Tags :#dcp

ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు తెలంగాణ హెల్త్‌

హైదరాబాద్‌లో కల్తీ టీ పొడి రాకెట్.. వాడేసిన టీ పొడికి రంగులు కలిపి

హైదరాబాద్‌లో H-FAST బృందం నిర్వహించిన దాడుల్లో 3 వేల కిలోల కల్తీ టీ పొడి పట్టుబడింది. వాడేసిన టీ పొడికి సింథటిక్ రంగులు, బెల్లం కలిపి విక్రయిస్తున్న 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటువంటి టీ తాగడం వల్ల కాలేయ సమస్యలు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని డీసీపీ గైక్వాడ్ హెచ్చరించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటూ కేసులు నమోదు చేశారు. నగరంలో కల్తీ ఆహారపదార్థాలపై ఉక్కుపాదం మోపుతున్నట్లు వెల్లడించారు. ఆహార పదర్థాల విషయంలో ప్రజలు […]Read More

తెలంగాణ

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఫాంహౌస్‌లో డ్రగ్స్ పార్టీ.. పాల్గొన్న TDP ఎంపీ, ఐదుగురికి

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫాంహౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఈగల్ టీం, ఎస్వోటీ పోలీసులు జరిపిన ఈ దాడిలో కొకైన్‌తో పాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. పార్టీలో పాల్గొన్న పది మంది పాల్గొనగా.. అందులో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఉన్నారు. ఐదుగురికి డ్రగ్ టెస్టులో పాజిటివ్ వచ్చినట్లు డీసీపీ యోగేష్ గౌతమ్ ధ్రువీకరించారు. హైలైట్: మొయినాబాద్ ఫాం […]Read More