తెలంగాణకు హైదరాబాద్ వాతవరణ కేంద్రం అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేసారు. రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని చెప్పారు. ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కాగా, గత కొన్నిరోజులుగా ప్రజలు తీవ్ర ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతుండగా.. ఈ వర్షాలు వారికి ఉపశమనం కలిగించనున్నాయి. హైలైట్: తెలంగాణకు రెయిన్ అలర్ట్ రెండ్రోజుల పాటు వర్షాలు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ Telangana Weather Updates భానుడి భగభగలు, తీవ్ర ఉక్కపోతతో అల్లాడుతున్న […]Read More
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫాంహౌస్లో జరిగిన డ్రగ్స్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఈగల్ టీం, ఎస్వోటీ పోలీసులు జరిపిన ఈ దాడిలో కొకైన్తో పాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. పార్టీలో పాల్గొన్న పది మంది పాల్గొనగా.. అందులో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఉన్నారు. ఐదుగురికి డ్రగ్ టెస్టులో పాజిటివ్ వచ్చినట్లు డీసీపీ యోగేష్ గౌతమ్ ధ్రువీకరించారు. హైలైట్: మొయినాబాద్ ఫాం […]Read More
ఫోన్పేలో లంచం.. ఏసీబీ తనిఖీల్లో అడ్డంగా బుక్కైన ఉద్యోగి అరెస్ట్ ఫోన్పేలో లంచం తీసుకుంటూ.. ఓ ప్రభుత్వ ఉద్యోగి రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఓ ఉద్యోగికి రావాల్సిన పెండింగ్ బకాయిలు చెల్లించడం కోసం లంచం డిమాండ్ చేశాడు. ఈ క్రమంలోనే ఒకసారి ఫోన్పేలో డబ్బులు చెల్లించగా.. మరోసారి డబ్బులు ఇవ్వాలని పేర్కొన్నాడు. దీంతో విసుగు చెందిన ఆ వ్యక్తి.. ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగి ఆ ఉద్యోగిని పట్టుకున్నారు. ఆ ఉద్యోగిని […]Read More
హైదరాబాద్ నగరం రూపురేఖలు మార్చేందుకు హెచ్ఎండీఏ అనేక రకాల ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నగరంలో మెట్రోను భారీగా విస్తరించాలని భావిస్తోంది. నగరం నడిబొడ్డున మూసీ నదిపై భారీగా వంతెనలు నిర్మించనున్నట్లు తెలిపింది. ఇవే కాకుండా నగరంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, స్కైవాక్లు, రోడ్ల విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్లు, బ్రిడ్జిలు సహా సమగ్ర అభివృద్ధికి సంబంధించి ప్లాన్లు రెడీ చేస్తోంది. HMDA హైదరాబాద్ అభివృద్ధిపై హెచ్ఎండీఏ 2050 ప్రణాళికలు ప్రపంచంలోనే హైదరాబాద్ ఒక మహా నగరంగా అవతరిస్తోంది. గత […]Read More
పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా చమురు, గ్యాస్ సరఫరాకు తీవ్ర విఘాతం కలిగింది. ఫలితంగా కమర్షియల్ సిలిండర్ల కొరత ఏర్పడి హోటల్ రంగం సంక్షోభంలో పడింది. ముఖ్యంగా హైదరాబాద్లోని 6 వేల హోటళ్లపై దీని ప్రభావం పడుతుండటంతో బెంగళూరు తరహాలో సమ్మెకు సిద్ధమవుతూ తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ అత్యవసర భేటీ అయ్యింది. హైలైట్: కమర్షియల్ సిలిండర్ల కొరత హైదరాబాద్లోనూ హోటళ్ల బంద్..? యాజమాన్యాల ఆందోళన Commercial Gas Crisis వేధిస్తున్న కమర్షియల్ గ్యాస్ కొరత పశ్చిమాసియాలో […]Read More
పాత వాహనాల ఫిట్నెస్ విషయంలో మరిన్ని కఠిన చర్యలు తీసుకునేందుకు తెలంగాణ సర్కార్ రెడీ అయింది. ఇప్పటివరకు మ్యాన్యువల్గా ఆర్టీఓలు తనిఖీలు చేసి.. పాత వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేసేవారు. ఇక నుంచి కంప్యూటర్ ద్వారా వాహనానికి పరీక్షలు నిర్వహించనున్నారు. 9 రకాల పరీక్షలు పాస్ అయిన వాహనాలకు మాత్రమే.. ఫిట్నెస్ ఇవ్వనున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 37 ఏటీఎస్ స్టేషన్లను ఏర్పాట్లు చేసేందుకు చర్యలు చేపట్టారు. Vehicle Fitness Certificate వాహనదారులకు బిగ్ అలర్ట్.. 9 […]Read More
Vijay-Rashmika: గ్రాండ్గా విజయ్-రష్మికల వెడ్డింగ్ రిసెప్షన్.. పెదరాయుడు గెటప్ లో రౌడీ హీరో..
Vijay-Rashmika: గ్రాండ్గా విజయ్-రష్మికల వెడ్డింగ్ రిసెప్షన్.. పెదరాయుడు గెటప్ లో రౌడీ హీరో.. ఫొటోస్ ఇదిగో టాలీవుడ్ న్యూ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాల వెడ్డింగ్ రిసెప్షన్ అట్టహాసంగా జరుగుతోంది. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హోటల్ లో జరుగుతోన్న ఈ వేడుకకు సినిమా సెలబ్రిటీలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. నూతన దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు టాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలు ఇటీవల పెళ్లి బంధంతో […]Read More
వైరల్ కావడం కోసం సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి చేష్టలు చేసేవారిని గుర్తించి.. వారి వీడియోలను సీపీ సజ్జనార్ నెట్టింట పోస్ట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా మరో వీడియో పోస్ట్ చేసిన సజ్జనార్.. ఈ వెర్రితనం ఎటు దారి తీస్తోంది, సమాజం ఏమైపోతోంది అంటూ ఫైర్ అయ్యారు. రోడ్లపై డేంజరస్ స్టంట్లు చేసే కొంతమంది యువకుల వీడియోలు పోస్ట్ చేసిన సీపీ.. అలాంటి వారికి తీవ్ర హెచ్చరికలు చేశారు. VC Sajjanar ‘ఈ వెర్రితనం […]Read More
తెలంగాణ ఆర్టీసీకి 2 వేల కొత్త ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. 2026 సెప్టెంబరు- 2027 ఆగస్టు మధ్య ఆర్టీసీకి ఈ బస్సులు అందుబాటులోకి వస్తాయని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఒలెక్ట్రా గ్రీన్టెక్-ఈవీ ట్రాన్స్, గ్రీన్సెల్ మొబిలిటీ సంస్థలు ఈ బస్సులను తయారు చేసి ఆర్టీసీకి అందజేయనున్నాయి. హైలైట్: బస్సు ప్రయాణికులకు తీపి కబురు ఆర్టీసీకి కొత్తగా 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు రానున్న ఏడాది కాలంలో అందుబాటులోకి Telangana electric buses తెలంగాణలోని బస్సు ప్రయాణికులకు […]Read More
టాలీవుడ్ మోస్ట్ అడోరబుల్ కపుల్ వివాహ బంధంతో ఒక్కటైన వేళ, ఆ వేడుకలకు సంబంధించిన ఒక్కో అప్డేట్ నెట్టింట సెన్సేషన్ సృష్టిస్తోంది. నిన్నటి వరకు సాంప్రదాయక కట్టుబొట్టుతో అలరించిన ఈ జంట, ఇప్పుడు తమ ‘సంగీత్’ వేడుకలో రాయల్ లుక్తో మెరిసిపోయారు. ‘సంగీత్’లో విజయ్ దేవరకొండ మెడలో వేసుకున్న పచ్చల హారం ధర తెలిస్తే షాక్.. నెట్టింట ఫోటోలు వైరల్ ముఖ్యంగా వరుడు ధరించిన ఆభరణాలు, ఆ జంట వేసిన స్టెప్పులు చూస్తుంటే కళ్లు తిప్పుకోవడం ఎవరికైనా […]Read More