Tags :#police

ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ తాజావార్తలు తెలంగాణ బిజినెస్

హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ల దందా.. ఒక్కో సిలిండర్ రూ.6 వేలు.. శ్మశానంలో 414

హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ల దందా.. ఒక్కో సిలిండర్ రూ.6 వేలు.. శ్మశానంలో 414 సిలిండర్లు సీజ్ హైదరాబాద్‌లో బ్లాక్ మార్కెట్ గ్యాస్ సిలిండర్ల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. గ్యాస్ సిలిండర్లను శ్మశానానికి తరలించి.. అక్కడి నుంచి అక్రమంగా అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఒక్కో సిలిండర్‌ను రూ.6 వేలకు బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే శ్మశానంలో నిల్వచేసిన వందల కొద్దీ గ్యాస్ సిలిండర్లను సీజ్ చేసిన పోలీసులు.. మొత్తం 11 మంది […]Read More

ఎంటర్టైన్మెంట్

Gundeninda Gudigantalu Today మార్చి 30 ఎపిసోడ్: ‘వీడియో నావల్లే బయటికి వచ్చిందిరా

Gundeninda Gudigantalu Today మార్చి 30 ఎపిసోడ్: ‘వీడియో నావల్లే బయటికి వచ్చిందిరా బాలు’ రాజేష్ క్షమాపణలు.. ప్రభావతి చేతిలోనే శివ జీవితం.. Gunde Ninda Gudi Gantalu 2026 March 30 Episode: శివ దొంగతనం చేశాడనే విషయం తెలుసుకున్న ప్రభావతి, అతన్ని ఇంటికి వెళ్లి మరీ చెప్పుతో కొడుతుంది. మీనా కళ్లముందే మీనా పుట్టింటిని దారుణంగా అవమానిస్తుంది. అప్పుడే కాలనీ వాసులు సపోర్ట్‌గా రావడంతో సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అయితే మీనాను మాత్రం […]Read More

Political News ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ తాజావార్తలు తెలంగాణ

చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు హైదరాబాద్‌లో ఏం పని.. తెలంగాణ పోలీసుల సెక్యూరిటీ ఎందుకు?

చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు హైదరాబాద్‌లో ఏం పని.. తెలంగాణ పోలీసుల సెక్యూరిటీ ఎందుకు? పృథ్వీరాజ్ యాద‌వ్‌ ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లను ఉద్దేశించి తెలంగాణకు చెందిన పృథ్వీరాజ్ యాదవ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు . వారికి హైదరాబాద్‌లో ఏం పని అని ప్రశ్నించారు. తెలంగాణ పోలీసులు వారికి ఎందుకు బందోబస్తు కల్పించాలని నిలదీశారు. హైదరాబాద్ జర్నలిస్ట్ కె. వెంకట్రామి రెడ్డిని పరామర్శించిన ఆయన.. కేవీ రెడ్డి అరెస్ట్‌ను ఖండించే క్రమంలో ఈ వ్యాఖ్యలు […]Read More

ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ తాజావార్తలు తెలంగాణ

టెన్త్ స్టూడెంట్‌పై లైంగిక దాడికి పాల్పడిన టీచర్.. సీక్రెట్ కెమెరాతో మరో ఉపాధ్యాయుడు

టెన్త్ స్టూడెంట్‌పై లైంగిక దాడికి పాల్పడిన టీచర్.. సీక్రెట్ కెమెరాతో మరో ఉపాధ్యాయుడు వీడియో రికార్డ్..! నారాయణపేట జిల్లాలో ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు 16 ఏళ్ల విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్కూల్ కంప్యూటర్ ల్యాబ్‌లో జరిగిన ఈ దారుణాన్ని మరో టీచర్ రికార్డు చేయగా.. ఈ నిజాన్ని దాచిపెట్టేందుకు ప్రధానోపాధ్యాయుడు, స్థానిక నేతలు ప్రయత్నించారు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ప్రధాన నిందితుడు […]Read More

క్రైమ్

తిరుపతి: పాల కోసం ఏడుస్తోందని.. ఆరు నెలల పసికందును చంపేసిన కన్నతల్లి

తిరుపతి జిల్లా సత్యవేడు మండలం నరసరాజు అగ్రహారంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. పాల కోసం ఏడుస్తోందని ఆరు నెలల పాపను కన్నతల్లే దారుణంగా చంపేసిన ఘటన గురువారం చోటుచేసుకుంది. పాల కోసం గుక్కపట్టి ఏడుస్తున్న పసిపాపను పాలిచ్చి, ఊరడించాల్సిన తల్లి.. క్షణికావేశంలో తన పేగుబంధాన్ని తానే చేజేతులా చేసుకున్న వైనం.. ఆ కన్నతల్లి ఉన్మాదం స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ ఘటనలో చిన్నారి తల్లి హైమావతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. Mother Kills Baby for Crying for […]Read More

ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ డివోషనల్ తాజావార్తలు తెలంగాణ

భద్రాచలంలో ఘనంగా సీతారాముల కళ్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం దంపతులు

భద్రాచలంలో ఘనంగా సీతారాముల కళ్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం దంపతులు భద్రాచలంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి దంపతులు.. స్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించి దర్శించుకున్నారు. భద్రాద్రి రాముడి కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ వర్గాలు అన్ని ఏర్పాట్లు చేశాయి. పోలీసులు పటిష్ఠ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. భద్రాచలంలో ఘనంగా సీతారాముల […]Read More

ట్రెండింగ్ డివోషనల్ తాజావార్తలు తెలంగాణ

హైదరాబాద్‌లో శ్రీరామనవమి శోభాయాత్ర.. 3 వేల మంది పోలీసులు, సీసీటీవీలు, డ్రోన్లతో పటిష్ఠ

హైదరాబాద్‌లో శ్రీరామనవమి శోభాయాత్ర.. 3 వేల మంది పోలీసులు, సీసీటీవీలు, డ్రోన్లతో పటిష్ఠ నిఘా హైదరాబాద్‌లో శ్రీరామనవమి శోభాయాత్రకు సంబంధించి పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే 3 వేల మంది పోలీసులు భద్రతను పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. అదే సమయంలో యాత్ర మార్గంలో డ్రోన్లు, సీసీటీవీలతో అడుగడుగునా పటిష్ఠ నిఘా ఏర్పాట్లు చేస్తున్నట్లు హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ వెల్లడించారు. Rama Navami […]Read More

క్రైమ్ ట్రెండింగ్ తెలంగాణ

కరీంనగర్ పోలీస్ శాఖలో విషాదం.. భార్య మరణించిన ఐదు రోజుల్లోనే ఎస్సై ఆత్మహత్య..!

కరీంనగర్ పోలీస్ శాఖలో విషాదం.. భార్య మరణించిన ఐదు రోజుల్లోనే ఎస్సై ఆత్మహత్య..! కరీంనగర్ టూ టౌన్ ఎస్సై చంద్రశేఖర్ సూసైడ్ చేసుకున్నాడు. తన భార్య దివ్య ఆత్మహత్య చేసుకున్న ఐదు రోజులకే ఆయన సైతం బలవన్మరణానికి పాల్పడ్డారు. భార్య మరణం కలిగించిన వేదన, బంధువుల నిందలు భరించలేక అత్తగారి ఇంట్లోనే ఆయన ఉరివేసుకున్నట్లు తెలిసింది. ఐదు రోజుల వ్యవధిలో తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు. హైలైట్: కరీంనగర్ పోలీస్ శాఖలో విషాదం భార్య […]Read More

ఎంటర్టైన్మెంట్

Podarillu Today మార్చి 18 ఎపిసోడ్: విడాకులు తీసుకోవాలనుకుంటున్నారా? చక్రి-మహాలని నిలదీసిన కేశవ..

Podarillu Today మార్చి 18 ఎపిసోడ్: విడాకులు తీసుకోవాలనుకుంటున్నారా? చక్రి-మహాలని నిలదీసిన కేశవ.. నారాయణకి షాక్ Podarillu Today: పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్‌లో చక్రి ప్లాన్ కొంతవరకూ సక్సెస్ అవుతుంది. కానిస్టేబుల్ ధర్మేంద్రని కాకాపట్టి మహాకి ఫోన్ చేయిస్తాడు చక్రి. దీంతో అసలు ఎందుకు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు.. మేము ఐజీని కూడా ఎదిరించి మీ పెళ్లి చేసింది ఇందుకేనా అంటూ ధర్మేంద్ర గట్టిగానే అడుగుతాడు. మొత్తానికి మహా నోటి నుంచే విడాకులకి వెళ్లమని చెప్పేలా చేస్తాడు. అయితే […]Read More

తెలంగాణ

మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసు.. TDP ఎంపీ పుట్టా మహేష్‌కు డ్రగ్స్ పాజిటివ్

మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసు.. TDP ఎంపీ పుట్టా మహేష్‌కు డ్రగ్స్ పాజిటివ్ మొయినాబాద్ డ్రగ్స్ కేసులో తాజాగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌కు సైతం డ్రగ్స్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. శనివారం నెగిటివ్ వచ్చినప్పటికీ.. ఇవాళ ఉదయం మరోసారి నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లు ఈగల్ ఎస్పీ గిరిధర్ వెల్లడించారు. సిమ్లా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి పార్టీలో వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో పాటు ఎంపీపై కూడా […]Read More