపీ గ్రామ, వార్డు సచివాలయం AP Grama Ward Sachivalayam : ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాలను జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులుగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ […]Read More
YSRCP SIDDHAM: సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న వైఎస్సార్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా “సిద్ధం” పేరుతో నాలుగు భారీ బహిరంగ సభల నిర్వహిస్తోంది. సిద్ధం పేరుతో వైఎస్సార్సీపీ కొత్త కాంపెయిన్ YSRCP SIDDHAM: ఏపీలో ఎన్నికల వేళ వైఎస్సార్సీపీ ‘సిద్ధం’ పేరుతో నాలుగు అతి భారీ క్యాడర్ సమావేశాలను నిర్వహించేందుకు సిద్ధమైంది. తొలి సమావేశాన్ని జనవరి 27వ తేదీన భీమిలిలో నిర్వహిస్తున్నారు. ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. […]Read More
AP Arogyasri: ఆంధ్రప్రదేశలో జనవరి 25 నుంచి ఆరోగ్య శ్రీ సేవల్ని నిలిపివేయాలని నెట్వర్క్ ఆస్పత్రులు నిర్ణయించాయి. ప్రభుత్వం హామీ ఇచ్చి నెలరోజులైనా నిధులు విడుదల కాకపోవడంతో సేవల్ని నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు. ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తామని ఆస్పత్రుల హెచ్చరికల AP Arogyasri: ఏపీలో నేటి నుంచి నెట్వర్క్ ఆస్పత్రల్లో ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేయాలని ఆసుపత్రులు నిర్ణయించాయి. బుధవారం రాత్రి ప్రభుత్వానికి ఆసుపత్రుల యాజమాన్య సంఘం సమాచారం ఇచ్చింది. డిసెంబర్ నెలలో నోటీసులు ఇచ్చి 29వ తేదీ […]Read More
Hyderabad Crime : హాస్టళ్లలో ల్యాప్ టాప్ లు చోరీ, యాప్ లో విక్రయాలు- ఇంజినీరింగ్ విద్యార్థి అరెస్ట్ Hyderabad Crime : హైదరాబాద్ లోని పలు హాస్టల్స్ లో ల్యాప్ టాప్ల చోరీలకు పాల్పడుతున్న ఓ ఇంజినీరింగ్ విద్యార్థి, మరో నిందితుడ్ని దుండిగల్ పోలీసులు అరెస్టు చేశారు. ల్యాప్ టాప్ దొంగలు అరెస్టు Hyderabad Crime : హైదరాబాద్ లో నగరంలోని పలు హాస్టల్స్ లో ల్యాప్ టాప్ల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను దుండిగల్ […]Read More
Warangal News : గ్రేటర్ వరంగల్ పరిధిలో పన్ను వసూళ్లపై అధికారులు దృష్టిపెట్టారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా ఇంకా సగం పన్నులు కూడా వసూలు కాకపోవడంతో.. బడా బకాయిదారుల లిస్ట్ రెడీ చేస్తున్నారు అధికారులు. మొండి బకాయిదారుల షాపులు సీజ్ చేసేందుకు డిసైడ్ అయ్యారు. షాపు సీజ్ చేస్తున్న అధికారులు Warangal News : గ్రేటర్ వరంగల్ పరిధిలో ట్యాక్స్ వసూళ్లపై బల్దియా ఫోకస్ పెట్టింది. ఇంకో రెండు నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుండగా.. ఇంతవరకు సగం […]Read More