Tags :#acb

తాజావార్తలు తెలంగాణ

Hyderabad: ఎకరానికి రూ.లక్ష చొప్పున రూ.30 లక్షలకు బేరం.. అడ్డంగా దొరికిన ఎమ్మార్వో

Hyderabad: ఎకరానికి రూ.లక్ష చొప్పున రూ.30 లక్షలకు బేరం.. అడ్డంగా దొరికిన ఎమ్మార్వో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోని శామీర్‌పేట్ ఎమ్మార్వో ఆఫీసు మరోసారి వార్తల్లో నిలిచింది. ఓ భూ కన్వర్షన్‌కు సంబంధించి ఎకరాకు రూ. లక్ష చొప్పున మొత్తం రూ.30 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. ఇందుకోసం అడ్వాన్స్‌గా రూ.2 లక్షలు తీసుకుంటున్న సమయంలో ఏసీబీ ఎంట్రీతో సీన్ రివర్స్ అయ్యింది. ఎమ్మార్వో, అధికారి కారు డ్రైవర్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను, ఫైళ్లను […]Read More

Political News ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాలు తాజావార్తలు తెలంగాణ

విజయవాడ: అటెండర్‌కు అన్ని కోట్లలో ఆస్తులా?.. ఏసీబీ అధికారులు విస్తుపోయేలా!

విజయవాడ: అటెండర్‌కు అన్ని కోట్లలో ఆస్తులా?.. ఏసీబీ అధికారులు విస్తుపోయేలా! Vijayawada ACB Raids Attenders House: విజయవాడలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు.. పన్నులశాఖ ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే అటెండర్ శ్రీనివాసరావు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే సమాచారంతో తనిఖీలు చేశారు. ఆయన భారీగా ఆస్తులు కూటబెట్టినట్లు గుర్తించారు. శ్రీనివాసరావు గతేడాది లంచం తీసుకుంటూ ఏసీబకి దొరికిపోయి అరెస్ట్ అయ్యారు.. ఆయన ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నారు. ఈలోపు మరోసారి ఏసీబీ అధికారులు ఆయనతో పాటూ సోదరుల […]Read More

ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాలు తాజావార్తలు

బడంగ్‌పేట మున్సిపాలిటీలో రూ.122 కోట్ల స్కాం.. డిప్యూటీ కమిషనర్ సహా పది మంది

బడంగ్‌పేట మున్సిపాలిటీలో రూ.122 కోట్ల స్కాం.. డిప్యూటీ కమిషనర్ సహా పది మంది సస్పెండ్ హైదరాబాద్ శివారు బడంగ్‌పేట మున్సిపాలిటీలో జరిగిన రూ.122 కోట్ల నిధుల దుర్వినియోగం కేసులో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ 10 మంది అధికారులను సస్పెండ్ చేశారు. పారిశుద్ధ్యం, ఇంజినీరింగ్ పనుల్లో అక్రమాలు జరిగాయని విజిలెన్స్ విచారణలో తేలింది. కౌన్సిల్ అనుమతి లేకుండానే నిధులు పక్కదారి పట్టించడమే కాకుండా.. విలీనానికి ముందు రికార్డులను కూడా మాయం చేసినట్లు గుర్తించారు. ఈ భారీ స్కాం […]Read More