Tags :#social media

ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ డివోషనల్ తాజావార్తలు తెలంగాణ

దద్దరిల్లనున్న హైదరాబాద్.. హనుమాన్ శోభాయాత్రకు రెడీ, సిటీలో మొత్తం 168 శోభాయాత్రలు

దద్దరిల్లనున్న హైదరాబాద్.. హనుమాన్ శోభాయాత్రకు రెడీ, సిటీలో మొత్తం 168 శోభాయాత్రలు హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీగా హనుమాన్ శోభాయాత్రలు నిర్వహించనున్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సీపీ సజ్జనార్ వెల్లడించారు. హైదరాబాద్‌లో మొత్తం 168 శోభాయాత్రలు జరగనున్నట్లు తెలిపారు. రెచ్చగొట్టే పోస్ట్‌లు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. Hanuman Jayanti దద్దరిల్లనున్న హైదరాబాద్.. హనుమాన్ శోభాయాత్రకు రెడీ ఏప్రిల్ 2వ […]Read More

ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ డివోషనల్ తాజావార్తలు తెలంగాణ

రూ.5 బిస్కెట్ ప్యాకెట్‌ వేసినందుకు 130 కి.మీ వెంట నడిచిన శునకం.. కొండగట్టు

రూ.5 బిస్కెట్ ప్యాకెట్‌ వేసినందుకు 130 కి.మీ వెంట నడిచిన శునకం.. కొండగట్టు యాత్రలో అద్భుతం..! ఆదిలాబాద్ జిల్లా నుంచి కొండగట్టు వరకు హనుమాన్ భక్తుల పాదయాత్రలో ఒక శునకం చూపిన విశ్వాసం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కేవలం రూ.5 బిస్కెట్ ప్యాకెట్ వేసినందుకు కృతజ్ఞతగా ఆ మూగజీవి 130 కిలోమీటర్ల మేర భక్తుల వెంట నడిచింది. నడక కొనసాగిస్తూనే ఉంది. కాళ్లకు పొక్కులు వచ్చినా లెక్కచేయకుండా.. అటవీ ప్రాంతంలో వారికి రక్షణగా ఉంటూ భక్తిని, విశ్వాసాన్ని చాటిచెప్పింది. […]Read More

ఎంటర్టైన్మెంట్ తాజావార్తలు

Gundeninda Gudigantalu Today మార్చి 27 ఎపిసోడ్: మీనా పశ్చాత్తాపం! శివ సూసైడ్!

Gunde Ninda Gudi Gantalu 2026 March 27 Episode: శివ దొంగతనం చేసిన వీడియోను రోహిణి ప్రభావతికి చూపిస్తుంది. ఆ వీడియో చూసిన ప్రభావతి కోపంతో రగలిపోతుంది. మీనా కుటుంబం దొంగల ఫ్యామిలీ అంటూ నిందలు వేస్తుంది. ఆవేశంగా మీనా ఇంటికి చేరుకున్న ప్రభావతి శివను చెప్పుతో కొడుతుంది. శివ దొంగతనం చూసిన వీడియో చూసిన మీనా, పార్వతి కుప్పకూలిపోతారు. అక్కడితో గత ఎపిసోడ్ ముగిసింది. శుక్రవారం(మార్చి 27) నాడు ఏం జరిగిందో చూద్దాం. గుండెనిండా […]Read More

డివోషనల్ తాజావార్తలు తెలంగాణ

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో బీజేపీ నేత మాధవీలత దుర్గా పారాయణం.. ముస్లింల నుంచి అభ్యంతరాలు

ఢిల్లీ విమానాశ్రయ ప్రార్థనా మందిరంలో బీజేపీ నేత మాధవీలత దుర్గా స్తోత్రం పఠించడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ముస్లిం మహిళలు ప్రార్థనలో ఉండగా ఆమె కావాలనే స్తోత్రాలు పఠించారని ఒక వర్గం ఆరోపిస్తుండగా, ఎవరైనా ప్రార్థన చేసుకోవచ్చని మరో వర్గం సమర్థిస్తోంది. ‘లోక కళ్యాణం’ కోసమే ప్రార్థించానని ఆమె పేర్కొన్నారు. గతంలో ఇఫ్తార్ విందుల నిర్వహణపై కూడా ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. విమానాశ్రయాల్లోని ‘మల్టీ-ఫెయిత్’ ప్రేయర్ రూమ్‌ల వినియోగంపై ఈ ఘటన భిన్నాభిప్రాయాలను రేకెత్తించింది. […]Read More

ట్రెండింగ్ డివోషనల్ తాజావార్తలు తెలంగాణ

దేవుడి హుండీలో నకిలీ నోట్లు.. కర్మన్‌ఘాట్ హనుమాన్ టెంపుల్‌లో ఘటన

దేవుడి హుండీలో నకిలీ నోట్లు.. కర్మన్‌ఘాట్ హనుమాన్ టెంపుల్‌లో ఘటన ఆలయ హుండీ లెక్కింపు చేపట్టిన అధికారులు షాక్ అయ్యే సంఘటన చోటు చేసుకుంది. హుండీలో ఉన్న డబ్బులు లెక్కిస్తుండగా.. అందులో కొన్ని నోట్లు చూసి.. వారు అవాక్కయ్యారు. ఎందుకంటే అవి నకిలీ నోట్లు అని వారు గుర్తించారు. అదెక్కడో కాదు హైదరాబాద్ కర్మన్‌ఘాట్‌లో ఉన్న హనుమాన్ ఆలయంలోనే. ఈ ఘటన ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. Fake Notes దేవుడి హుండీలో నకిలీ నోట్లు మనం […]Read More

ఆంధ్రప్రదేశ్

‘నా భార్య చనిపోయింది.. ఓ తోడు కావాలి’.. చీరాల వృద్ధుడి వీడియో వైరల్..

‘నా భార్య చనిపోయింది.. ఓ తోడు కావాలి’.. చీరాల వృద్ధుడి వీడియో వైరల్.. మలి సంధ్యలో మగాడి కష్టం ఇది..! వృద్ధాప్యంలో భాగస్వామి దూరమై.. ఒంటరిగా జీవించటం.. మాటల్లో వర్ణించలేని నరకం. ఇలాంటి సమస్యతో మనముందరే ఎంతో మంది బాధపడుతున్నారు. ఈ వయసులో తోడూనీడగా ఉండే వ్యక్తి దూరమై.. బాగోగులు చెప్పుకోలేక, భావాలను పంచుకోలేక వారు పడే ఇబ్బందులు అనేకం. తోడు కావాలని మనసు కోరుతున్నా.. సమాజం ఏమంటుందో అనే భయాలతో వెనకడుగు వేసేవారే ఎక్కువ. కానీ […]Read More

ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ తాజావార్తలు తెలంగాణ

నారా లోకేష్ పూజ గదిలో వింత బొమ్మ.. క్షుద్ర పూజలంటూ సోషల్ మీడియాలో

నారా లోకేష్ పూజ గదిలో వింత బొమ్మ.. క్షుద్ర పూజలంటూ సోషల్ మీడియాలో ప్రచారం, మంత్రి క్లారిటీ Nara Lokesh Tweet On Puja Room Dolls Issue: ఏపీ మంత్రి నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్‌తో కలిసి ఉగాది వేడుకలు జరుపుకున్నారు. పూజ గదిలోని రెండు ఫోటోలోను ట్వీట్ చేశారు. అయితే పూజ గదిలో ఓ విచిత్రమైన బొమ్మ కనిపించింది. కొందరు క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. దీంతో మంత్రి లోకేష్ […]Read More

తాజావార్తలు తెలంగాణ

పెంపుడు పిల్లి మరణం తట్టుకోలేక.. పురుగుల మందు తాగి డిగ్రీ యువతి ఆత్మహత్య

పెంపుడు పిల్లి మరణం తట్టుకోలేక.. పురుగుల మందు తాగి డిగ్రీ యువతి ఆత్మహత్య ఇంట్లో ఇష్టంగా పెంచుకుంటున్న పిల్లి చనిపోయింది. అయితే దాన్ని ప్రేమగా చూసుకున్న యువతి తట్టుకోలేకపోయింది. ఆ పిల్లి లేకపోవడంతో ఇంట్లో ఏదో వెలితిగా ఉందని భావించింది. తీవ్ర మనస్తాపానికి గురైన ఆ యువతి.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. అది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తేల్చారు. దీంతో ఆ కుటుంబంలో మరో విషాదం […]Read More

ట్రెండింగ్ తాజావార్తలు తెలంగాణ

‘నేనే ట్రెండింగ్ స్టార్.. అవసరమయితే సినిమా తీస్తా’: మల్లారెడ్డి

మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అసెంబ్లీ లాబీల్లో సందడి చేశారు. సోషల్ మీడియాలో తన క్రేజ్ గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం తానే ట్రెండింగ్ స్టార్ అని అన్నారు. సోషల్ మీడియాను ప్రమోట్ చేస్తోంది తానేనని చమత్కరించారు. సినిమా అవకాశాలపై స్పందిస్తూ.. ఎవరో ఛాన్స్ ఇవ్వడం ఏంటని, తనకు సినిమా చేయాలనిపిస్తే తానే స్వయంగా నిర్మించి నటిస్తానని ధీమా వ్యక్తం చేశారు. హైలైట్: ఇప్పుడు నేనే ట్రెండింగ్ స్టార్ అవసరమయితే సినిమా తీస్తా మాజీ మంత్రి మల్లారెడ్డి […]Read More

ఎంటర్టైన్మెంట్

Gundeninda Gudigantalu Today మార్చి 16 ఎపిసోడ్: 50 కార్ల ఓనర్స్‌గా మీనా,

Gundeninda Gudigantalu Today మార్చి 16 ఎపిసోడ్: 50 కార్ల ఓనర్స్‌గా మీనా, బాలు! కళ్లుచెదిరేలా సూపర్ ఎంట్రీ.. ప్రభావతికి మతిపోయేలే.. Gunde Ninda Gudi Gantalu 2026 March 16 Episode: మీనా చెల్లెలు సుమతికి పెళ్లి సెట్ అవుతుంది. మరోవైపు దినేష్ డబ్బులు కోసం రోహిణీని ఒత్తిడి చేస్తాడు. దినేష్‌ సంగతి చూడాలని గుణను కలుస్తుంది రోహిణి. , బాలు దగ్గర ఉన్న శివ దొంగతనం వీడియో తెచ్చి ఇస్తేనే.. నేను నీకు సహాయం […]Read More