horoscope today 07 March 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు చంద్రుడి తులా రాశిలో సంచారం, ధ్రువ యోగం కారణంగా వృశ్చికం, మిథునం సహా ఈ 5 రాశులకు శుభ ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే. horoscope today 07 March 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శనివారం రోజున చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై చిత్రా నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు […]Read More
Tags :TELANGANA
వైరల్ కావడం కోసం సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి చేష్టలు చేసేవారిని గుర్తించి.. వారి వీడియోలను సీపీ సజ్జనార్ నెట్టింట పోస్ట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా మరో వీడియో పోస్ట్ చేసిన సజ్జనార్.. ఈ వెర్రితనం ఎటు దారి తీస్తోంది, సమాజం ఏమైపోతోంది అంటూ ఫైర్ అయ్యారు. రోడ్లపై డేంజరస్ స్టంట్లు చేసే కొంతమంది యువకుల వీడియోలు పోస్ట్ చేసిన సీపీ.. అలాంటి వారికి తీవ్ర హెచ్చరికలు చేశారు. VC Sajjanar ‘ఈ వెర్రితనం […]Read More
బస్సు ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. హైదరాబాద్లో బస్సు టికెట్ ధరలను తగ్గించింది. వేసవి కాలం రావడంతో.. ఏసీ బస్సుల్లో ప్రయాణికుల ఆక్యుపెన్సీని పెంచుకునేందుకు భారీగా రాయితీలను ప్రకటించింది. టికెట్ ధరపై రూ.5 నుంచి రూ.10 వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. ఒకవైపు మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో ఏసీ బస్సులు ఖాళీగా ప్రయాణిస్తుండటంతో ఆర్టీసీ టికెట్ ధరలను తగ్గించింది. TGSRTC ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త.. టికెట్ ధరలు తగ్గింపు, రూ.5 నుంచి రూ.10 రాయితీ తెలంగాణ […]Read More
బస్సు ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. హైదరాబాద్లో బస్సు టికెట్ ధరలను తగ్గించింది. వేసవి కాలం రావడంతో.. ఏసీ బస్సుల్లో ప్రయాణికుల ఆక్యుపెన్సీని పెంచుకునేందుకు భారీగా రాయితీలను ప్రకటించింది. టికెట్ ధరపై రూ.5 నుంచి రూ.10 వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. ఒకవైపు మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో ఏసీ బస్సులు ఖాళీగా ప్రయాణిస్తుండటంతో ఆర్టీసీ టికెట్ ధరలను తగ్గించింది. TGSRTC ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త.. టికెట్ ధరలు తగ్గింపు, రూ.5 నుంచి రూ.10 రాయితీ తెలంగాణ […]Read More
హైదరాబాద్లో రేపు వైన్స్, బార్లు బంద్ చేయాలని సీపీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. హోళీ పండగ సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అన్ని మద్యం దుకాణాలు మూసి ఉంచాలని ఆదేశించారు. రూల్స్ అతిక్రమిస్తే.. కేసులు నమోదు చేస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. హోళీ పండగను అందరూ శాంతియుతంగా, ఆనందంగా జరుపుకోవాలని సీపీ సజ్జనార్ ఆకాంక్షించారు. Wines Closed హైదరాబాద్లో రేపు వైన్స్, బార్లు బంద్.. సీపీ సజ్జనార్ […]Read More
02 మార్చి 2026సోమవారం నాటి రాశి ఫలాల ప్రకారం.. గ్రహాల కలయికతో కొన్ని రాశులకు ధనలాభంవృత్తిలో అనుకూలత ఉంటేమరికొన్ని రాశులు జాగ్రత్తగా ఉండాలి. మేషంవృశ్చిక రాశుల వారు శివారాధనతులారాశి వారు లక్ష్మీ పూజశని పరిహారాలు పాటించడం మంచిది. రోజువారీ ప్లాన్ కోసం రాశిఫలం పరిశీలించండి. నేటి రాశి ఫలాలు & పరిహారాలు మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today) మేషం (Aries): ఉద్యోగంలో అనుకూలతకుటుంబంలో సంతోషం. పరిహారం: శివునికి అభిషేకం. వృషభ రాశి వారి ఫలితాలు […]Read More
కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందేలా చూడాలన్నారు. రాష్ట్రంలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పిన సీఎం.. 99 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుందని అధికారులు బాధ్యతగా నిర్వర్తించాలని ఆదేశించారు. హైలైట్: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు నిరంతరాయంగా కార్డుల పంపిణీ సీఎం రేవంత్ కీలక ప్రకటన telangana new ration […]Read More
పింఛన్ల పెంపు, మహిళలకు రూ.2500 ఇచ్చేందుకు తెలంగాణ సర్కార్ చర్యలు చేపట్టింది. త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ఈ రెండు హామీలను అమలు చేసే దిశగా కసరత్తులు చేస్తోంది. వచ్చే నెల 20న ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో పింఛన్ల పెంపు, మహిళలకు ఆర్థిక సాయానికి సంబంధించిన కీలక ప్రకటనలు ఉంటాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ రెండు పథకాల అమలుకు సంబంధించి అదనపు భారంపై సంబంధిత అధికారులు ముఖ్యమంత్రికి నివేదికలు అందించారు. Mahalakshmi Scheme తెలంగాణలో పింఛన్లు రూ.4 వేలకు […]Read More
ఇంటర్ విద్యార్థులకు ఈ-స్కూటర్లు.. నెలకు రూ.2500 స్కాలర్ షిప్, విద్యాశాఖ ప్రతిపాదన తెలంగాణలోని గవర్నమెంట్ ఇంటర్ కాలేజీల్లో చేరే ప్రత్యేక అవసరాల పిల్లలకు ఈ-స్కూటర్లు ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 1000 మంది పిల్లలకు స్కూటర్లు పంపిణీ చేయాలని విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అలాగే టెన్త్లో మంచి మార్కులు వచ్చిన విద్యార్థులతో పాటు ట్రాన్జెండర్లకు స్కాలర్షిప్ ఇవ్వాలనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. హైలైట్: ఇంటర్ విద్యార్థులకు ఈ-స్కూటర్లు నెలకు రూ.2500 స్కాలర్ షిప్ తెలంగాణ ఇంటర్ […]Read More
టీజీఎస్ఆర్టీసీలో మరోసారి సమ్మె సైరన్.. డైడ్లైన్ విధించిన కార్మికులు..! ఆర్టీసీ కార్మికులు మరోసారి సమ్మె సైరన్ మోగించేందుకు సిద్ధమవుతున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, పెండింగ్ బకాయిల విడుదల, జీతాల పెంపు సహా పలు డిమాండ్లపై కార్మికులు పోరుబాటకు రెడీ అవుతున్నారు. మార్చి 13లోపు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకుంటే సమ్మె నోటీసు ఇచ్చి స్ట్రైక్ చేస్తామని కార్మికులు హెచ్చరిస్తున్నారు. TGSRTC employees Strike తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)లో మరోసారి సమ్మె సైరన్ మోగే […]Read More