గాంధీ భవన్లో ఫిరోజ్ఖాన్ చెంపపై కొట్టిన ఉస్మాన్ హజ్రీ.Read More
Tags :#vairal
Gundeninda Gudigantalu Today మార్చి 31 ఎపిసోడ్: మీనాకి రెడ్ హ్యాండెడ్గా దొరికేసిన
Gundeninda Gudigantalu Today మార్చి 31 ఎపిసోడ్: మీనాకి రెడ్ హ్యాండెడ్గా దొరికేసిన రోహిణీ.. గతాన్ని రివీల్ చేసిన బాలు.. ప్రభావతి ఔట్. Gunde Ninda Gudi Gantalu 2026 March 31 Episode: తన వల్ల ఇంటి పరువు పోయిందని ఆత్మహత్య చేసుకోబోయిన శివను బాలు కాపాడతాడు. అతన్ని పోలీసులకు తెలియకుండా రాజేష్ ఇంట్లో దాస్తాడు. ఇక ఆ వెంటనే మీనాను ఇంటికి తీసుకువెళ్తాడు. అక్కడ మీనాను దారుణంగా అవమానిస్తుంది ప్రభావతి. దొంగ ఫ్యామిలీ నుంచి […]Read More
Gundeninda Gudigantalu Today మార్చి 30 ఎపిసోడ్: ‘వీడియో నావల్లే బయటికి వచ్చిందిరా బాలు’ రాజేష్ క్షమాపణలు.. ప్రభావతి చేతిలోనే శివ జీవితం.. Gunde Ninda Gudi Gantalu 2026 March 30 Episode: శివ దొంగతనం చేశాడనే విషయం తెలుసుకున్న ప్రభావతి, అతన్ని ఇంటికి వెళ్లి మరీ చెప్పుతో కొడుతుంది. మీనా కళ్లముందే మీనా పుట్టింటిని దారుణంగా అవమానిస్తుంది. అప్పుడే కాలనీ వాసులు సపోర్ట్గా రావడంతో సైలెంట్గా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అయితే మీనాను మాత్రం […]Read More
శ్రీముఖి స్టైలిష్ లుక్.. నికితా శర్మ లేటెస్ట్ పిక్స్.. చీరలో స్మృతి కశ్యప్ బుల్లితెర బ్యూటీలు తాజాగా షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ విశేషాలు చూద్దాం శ్రీముఖి స్టైలిష్ లుక్.. నికితా శర్మ లేటెస్ట్ లుక్.. చీరలో స్మృతి కశ్యప్ సీరియల్ సెలబ్రెటీల నుంచి బిగ్బాస్ బ్యూటీల వరకూ లేటెస్ట్గా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన అప్డేట్స్ మీ కోసం యాంకర్ శ్రీముఖి ట్రెండీ లుక్లో అదిరిపోయే ఫొటోలు షేర్ చేసింది. సీరియల్ నటి నికితా శర్మ సింపుల్ లుక్ల […]Read More
TDP: తలకిందులైన టీడీపీ జెండా.. రివర్స్లో ఎగరేసిన తెలుగు తమ్ముళ్లు..
TDP: తలకిందులైన టీడీపీ జెండా.. రివర్స్లో ఎగరేసిన తెలుగు తమ్ముళ్లు.. టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఏపీలోని టీడీపీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నాయి. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా టీడీపీ నేతలు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో టీడీపీ జెండాను తలకిందులుగా ఎగరవేశారు తెలుగు తమ్ముళ్లు. ఆ తర్వాత విషయం గుర్తించి పొరబాటు సరిదిద్దుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. TDP Flag reversed chittoor […]Read More
పేపర్ ప్లేట్లో తినటం ఇంత డేంజరా.? డాక్టర్ చెప్పిన విషయాలు వింటే షాక్.. వీడియో వైరల్ టిఫిన్ సెంటర్లు, శుభకార్యాలలో మనం విందు ఆరగించే పేపర్ ప్లేట్ల గురించి ఓ డాక్టర్ చెప్తు్న్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పేపర్ ప్లేట్లలో భోజనం చేయటం ఆరోగ్యానికి హానికరమని చెప్తూ.. వాటిని క్యా్న్సర్ ప్లేట్లుగా అభివర్ణించారు ఆ డాక్టర్. విక్రాంత్ సింగ్ ఠాకూర్ అనే డాక్టర్ చెప్పిన వివరాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. పేపర్ […]Read More
రూ.5 బిస్కెట్ ప్యాకెట్ వేసినందుకు 130 కి.మీ వెంట నడిచిన శునకం.. కొండగట్టు
రూ.5 బిస్కెట్ ప్యాకెట్ వేసినందుకు 130 కి.మీ వెంట నడిచిన శునకం.. కొండగట్టు యాత్రలో అద్భుతం..! ఆదిలాబాద్ జిల్లా నుంచి కొండగట్టు వరకు హనుమాన్ భక్తుల పాదయాత్రలో ఒక శునకం చూపిన విశ్వాసం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కేవలం రూ.5 బిస్కెట్ ప్యాకెట్ వేసినందుకు కృతజ్ఞతగా ఆ మూగజీవి 130 కిలోమీటర్ల మేర భక్తుల వెంట నడిచింది. నడక కొనసాగిస్తూనే ఉంది. కాళ్లకు పొక్కులు వచ్చినా లెక్కచేయకుండా.. అటవీ ప్రాంతంలో వారికి రక్షణగా ఉంటూ భక్తిని, విశ్వాసాన్ని చాటిచెప్పింది. […]Read More
Gundeninda Gudigantalu Today మార్చి 27 ఎపిసోడ్: మీనా పశ్చాత్తాపం! శివ సూసైడ్!
Gunde Ninda Gudi Gantalu 2026 March 27 Episode: శివ దొంగతనం చేసిన వీడియోను రోహిణి ప్రభావతికి చూపిస్తుంది. ఆ వీడియో చూసిన ప్రభావతి కోపంతో రగలిపోతుంది. మీనా కుటుంబం దొంగల ఫ్యామిలీ అంటూ నిందలు వేస్తుంది. ఆవేశంగా మీనా ఇంటికి చేరుకున్న ప్రభావతి శివను చెప్పుతో కొడుతుంది. శివ దొంగతనం చూసిన వీడియో చూసిన మీనా, పార్వతి కుప్పకూలిపోతారు. అక్కడితో గత ఎపిసోడ్ ముగిసింది. శుక్రవారం(మార్చి 27) నాడు ఏం జరిగిందో చూద్దాం. గుండెనిండా […]Read More
ఢిల్లీ ఎయిర్పోర్టులో బీజేపీ నేత మాధవీలత దుర్గా పారాయణం.. ముస్లింల నుంచి అభ్యంతరాలు
ఢిల్లీ విమానాశ్రయ ప్రార్థనా మందిరంలో బీజేపీ నేత మాధవీలత దుర్గా స్తోత్రం పఠించడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ముస్లిం మహిళలు ప్రార్థనలో ఉండగా ఆమె కావాలనే స్తోత్రాలు పఠించారని ఒక వర్గం ఆరోపిస్తుండగా, ఎవరైనా ప్రార్థన చేసుకోవచ్చని మరో వర్గం సమర్థిస్తోంది. ‘లోక కళ్యాణం’ కోసమే ప్రార్థించానని ఆమె పేర్కొన్నారు. గతంలో ఇఫ్తార్ విందుల నిర్వహణపై కూడా ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. విమానాశ్రయాల్లోని ‘మల్టీ-ఫెయిత్’ ప్రేయర్ రూమ్ల వినియోగంపై ఈ ఘటన భిన్నాభిప్రాయాలను రేకెత్తించింది. […]Read More
పెంపుడు పిల్లి మరణం తట్టుకోలేక.. పురుగుల మందు తాగి డిగ్రీ యువతి ఆత్మహత్య ఇంట్లో ఇష్టంగా పెంచుకుంటున్న పిల్లి చనిపోయింది. అయితే దాన్ని ప్రేమగా చూసుకున్న యువతి తట్టుకోలేకపోయింది. ఆ పిల్లి లేకపోవడంతో ఇంట్లో ఏదో వెలితిగా ఉందని భావించింది. తీవ్ర మనస్తాపానికి గురైన ఆ యువతి.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. అది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తేల్చారు. దీంతో ఆ కుటుంబంలో మరో విషాదం […]Read More