• April 22, 2026

Tags :#malti vendar

డివోషనల్

తిరుమలలో పట్టు శాలువాల కుంభకోణం.. కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ.. గతేడాది పట్టు శాలువాల కుంభకోణం వెలుగుచూసిన నేపథ్యంలో.. తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలకు కావాల్సిన చీరలు, వస్త్రాలను ఆప్కో, కోఆప్టెక్స్ నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వీటి నుంచి 50:50 నిష్పత్తిలో రూ.43 కోట్ల విలువైన చీరలు, వస్త్రాలు సేకరించాలని నిర్ణయించింది. టీటీడీకి సరఫరా చేసేందుకు రెండు సంస్థలు అంగీకరించినట్లు సమాచారం. Tirumala తిరుమలలో పట్టు శాలువాల కుంభకోణం తిరుమలలో గతేడాది […]Read More