స్క్రీన్షాట్ చూసి నమ్మకండి.. బక్రీద్ వేళ హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక సూచనలు బక్రీద్ పండుగ రద్దీని ఆసరాగా చేసుకుని గొర్రెలు, మేకల వ్యాపారులను డిజిటల్ చెల్లింపుల పేరిట మోసాలు జరుగుతున్నాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ వెల్లడించారు. కంచన్బాగ్, రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఫేక్ ఫోన్పే యాప్ల ద్వారా వ్యాపారులకు డబ్బులు పంపినట్లు స్క్రీన్లు చూపించి రూ.1.16 లక్షల విలువైన జీవాలను కేటుగాళ్లు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. కొనుగోలుదారుల మొబైల్ స్క్రీన్లు నమ్మకుండా.. స్వంత […]Read More
Tags :#police station
సంగారెడ్డి: మటన్ వండలేదని భార్యతో గొడవ.. అడ్డొచ్చిన అత్తపై అల్లుడి అత్యాచారం!
సంగారెడ్డి: మటన్ వండలేదని భార్యతో గొడవ.. అడ్డొచ్చిన అత్తపై అల్లుడి అత్యాచారం! సంగారెడ్డి జిల్లా వట్ పల్లి మండల పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అత్తపై అల్లుడు అత్యాచారానికి పాల్పడిన దారుణం వెలుగుచూసింది. తాగిన మత్తులో మటన్ వండలేదని భార్యతో గొడవపడుతున్న సమయంలో.. అడ్డొచ్చిన అత్తపై ఓ అల్లుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసిన పోలీసులు.. నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. హైలైట్: […]Read More
పెట్రోల్ బంకుల్లో సరికొత్త మోసం.. 27 లీటర్ల ట్యాంక్లో 32 లీటర్ల పెట్రోల్
పెట్రోల్ బంకుల్లో సరికొత్త మోసం.. 27 లీటర్ల ట్యాంక్లో 32 లీటర్ల పెట్రోల్ పెట్రోల్ బంకుల్లో జరుగుతున్న మరో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. కారు పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ కంటే ఎక్కువ లీటర్ల పెట్రోల్ను పోసినట్లు.. బంక్ సిబ్బంది బిల్లు రశీదు ఇవ్వడంతో ఓనర్ ఖంగుతిన్నాడు. అలా ఎలా పోస్తారని బంక్ సిబ్బందిని ప్రశ్నించగా.. వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన ఆ కారు ఓనర్.. సంబంధిత అధికారులు పట్టించుకుని, […]Read More
ఇస్త్రీ చేసుకునే వ్యక్తికి రూ.598 కోట్లు ఆదాయపు పన్ను
ఇస్త్రీ చేసుకునే వ్యక్తికి రూ.598 కోట్లు ఆదాయపు పన్ను రోజంతా వేడిని తట్టుకుని కష్టపడి, బట్టలు ఇస్త్రీ చేస్తే 500 కూడా రావు ఈయనకు.. కానీ.. ఐటీ అధికారులు మాత్రం ఏకంగా రూ.598 కోట్లు ఆదాయపు పన్ను కట్టాలంటూ నోటీసులు వచ్చాయి. వినడానికి వింతగా ఉన్నా ఈ ఘటన రాజస్థాన్లోని అజ్మీర్లో నిజంగానే జరిగింది. ఈ ఐటీ నోటీసులు చూసి ఇస్త్రీ చేసే ఆ వ్యక్తి షాక్ తిన్నాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అజ్మీర్లోని రామ్నగర్కు […]Read More
జబర్దస్త్ కొమురక్కపై 8 మంది దాడి.. ఇంట్లో బంగారం చోరీ విషయంలో వివాదం
జబర్దస్త్ కొమురక్కపై 8 మంది దాడి.. ఇంట్లో బంగారం చోరీ విషయంలో వివాదం జబర్దస్త్ కామెడీ షోతో ఫేమస్ అయిన కొమురక్కపై దాడి జరిగింది. 8 మంది యువకులు.. కొమురక్కపై దాడి చేశారు. కొన్ని రోజుల క్రితం కొమురక్క ఇంట్లో బంగారం దొంగతనం జరగ్గా.. అది అసిస్టెంట్ తీసినట్లు తెలియడంతో గట్టిగా నిలదీసింది. ఇటీవల మరోసారి అడగడంతో.. అతడు తన ఫ్రెండ్స్ను తీసుకువచ్చి.. కొమురక్కపై దాడి చేయించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు 8 మందిపై కేసు […]Read More
పెంపుడు పిల్లి మరణం తట్టుకోలేక.. పురుగుల మందు తాగి డిగ్రీ యువతి ఆత్మహత్య ఇంట్లో ఇష్టంగా పెంచుకుంటున్న పిల్లి చనిపోయింది. అయితే దాన్ని ప్రేమగా చూసుకున్న యువతి తట్టుకోలేకపోయింది. ఆ పిల్లి లేకపోవడంతో ఇంట్లో ఏదో వెలితిగా ఉందని భావించింది. తీవ్ర మనస్తాపానికి గురైన ఆ యువతి.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. అది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తేల్చారు. దీంతో ఆ కుటుంబంలో మరో విషాదం […]Read More
ఆసిఫాబాద్ జిల్లాలో యువతుల అక్రమ రవాణా.. పెళ్లి పేరుతో మధ్యప్రదేశ్కు విక్రయం, ముగ్గురి
ఆసిఫాబాద్ జిల్లాలో యువతుల అక్రమ రవాణా.. పెళ్లి పేరుతో మధ్యప్రదేశ్కు విక్రయం, ముగ్గురి అరెస్ట్ రాష్ట్రంలో యువతుల అక్రమ రవాణా ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఆసిఫాబాద్ జిల్లాలోని కొందరు యువతులను తీసుకెళ్లి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విక్రయిస్తున్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు.. వారిని పట్టుకున్నారు. అమ్మాయిలను కొనుగోలు చేసి.. వారిని ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లి అక్కడి పురుషులతో పెళ్లిళ్ల కోసం సరఫరా చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు.. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. Asifabad ఆసిఫాబాద్ […]Read More
వాహనదారులకు అలర్ట్.. చలాన్లు చెల్లించకపోతే డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ ఫ్రీజ్..! తెలంగాణలోని వాహనదారులకు అలర్ట్. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు, పెండింగ్ చలాన్ల నియంత్రణకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. ఏడాదికి 5 కంటే ఎక్కువ చలాన్లు ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఆర్సీ ఫ్రీజ్ చేయాలని నిర్ణయించింది. ఫిర్యాదుల పరిష్కారానికి ఆన్లైన్ గ్రీవెన్స్ రెడ్రెసల్ అథారిటీని ఏర్పాటు చేస్తూ.. చలాన్ల జారీ, చెల్లింపులకు నిర్దిష్ట గడువులతో కూడిన కొత్త ఎస్వోపీని రవాణా శాఖ అమలు చేయనుంది. హైలైట్: […]Read More
Hyderabad Fire Accident: హైదరాబాద్లో భారీ అగ్నిప్రమాదం.. దగ్ధమైన ఫర్నిచర్ షాపులు.. భారీగా ఆస్తి నష్టం నిజాంపేట్ సర్కిల్ లో రోడ్డు పక్కన ఉన్న ఫర్నిచర్ దుకాణాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. Hyderabad Fire Accident: హైదరాబాద్లో భారీ అగ్నిప్రమాదం.. దగ్ధమైన ఫర్నిచర్ షాపులు.. భారీగా ఆస్తి […]Read More
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ మీద ఓ పోలీస్ అధికారి.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దేవరకొండ నాగవరప్రసాద్ అనే అధికారి తుళ్లూరు పోలీస్ స్టేషన్లో వీరిపై ఫిర్యాదు చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారంటూ పదే పదే ఆరోపణలు చేయడంతో మనస్తాపం చెంది ఫిర్యాదు చేసినట్లు నాగ వరప్రసాద్ విలేకర్లకు వెల్లడించారు. అలాగే కొన్ని మీడియా ఛానెళ్ల మీద ఫిర్యాదు చేసినట్లు […]Read More