జనసేన పార్టీ ఎన్నికల గుర్తుగా గ్లాసునే కేటాయిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన చేసింది. కొన్ని నెలల కిందట దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఉన్న ఓట్లను.. సీట్లను.. గుర్తింపు వంటి అంశాలను ప్రాతిపదికగా చేసుకుని కేంద్ర ఎన్నికల సంఘం ఆయా పార్టీలగుర్తులను రద్దు చేసింది. ఇలా.. జనసేన కూడా అప్పట్లో తనకు ఉన్న గ్లాస్ గుర్తును కోల్పోయింది. దీంతో అప్పట్లో రాజకీయంగా జనసేనపై ఏపీ అధికార పార్టీ వైసీపీ నుంచి అనేక విమర్శలు వచ్చాయి. అయితే.. […]Read More
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సంబంధించిన పలు పిటిషన్లపై ఈ రోజు హైకోర్టులో జరిగిన విచారణలో ఊరట లభించని సంగతి తెలిసిందే. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ వస్తుందని ఆయన తరఫు లాయర్లు ఆశించగా…ఆ విచారణ ఈ నెల 21కి వాయిదా పడింది. ఇక, చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ పూర్తయినా తీర్పు, ఉత్తర్వులు రెండ్రోజుల తర్వాత వెల్లడిస్తామని కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ క్రమంలో తీవ్ర నిరాశలో […]Read More
వినాయక చవితి సందర్భంగా నూతన పార్లమెంటు భవనంలో తొలిసారిగా సభలను ఈ రోజు నుండి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ అమృత ఘడియల్లో కొత్త పార్లమెంటులోకి అడుగుపెట్టడం సంతోషంగా ఉందని ప్రధాని మోడీ అన్నారు. కొత్త పార్లమెంటులోకి అడుగుపెట్టబోయే ముందు పార్లమెంటు సభ్యులంతా చివరిసారిగా పాత పార్లమెంటులో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంపీలనుద్దేశించి పాత పార్లమెంటు సెంట్రల్ హాల్లో మోడీ ప్రసంగించారు. కొత్త పార్లమెంటు భవనంలోకి మారుతున్నప్పటికీ పార్లమెంటు పాత భవనం హుందాతనం తగ్గకూడదని, పాత పార్లమెంటు […]Read More
తెలుగుదేశం పార్టీకి సరైన కాలంలో సరైన లీడర్ షిప్ గా నారా బ్రాహ్మణిని తీసుకుని వస్తున్నారు అంటున్నారు తెలుగుదేశం పార్టీకి సరైన కాలంలో సరైన లీడర్ షిప్ గా నారా బ్రాహ్మణిని తీసుకుని వస్తున్నారు అంటున్నారు. ఆమెది నందమూరి బ్లడ్, నారా మెట్టినిల్లు. అలా ఆమె నారా నందమూరి వారసురాలుగా నూరు శాతం టీడీపీలో కీ రోల్ ప్లే చేయడానికి అర్హురాలుగా ముందుకు వస్తున్నారు అంటున్నారు. ఇప్పటికే రాజమండ్రిలో మకాం వేసి తన అత్త భువనేశ్వరితో కలసి […]Read More
కింగ్ కావాలంటే ఏమి చేయాలి. చాలానే చేయాలి. అయినా దక్కకపోతే అపుడు రింగ్స్ వాడాలి. అలా జ్యోతీష్య పండితులు చెబుతూ ఉంటారు. నమ్మకం ఉన్న వారు పాటిస్తారు. కింగ్ కావాలంటే ఏమి చేయాలి. చాలానే చేయాలి. అయినా దక్కకపోతే అపుడు రింగ్స్ వాడాలి. అలా జ్యోతీష్య పండితులు చెబుతూ ఉంటారు. నమ్మకం ఉన్న వారు పాటిస్తారు. సెంటిమెంట్స్ లేని వారు బహు తక్కువ. ఇక సినీ రాజకీయ ప్రముఖులకు అవి మరీ ఎక్కువ ఇదిలా ఉంటే ఏపీలో […]Read More
సోషల్ మీడియాలో ప్రతి వైసీపీ సానుభూతిపరుడు… జీతగాడే. బూతులుతిట్టే వాళ్లకు ప్రత్యేమైన పేమెంట్లు ఉంటాయి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాధనంతోనే వీరిని పోషిస్తున్నారు. డిజిటల్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసుకుని అందులో జీతాలు ఇస్తూ వందల మందిని నియమించుకున్నారు. చివరికి ఇంటూరి రవికిరణ్ అనే బూతుల కీచకుడు కూడా ఉద్యోగే. అయితే ఇప్పుడు అలా ఉద్యోగాల్లో తీసుకున్న వారిలో రచ్చ మొదలైంది. దానికి కారణం జీతాల్లో తేడాలు. ఒకరికి లక్ష వరకూ ఇస్తున్నారు…. మరొకరికి ఇరవై మూడు […]Read More
సజీవంగా ఉన్న వ్యక్తి హత్యకు గురయ్యాడని దర్యాప్తు చేసినట్లుగా ఉంది సీమెన్స్ గ్లోబల్ మార్కెటింగ్ వ్యూహంలో భాగంగానే 90:10 ఒప్పందం ప్రాజెక్టు విజయవంతమైనదని కెపిఎంజి నివేదికను కూడా విస్మరించారు సీమెన్స్ సాఫ్ట్ వేర్ ఇండియా మాజీ మేనేజింగ్ డైరక్టర్ సుమన్ బోస్ న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: చంద్రబాబు నాయుడు హయాంలో ఆంధ్రప్రదేశ్లో స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదని సీమెన్స్ సాఫ్ట్ వేర్ ఇండియా మాజీ ఎండి సుమన్ బోస్ స్పష్టంచేశారు. […]Read More
కాంగ్రెస్ పార్టీ అధికారం అందిపుచ్చుకోవడానికి ముందున్న అన్ని అవకాశాలను ఒడిసి పట్టుకుంటున్న సంగతి తెలిసింది. దేశంలో, దాంతోపాటుగా ఆయా రాష్ట్రాలలో ఇటీవల కాలంలో ఒకింత బలపడుతున్న కాంగ్రెస్ పార్టీ అధికారం అందిపుచ్చుకోవడానికి ముందున్న అన్ని అవకాశాలను ఒడిసి పట్టుకుంటున్న సంగతి తెలిసింది. ఈ క్రమంలోనే విపక్షాల ఐక్యతకు కూటమిని ఏర్పాటు చేసింది. ప్రాంతీయ పార్టీలకు ప్రాధాన్యం ఇస్తోంది. ఆయా రాష్ట్రాలలో బలపడే గేమ్ ప్లాన్ అమలుపరుస్తోంది. ఇందులో భాగంగా, తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. అయితే ఈ […]Read More
తెలంగాణాలో మొత్తం 119 సీట్లు ఉన్నాయి. అందులో ఏకంగా వంద సీట్లను కొట్టేసి కొత్త సర్కార్ ని తామే ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ఢంకా భజాయించి చెబుతోంది. తెలంగాణాలో మొత్తం 119 సీట్లు ఉన్నాయి. అందులో ఏకంగా వంద సీట్లను కొట్టేసి కొత్త సర్కార్ ని తామే ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ఢంకా భజాయించి చెబుతోంది. ఈసారి వదిలేది లేదు, గివప్ అన్నది మా అజెండాలోనే లేదు అంటోంది. 2014లో తెలంగాణా ఇచ్చిన కాంగ్రెస్ ని పక్కన […]Read More
సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.సీఎం జగన్ మానసిక స్థితి బాగోలేదని విమర్శించారు. నేను సరదాగా మాట్లాడటం లేదు.ఆయనని వైద్యుడికి చూపిస్తే కూడా ఇదే చెబుతారు. జగన్ రాజ్యాంగ విరుద్ధంగా పాలన చేస్తున్నారు.చనిపోవటానికి సిద్ధపడే పార్టీ పెట్టాను.ప్రజలలో చైతన్యం కలిగించడానికి ధైర్యం నింపడానికి రాజకీయాల్లోకి వచ్చాను.నేను ఉద్దేశపూర్వకంగా గొడవలు చేయను. మీరే రెచ్చగొడుతున్నారు.జగన్ నువ్వెంత.? నీ బతుకెంత.? నీ స్థాయి ఎంత.? ముఖ్యమంత్రి పదవి ఉందని ఓ ఫీలైపోవద్దు.ప్రజలకు కోపం వస్తే కొట్టి చంపేస్తారు. అని […]Read More