వీడెవడండీ బాబూ.. చోరీ చేసి, గోడపై పేరు రాసి మరీ వెళ్లాడు..వీడు మామూలోడు కాదండోయ్ మీరే చుడండిRead More
Tags :chandrababu
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్తో బీజేపీ పొత్తు.. ఎంపీ లక్ష్మణ్ క్లారిటీ
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్తో బీజేపీ పొత్తు.. ఎంపీ లక్ష్మణ్ క్లారిటీ బీఆర్ఎస్ పార్టీపై రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ ఒక చచ్చిపోయిన పాము అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పొత్తులు పెట్టుకుంటాయని వస్తున్న వార్తలపై తీవ్రంగా స్పందించిన లక్ష్మణ్.. అవన్నీ ఏం లేవని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్ లేదని ఆరోపించిన లక్ష్మణ్.. ఆ పార్టీ రాజకీయంగా అంతరించిపోతోందని ఎద్దేవా చేశారు. […]Read More
ఎన్నిసార్లు చెప్పినా మారట్లేదు.. మళ్లీ అదే పాత వీడియో.. నారా లోకేష్ సీరియస్
ఎన్నిసార్లు చెప్పినా మారట్లేదు.. మళ్లీ అదే పాత వీడియో.. నారా లోకేష్ సీరియస్ Nara Lokesh Warns Fake Video: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాత వీడియో మళ్లీ వైరల్ అవుతోంది. తిరుపతి జిల్లా నాయుడుపేటలో జరిగిన టిడ్కో ఇళ్ల గృహ ప్రవేశాల కార్యక్రమం సందర్భంగా ఓ లబ్ధిదారుకు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ వీడియోను ఎడిట్ చేసి మరోసారి వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ క్లారిటీ ఇచ్చిందని.. అయినా సరే కొందరు […]Read More
యువకుడికి ఉద్యోగం కావాలని అడిగితే చంద్రబాబు ఆటో కొనివ్వమని చెప్పారా.. వీడియోపై క్లారిటీ,
యువకుడికి ఉద్యోగం కావాలని అడిగితే చంద్రబాబు ఆటో కొనివ్వమని చెప్పారా.. వీడియోపై క్లారిటీ, అసలేం జరిగిందంటే? AP Fact Check Team On Chandrababu Auto Video In Naidupeta: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల క్రితం తిరుపతి జిల్లా నాయుడుపేటలో పర్యటించారు. అక్కడ టిడ్కో ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్నారు. అయితే అక్కడ ఓ మహిళ చంద్రబాబును కలిసి తన కుమారుడు డిగ్రీ పూర్తి చేశారని ఉద్యోగం కావాలని అడిగారు. అయితే చంద్రబాబు […]Read More
ఏపీలో పేదలకు మరో శుభవార్త.. 4.50 లక్షలమందికి లబ్ధి , చంద్రబాబు కీలక
ఏపీలో పేదలకు మరో శుభవార్త.. 4.50 లక్షలమందికి లబ్ధి , చంద్రబాబు కీలక ప్రకటన Andhra Pradesh Govt Plans 4.50 Lakh Houses By December: ఏపీలోని ప్రతి పేద కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని తన సంకల్పమన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని పుదూరులో టిడ్కో ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు.. లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందజేశారు. కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు రెండుసార్లు ఇళ్ల పంపిణీ చేసిందన్నారు. 2029 నాటికి అర్హులైన […]Read More
అనంతపురం: భర్త గ్యాస్ సిలిండర్ తేలేదని భార్య ఆత్మహత్యాయత్నం భర్త గ్యాస్ సిలిండర్ తీసుకురాలేదనే కారణంతో భార్య ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన.. అనంతపురం జిల్లా గుత్తి మండలంలో చోటుచేసుకుంది. తొండపాడు గ్రామానికి చెందిన మహాలక్ష్మి అనే మహిళ.. తన భర్త మూడు నెలలుగా గ్యాస్ సిలిండర్ తేలేదనే కోపంతో ఆత్మహత్యకు యత్నించింది. తాను ఎంతగా చెప్తు్న్నా సిలిండర్ తేవటం లేదనే మనస్తాపంతో మహాలక్ష్మి బలవన్మరణానికి యత్నించారు. అయితే కుటుంబసభ్యులు సకాలంలో గుర్తించి ఆస్పత్రికి తరలించటంతో.. ప్రాణాలతో బయటపడ్డారు. […]Read More
చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు హైదరాబాద్లో ఏం పని.. తెలంగాణ పోలీసుల సెక్యూరిటీ ఎందుకు?
చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు హైదరాబాద్లో ఏం పని.. తెలంగాణ పోలీసుల సెక్యూరిటీ ఎందుకు? పృథ్వీరాజ్ యాదవ్ ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లను ఉద్దేశించి తెలంగాణకు చెందిన పృథ్వీరాజ్ యాదవ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు . వారికి హైదరాబాద్లో ఏం పని అని ప్రశ్నించారు. తెలంగాణ పోలీసులు వారికి ఎందుకు బందోబస్తు కల్పించాలని నిలదీశారు. హైదరాబాద్ జర్నలిస్ట్ కె. వెంకట్రామి రెడ్డిని పరామర్శించిన ఆయన.. కేవీ రెడ్డి అరెస్ట్ను ఖండించే క్రమంలో ఈ వ్యాఖ్యలు […]Read More
TDP: తలకిందులైన టీడీపీ జెండా.. రివర్స్లో ఎగరేసిన తెలుగు తమ్ముళ్లు..
TDP: తలకిందులైన టీడీపీ జెండా.. రివర్స్లో ఎగరేసిన తెలుగు తమ్ముళ్లు.. టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఏపీలోని టీడీపీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నాయి. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా టీడీపీ నేతలు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో టీడీపీ జెండాను తలకిందులుగా ఎగరవేశారు తెలుగు తమ్ముళ్లు. ఆ తర్వాత విషయం గుర్తించి పొరబాటు సరిదిద్దుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. TDP Flag reversed chittoor […]Read More
AMNS Plant: అనకాపల్లి స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన.. లక్ష కోట్లకు పైగా పెట్టుబడి,
AMNS Plant: అనకాపల్లి స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన.. లక్ష కోట్లకు పైగా పెట్టుబడి, లక్ష మందికి ఉపాధి.. ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో మరో ముందడుగు పడింది. దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్గా పరిగణిస్తున్న ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్కు సోమవారం శంకుస్థాపన జరిగింది.. రూ.1.36 లక్షల కోట్ల పెట్టుబడితో ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి మండలం రాజయ్యపేటలో స్టీల్ ప్లాంట్కు సోమవారం భూమి పూజ నిర్వహించారు. కేంద్ర మంత్రి కుమారస్వామితో కలిసి […]Read More
‘నా భార్య చనిపోయింది.. ఓ తోడు కావాలి’.. చీరాల వృద్ధుడి వీడియో వైరల్.. మలి సంధ్యలో మగాడి కష్టం ఇది..! వృద్ధాప్యంలో భాగస్వామి దూరమై.. ఒంటరిగా జీవించటం.. మాటల్లో వర్ణించలేని నరకం. ఇలాంటి సమస్యతో మనముందరే ఎంతో మంది బాధపడుతున్నారు. ఈ వయసులో తోడూనీడగా ఉండే వ్యక్తి దూరమై.. బాగోగులు చెప్పుకోలేక, భావాలను పంచుకోలేక వారు పడే ఇబ్బందులు అనేకం. తోడు కావాలని మనసు కోరుతున్నా.. సమాజం ఏమంటుందో అనే భయాలతో వెనకడుగు వేసేవారే ఎక్కువ. కానీ […]Read More