Tags :#cm revanth reddy

ట్రెండింగ్ డివోషనల్ తాజావార్తలు తెలంగాణ

నాగోబా ఆలయానికి మహర్దశ.. ఆదివాసీల ఆరాధ్య దైవానికి సర్కార్ కానుక, రూ.20.10 కోట్లు

నాగోబా ఆలయానికి మహర్దశ.. ఆదివాసీల ఆరాధ్య దైవానికి సర్కార్ కానుక, రూ.20.10 కోట్లు మంజూరు తెలంగాణలో రెండో అతిపెద్ద ఆదివాసీ జాతరగా పేరొందిన కేస్లాపూర్ నాగోబా ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ.20.10 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఎమ్మెల్యే వెడ్మబొజ్జు చొరవతో సీఎం రేవంత్ రెడ్డి ఈ నిధులను కేటాయించారు. ఇందులో భాగంగా ఆలయ సుందరీకరణ, ఆదివాసీ సంస్కృతిని తెలిపే మ్యూజియం, డార్మెటరీలు మరియు బీటీ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ నిధులతో నాగోబా క్షేత్రం ఆధ్యాత్మికంగానే […]Read More

ట్రెండింగ్ తెలంగాణ

రెడ్లు, కమ్మ వాళ్లు కూడా మంగలోళ్ల లాగా కటింగ్ చేస్తున్నారు.. సీఎం రేవంత్

రెడ్లు, కమ్మ వాళ్లు కూడా మంగలోళ్ల లాగా కటింగ్ చేస్తున్నారు.. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కులాలు, కులవృత్తులు, వాటితో వచ్చే సంపాదన గురించి.. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు నాయి బ్రాహ్మణులు కటింగ్ చేయడం అంటే చాలా చిన్న చూపుగా చూసేవారని పేర్కొన్నారు. కానీ ఈ మధ్య కాలంలో అగ్ర కులాలకు చెందిన వారు కూడా హైదరాబాద్‌లోని ఖరీదైన ప్రాంతాల్లో షాప్‌లు నడుపుతున్నారని వెల్లడించారు. ప్రస్తుతం పరిస్థితులు ఒకప్పటిలా […]Read More

తెలంగాణ

కొత్త పెళ్లికూతురు రష్మికకు చీరపెట్టిన రేవంత్ రెడ్డి దంపతులు.. ఫోటోలు..

కొత్త పెళ్లికూతురు రష్మికకు చీరపెట్టిన రేవంత్ రెడ్డి దంపతులు.. ఫోటోలు.. కొత్త పెళ్లికూతురు రష్మికకు చీరపెట్టిన రేవంత్ రెడ్డి దంపతులు.. ఫోటోలు.. సినీ నటి రష్మిక.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. హీరో విజయ్ దేవరకొండ రష్మిక వివాహం ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ వెడ్డింగ్ రిసెప్షన్‌కు రేవంత్ రెడ్డి కుటుంబానికి ఆహ్వానించారు రష్మిక. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి దంపతులు రష్మికకు చీర పెట్టి పంపించారు. ఈ ఫోటోలను రేవంత్ […]Read More

తెలంగాణ

ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. రోడ్డెక్కనున్న మహిళా సంఘాల బస్సులు, ఇక టెన్షన్ ఫ్రీ

ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. రోడ్డెక్కనున్న మహిళా సంఘాల బస్సులు, ఇక టెన్షన్ ఫ్రీ జర్నీ ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్. త్వరలోనే ఎలాంటి రద్దీ లేకుండా టెన్షన్ ఫ్రీ జర్నీ చేయెుచ్చు. ఈ మేరకు ఆర్టీసీకి కొత్త బస్సులు అందుబాటులోకి రానున్నాయి. మహిళా సంఘాల సమాఖ్యల నుంచి ఆర్టీసీ అద్దె ప్రతిపాదికన బస్సులను తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఈ బస్సులను నడుపుతుండగా.. 200 బస్సులు రోడ్డెక్కేందుకు సిద్ధమయ్యాయి. హైలైట్: ఆర్టీసీ ప్రయాణికులకు […]Read More

తెలంగాణ

అధిక ఫీజులు వసూలు చేస్తే ప్రైవేటు స్కూల్స్ అనుమతి రద్దు.. సీఎం రేవంత్

ప్రైవేట్ స్కూల్స్ అధిక ఫీజులు వసూలు చేస్తే.. వాటి అనుమతులు రద్దు చేసేలా నిబంధనలను కఠినతరం చేయాలని.. సంబంధిత అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఫీజుల నియంత్రణకు సంబంధించి.. ప్రజాభిప్రాయాలను సేకరించాలని సూచించారు. ఏఐ సాయంతో మధ్యాహ్న భోజనం నాణ్యతను గుర్తించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎలక్ట్రిక్ బస్సులు ఏర్పాటు చేయడంపై కసరత్తు చేయాలని అధికారులకు సీఎం హితవు పలికారు. Private School Fees అధిక ఫీజులు వసూలు చేస్తే […]Read More