Tags :#PUJA

ఆంధ్రప్రదేశ్ డివోషనల్ తాజావార్తలు తెలంగాణ

తిరుమలలో హనుమాన్ జయంతి వేడుకలు.. భక్తులకు ఉచిత ప్రయాణ సౌకర్యం..

తిరుమలలో హనుమాన్ జయంతి వేడుకలు.. భక్తులకు ఉచిత ప్రయాణ సౌకర్యం.. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల హనుమాన్ జయంతి వేడుకలకు సిద్ధమైంది. మే 12న తిరుమలలో హనుమాన్ జయంతి వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మొదటి ఘాట్ రోడ్డులో ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి వచ్చేందుకు, టీటీడీ భక్తుల కోసం ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించనుంది. అలాగే భక్తులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. హైలైట్: మే 12న తిరుమలలో హనుమాన్ జయంతి భక్తుల కోసం ఏర్పాట్లు చేస్తున్న […]Read More

ఎంటర్టైన్మెంట్ తాజావార్తలు తెలంగాణ

Gundeninda Gudigantalu Today ఏప్రిల్ 29 ఎపిసోడ్: తప్పు నాదే క్షమించు.. మీనాకి

Gundeninda Gudigantalu Today ఏప్రిల్ 29 ఎపిసోడ్: తప్పు నాదే క్షమించు.. మీనాకి ప్రేమగా తినిపించిన బాలు.. గొయ్యిలో పడబోతోన్న మనోజ్, రోహిణి Gundeninda Gudigantalu Serial 2026 April 29 Episode Preview రోజంతా బాలు ఇంటికి రాకపోవడంతో ఫోన్స్ చేస్తూ, తినకుండా ఇంట్లోనే ఎదురుచూస్తుంటుంది మీనా. రాత్రి వచ్చిన బాలుని మీనా నిలదీస్తుంది. ఇక డబ్బులు చేతిలో పెట్టడం, మీనా అన్న మాటలకు బాలు బాధపడటం గురించి అన్నీ తెలుసుకుంటుంది. దీంతో బాలు మాటలకు […]Read More

ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ తాజావార్తలు తెలంగాణ

నారా లోకేష్ పూజ గదిలో వింత బొమ్మ.. క్షుద్ర పూజలంటూ సోషల్ మీడియాలో

నారా లోకేష్ పూజ గదిలో వింత బొమ్మ.. క్షుద్ర పూజలంటూ సోషల్ మీడియాలో ప్రచారం, మంత్రి క్లారిటీ Nara Lokesh Tweet On Puja Room Dolls Issue: ఏపీ మంత్రి నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్‌తో కలిసి ఉగాది వేడుకలు జరుపుకున్నారు. పూజ గదిలోని రెండు ఫోటోలోను ట్వీట్ చేశారు. అయితే పూజ గదిలో ఓ విచిత్రమైన బొమ్మ కనిపించింది. కొందరు క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. దీంతో మంత్రి లోకేష్ […]Read More

ఆంధ్రప్రదేశ్ డివోషనల్ తాజావార్తలు తెలంగాణ

ఉగాది ముందు ఇవి తప్పక తెచ్చుకోండి.. అష్టైశ్వర్యాలు మీ ఇంటికే వస్తాయి!

ఉగాది ముందు ఇవి తప్పక తెచ్చుకోండి.. అష్టైశ్వర్యాలు మీ ఇంటికే వస్తాయి! Ugadi Festival 2026: మరికొద్ది రోజుల్లు రానున్న తెలుగు నూతన సంవత్సరం శుభంగా ప్రారంభమవ్వాలంటే ఉగాది రాకముందే ఇంటికి కొన్ని శుభప్రదమైన వస్తువులను తీసుకురావాలని పెద్దలు చెబుతుంటారు. ఇలా చేయడం వలన ధనం, ఐశ్వర్యం పెరుగుతాయని, ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోతాయని విశ్వాసం ఉంది. ఇప్పుడు ఉగాదికి ముందు ఇంటికి తీసుకురావాల్సిన శుభప్రదమైన వస్తువుల గురించి మనం తెలుసుకుందాం. ఉగాది ముందు ఇవి తప్పక […]Read More

డివోషనల్ తాజావార్తలు

Ugadi 2026: ఉగాది స్పెషల్.. పచ్చి కొబ్బరి పాయసం.. పండుగకు ఇదే పర్ఫెక్ట్

Ugadi 2026: ఉగాది స్పెషల్.. పచ్చి కొబ్బరి పాయసం.. పండుగకు ఇదే పర్ఫెక్ట్ స్వీట్ Ugadi 2026: పండుగ రోజున ఉగాది పచ్చడితో పాటు స్వీట్ కూడా ఏదొక రకం చేసుకుంటారు. అయితే, అన్నింటి కంటే పచ్చి కొబ్బరి పాయసం పర్ఫెక్ట్ స్వీట్. దీనిని మీ ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి, ఇంకెందుకు లేట్ ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం… కావాల్సిన పదార్ధాలు : ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము, ఒక కప్పు […]Read More

డివోషనల్

ఈ ఆలయాన్ని దర్శిస్తే.. నాగసర్ప, కుజ దోషాలు తొలిగి కళ్యాణం, సంతానం యోగం

ఈ ఆలయాన్ని దర్శిస్తే.. నాగసర్ప, కుజ దోషాలు తొలిగి కళ్యాణం, సంతానం యోగం ఖాయం Naga Dosha Pooja: నాగ సర్పదోషం అని తెలిసినప్పుడు భక్తులు బాధలో మునిగిపోతారు. ఈ దోషాన్ని తగ్గించడానికి అనేక మంది భక్తులు విభిన్న క్షేత్రాలను దర్శించేందుకు వెళ్తారు. అలాంటి వారికి శ్రీ క్షేత్ర ముక్తి నాగ దర్శనం అనేది దివ్యఔషదంగా పనిచేస్తోంది. నాగసర్ప దోష బాధితుల కోసం శ్రీ క్షేత్ర ముక్తి నాగ అత్యంత ప్రసిద్ధి గల ఆలయం. ఈ ఆలయాన్ని […]Read More

డివోషనల్

గ్రహణం ముందు సోమవారం లవంగాలతో ఇలా చేస్తే.. మీ అదృష్టం డబుల్, డబ్బే

Simple Clove Remedies for Wealth: సోమవారం రెండు లవంగాలతో చేసుకునే పరిహారాలు జీవితాన్ని మార్చేస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆర్థిక సమస్యలు, చెడు కలలు, ఇతర ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం వరిస్తుంది. శివపార్వతులను పూజించి, లవంగాలతో దీపారాధన, లేదా నీటిలో లవంగాలు కలిపి నిద్రించడం వంటివి శుభ ఫలితాలనిస్తాయి. గ్రహణం ముందు సోమవారం లవంగాలతో ఇలా చేస్తే.. మీ అదృష్టం డబుల్, డబ్బే డబ్బు..! సోమవారం లవంగాలతో చేసే పరిహారాలు జీవితంలో అనేక సానుకూల మార్పులను తీసుకువస్తాయని […]Read More

డివోషనల్

శ్రీశైలం మల్లన్న భక్తులకు బ్యాడ్‌న్యూస్.. ఆలయం మూసివేత, భక్తులకు దర్శనాలు రద్దు Srisailam Temple Closed On March 3: శ్రీశైలం ఆలయం మూసివేయనున్నారు. మార్చి 3వ తేదీన చంద్రగ్రహణం కారణంగా ఉదయం 6 గంటల నుండి రాత్రి 7:30 గంటల వరకు మూసివేస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఈ సమయంలో ఆర్జిత సేవలు, పరోక్ష సేవలు, కళ్యాణోత్సవ టికెట్లు రద్దు చేశారు. గ్రహణం ముగిసిన తర్ాత ఆలయ శుద్ధి, సంప్రోక్షణ అనంతరం రాత్రి 9 నుంచి […]Read More

ఆంధ్రప్రదేశ్

Andhra: కొత్త ఆటో కొని పూజలు చేయించి ఇంటి ముందు పెట్టాడు.. తెల్లారేసరికి

Andhra: కొత్త ఆటో కొని పూజలు చేయించి ఇంటి ముందు పెట్టాడు.. తెల్లారేసరికి బ్రతుకుతెరువు కోసం అప్పు చేసి కొన్న కొత్త ఆటో గంటల వ్యవధిలో మాయమైన ఘటన విజయనగరం జిల్లాలో కలకలం రేపింది. కొత్తవలస మండలం రెల్లి కాలనీలో నివసించే బంగారి అప్పలరాజు రూ.3.18 లక్షలు పెట్టి కొనుగోలు చేసిన ఆటోను పూజలు చేసి ఇంటి ముందు ఉంచగా, తెల్లవారుజామున అది కనిపించలేదు. Andhra: కొత్త ఆటో కొని పూజలు చేయించి ఇంటి ముందు పెట్టాడు.. […]Read More

ఆంధ్రప్రదేశ్

భద్రాద్రి రాములోరి పట్టు వస్త్రాలు మాయం.. సీసీటీవీకి కూడా చిక్కని ఇంటి దొంగలు శ్రీరామనవమికి ముందు భద్రాద్రిలో అపచారం చోటు చేసుకుంది. ఆలయంలో స్వామి వారికి సమర్పించిన పట్టు వస్త్రాలు మాయం కావడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఆలయంలో ఉన్న సీసీటీవీ కెమెరాలకు కూడా చిక్కకుండా దొంగలు వాటిని ఎత్తుకెళ్లిపోవడం గమనార్హం. అయితే ఇది ఇంటి దొంగల పనే అని గుర్తించిన ఆలయ అధికారులు.. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు […]Read More