కాంగ్రెస్ కార్యకర్తల సాక్షిగా కేసీఆర్కు రేవంత్ రెడ్డి సవాల్ కాళేశ్వరం ప్రాజెక్టులో కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీని పరీశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఆ తర్వాత జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూర్పల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో.. రాష్ట్రంలోని అన్నదాతలకు రైతు భరోసా రెండు విడత నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి .. రాష్ట్రంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులను కట్టింది, రైతులకు నీరిచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని తేల్చి చెప్పారు. అదే […]Read More
Tags :#cm.revanthreddy
February 26, 2026
పింఛన్ల పెంపు, మహిళలకు రూ.2500 ఇచ్చేందుకు తెలంగాణ సర్కార్ చర్యలు చేపట్టింది. త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ఈ రెండు హామీలను అమలు చేసే దిశగా కసరత్తులు చేస్తోంది. వచ్చే నెల 20న ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో పింఛన్ల పెంపు, మహిళలకు ఆర్థిక సాయానికి సంబంధించిన కీలక ప్రకటనలు ఉంటాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ రెండు పథకాల అమలుకు సంబంధించి అదనపు భారంపై సంబంధిత అధికారులు ముఖ్యమంత్రికి నివేదికలు అందించారు. Mahalakshmi Scheme తెలంగాణలో పింఛన్లు రూ.4 వేలకు […]Read More