Tags :#results

ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు తెలంగాణ

పదో తరగతి పరీక్షల్లో టాపర్లకు విహారయాత్ర.. ఎమ్మెల్యే ప్రకటన

పదో తరగతి పరీక్షల్లో టాపర్లకు విహారయాత్ర.. ఎమ్మెల్యే ప్రకటన పది పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గళ్లా మాధవి తీపికబురు వినిపించారు. గుంటూరు వెస్ట్ నియోజకవర్గ పరిధిలో సర్కారీ బడులలో చదువుతూ పదో తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను విహారయాత్రకు తీసుకెళ్తానని ప్రకటించారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే విద్యార్థులను విహారయాత్రకు తీసుకెళ్లానని.. విద్యార్థులను అభినందించి, సత్కరించిన అనంతరం గళ్లా మాధవి వెల్లడించారు. హైలైట్: పది […]Read More

ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు తెలంగాణ

పది పరీక్షల ఫలితాలు.. తల్లిదండ్రులు, టీచర్లకు సీపీ సజ్జనార్ కీలక సూచనలు

పది పరీక్షల ఫలితాలు.. తల్లిదండ్రులు, టీచర్లకు సీపీ సజ్జనార్ కీలక సూచనలు రాష్ట్రంలోని పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్లకు సీపీ సజ్జనార్ కీలక సూచనలు చేశారు. ఫలితాలు వెల్లడైన తర్వాత మార్కులు తక్కువగా రావడం, ఫెయిల్ అయితే పలువురు విద్యార్థులు కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నందున ముందుగానే వారిని సజ్జనార్ అలర్ట్ చేశారు. రిజల్స్ట్ ఎలా ఉన్నా.. పిల్లలను ఏమీ అనవద్దని.. మార్కులే జీవితం కాదని తేల్చి చెప్పారు. హైలైట్: పదో […]Read More

ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు తెలంగాణ

టెన్త్ ఫలితాల్లోనూ మళ్లీ సత్తా చాటిన బాలికలు.. 6 ప్రైవేటు స్కూళ్లలో ఒక్కరూ

టెన్త్ ఫలితాల్లోనూ మళ్లీ సత్తా చాటిన బాలికలు.. 6 ప్రైవేటు స్కూళ్లలో ఒక్కరూ పాస్ కాలేదు తెలంగాణ పదో తరగతి పరీక్షల్లో బాలికలు.. తమ ఆధిపత్యాన్ని కొనసాగించారు. బాలుర కంటే ఎక్కువ శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 96 శాతానికి పైగా పాస్ కాగా.. బాలుర ఉత్తీర్ణత శాతం 94 శాతానికి పైగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. 5731 స్కూళ్లలో అందరు విద్యార్థులు పాస్ కాగా.. 6 ఆరు ప్రైవేట్ పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా పాస్ […]Read More

ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ తాజావార్తలు తెలంగాణ

Telangana 10th Results 2026: బీఎస్ఈ తెలంగాణ, మన బడి వెబ్‌సైట్ల ద్వారా

అనే నెంబర్‌కు హాయ్ అని వాట్సాప్ మెసేజ్ పెట్టి కూడా పదో తరగతి పరీక్షా ఫలితాలను తెలుసుకోవచ్చు. TS SSC Result 2026 Date And Time: తెలంగాణ పదో తరగతి ఫలితాలు నేడు (ఏప్రిల్ 29న) విడుదల కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. మార్చి 14న ప్రారంభమైన ఈ పరీక్షలకు సుమారు 5.15 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.. జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 23 నాటికి పూర్తయింది. మే మొదటి […]Read More

ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు తెలంగాణ

పదోతరగతి విద్యార్థులు ఫలితాల విడుదల మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా ఫలితాలు

పదోతరగతి విద్యార్థులు ఫలితాల విడుదల మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా ఫలితాలు పొందొచ్చు. ఏపీ పదోతరగతి ఫలితాల విడుదలపై బిగ్ అప్డేట్.. ఎప్పుడంటే! Andhra Pradesh 10th Results 2026 On April 30: ఏపీలో టెన్త్ విద్యార్థులకు ముఖ్యగమనిక.. ఫలితాలకు సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. గురువారం ఫలితాలు విడుదలకానున్నట్లు తెలుస్తోంది. మంత్రి నారా లోకేష్ ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. విద్యార్థులు పరీక్షల ఫలితాలను వెబ్‌సైట్‌లు, మనమిత్ర వాట్సాప్, లీప్ యాప్ ద్వారా […]Read More

ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ తాజావార్తలు తెలంగాణ

TS Inter Results 2026: తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు.. విడుదల తేదీ ఫిక్స్,

TS Inter Results 2026: తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు.. విడుదల తేదీ ఫిక్స్, ఎప్పుడంటే? తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు ఏప్రిల్ 10 నుంచి 12వ తేదీల మధ్య విడుదలయ్యే అవకాశం ఉంది. సుమారు 10 లక్షల మంది విద్యార్థులు హాజరైన ఈ పరీక్షల మూల్యాంకనం పూర్తయింది. మార్చి 18తో పరీక్షలు ముగియగా.. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా చూసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇంటర్ బోర్డు త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేయనుంది. ఈ […]Read More

తెలంగాణ

నేటి నుంచి తెలంగాణ ఇంటర్ పరీక్షలు.. 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతి

తెలంగాణలో ఇంటర్‌ వార్షిక పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నేడు ఫస్టియర్ పరీక్షలు జరగనుండగా.. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంటర్ పరీక్షల్లో నిమిషనం నిబంధన ఎత్తేశారు. విద్యార్థులను 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతించనున్నారు. హైలైట్: నేటి నుంచి తెలంగాణ ఇంటర్ పరీక్షలు 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతి హాల్ టికెట్ చూపిస్తే బస్సుల్లో ఫ్రీ జర్నీ Telangana Inter […]Read More

Political News

ఏపీ ఇంటర్ విద్యార్థులకు ఈ కొత్త రూల్ గురించి తెలుసా.. ఆ తప్పు

AP Inter Practicals 2026 ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ప్రాక్టికల్స్, పబ్లిక్ పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచేందుకు అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రాక్టికల్స్ జరిగే సెంటర్లలో సీసీ కెమెరాలు తప్పనిసరి చేస్తూ, వాటిని బోర్డు కార్యాలయానికి అనుసంధానం చేయాలని ఆదేశించారు. 45 సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేక నిఘా, సిట్టింగ్ స్క్వాడ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. మొదటి ఏడాది పరీక్షల్లో కొత్త మార్పులు ప్రవేశపెట్టారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. హైలైట్: ఏపీ ఇంటర్ పరీక్షలపై కీలకమైన సమీక్ష చేశారు […]Read More