కాంగ్రెస్ కార్యకర్తల సాక్షిగా కేసీఆర్కు రేవంత్ రెడ్డి సవాల్ కాళేశ్వరం ప్రాజెక్టులో కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీని పరీశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఆ తర్వాత జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూర్పల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో.. రాష్ట్రంలోని అన్నదాతలకు రైతు భరోసా రెండు విడత నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి .. రాష్ట్రంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులను కట్టింది, రైతులకు నీరిచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని తేల్చి చెప్పారు. అదే […]Read More
Tags :#party
Gundeninda Gudigantalu Today మార్చి 20 ఎపిసోడ్: ముగ్గురు పుత్రరత్నాలను బయటకు గెంటేసిన
Gundeninda Gudigantalu Today మార్చి 20 ఎపిసోడ్: ముగ్గురు పుత్రరత్నాలను బయటకు గెంటేసిన సత్యం..అగ్రిమెంట్తో మనోజ్ గ్రాండ్గా ఇచ్చిన పార్టీతో మనోజ్కు 50 లక్షల కాంట్రాక్ట్ దక్కుతుంది. అయితే ముంబై డీలర్ ముఖేష్ మందు తాగాలని ముగ్గురు అన్నదమ్ములను ఒత్తిడి చేస్తాడు. దీంతో చేసేది లేక ముగ్గురు కూడా ఫుల్గా మందు తాగుతారు. బాలు ఎప్పటిలాగే తాగిన మైకంలో ముంబై డీలర్ ముఖేష్కు నిజాలు చెప్పేస్తాడు. ఇక ఫుల్గా తాగిన ముగ్గురు అన్నదమ్ములు ఇంటికి చేరుకుంటారు. అక్కడితో […]Read More
సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి.. ఇక పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 4 దశాబ్దాలుగా హస్తం పార్టీలో ఉన్న జీవన్ రెడ్డి.. ఇక చేతికి గుడ్బై చెప్పి.. కారు ఎక్కనున్నట్లు సమాచారం. ఈనెల 25న గులాబీ కండువా కప్పుకునేందుకు జీవన్ రెడ్డి రెడీ అయినట్లు సంబంధిత వర్గాల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు జీవన్ రెడ్డి ఇంటి వద్ద కాంగ్రెస్ ఫ్లెక్సీలు చించేయడం ఈ ఊహాగానాలకు బలాన్ని చేకూరుస్తోంది. […]Read More
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫాంహౌస్లో జరిగిన డ్రగ్స్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఈగల్ టీం, ఎస్వోటీ పోలీసులు జరిపిన ఈ దాడిలో కొకైన్తో పాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. పార్టీలో పాల్గొన్న పది మంది పాల్గొనగా.. అందులో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఉన్నారు. ఐదుగురికి డ్రగ్ టెస్టులో పాజిటివ్ వచ్చినట్లు డీసీపీ యోగేష్ గౌతమ్ ధ్రువీకరించారు. హైలైట్: మొయినాబాద్ ఫాం […]Read More