ముఖ్యంగా వైసీపీ మంత్రులు ఆర్కే రోజా, అంబటి రాంబాబు అయితే… బాలయ్యపై విరుచుకుపడ్డారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు సభలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదనేది తెలిసిన విషయమే. అధికార ప్రతిపక్ష సభ్యుల రగడ మామూలుగా జరగలేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే ఇంతకాలం సినిమాల్లో నట విశ్వరూపం చూపించిన బాలకృష్ణ… ఇప్పుడు ఏపీ అసెంబ్లీలోనూ అలాంటిపనికే పూనుకున్నట్లున్నారు! ఇందులో భాగంగా తొడ కొట్టడం, మీసం మెలేయడం చేశారు. అయితే ఈ విషయాన్ని మొదటి తప్పుగా […]Read More
ప్రధాన ప్రతిపక్ష నేత అరెస్టు తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ సమావేశాలు కావడంతో ఏసీ అసెంబ్లీ సమావేశాలు కురుక్షేత్రాన్ని తలపిస్తున్నాయి .తొడలు కొట్టడాలు మీసం మేలేయడాలు లాంటి చర్యలతో ప్రజా సమస్యలను చర్చకు పెట్టాల్సిన అసెంబ్లీ స్థలాన్ని యుద్దానికి సిద్ధంగా ఉన్న రణస్థలం లా మార్చేశారు అధికార ప్రతిపక్ష నేతలు . ముందుగా చంద్రబాబు అరెస్టుపై వాయిదా తీర్మానాన్ని ప్రవేశ పెట్టాలని తెలుగుదేశం సభ్యులు చేసిన డిమాండ్ ని స్పీకర్ఆమోదించలేదు .దాంతో స్పీకర్ పోడియం ను చుట్టుముట్టిన తెలుగుదేశం నేతలు […]Read More
ఏపీ అసెంబ్లీ సమావేశాలలో స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ( Balakrishna ) మీసం తిప్పడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.బాలయ్య మీసం తిప్పడం గురించి వైసీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేయగా ఆ సెటైర్లు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి. అయితే బాలయ్యకు పలు సినిమాలలో జోడీగా నటించిన రోజా బాలయ్య మీసాలు తిప్పడం గురించి కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. నా బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు […]Read More
శాసన సభలో స్పీకర్ పదవికి ఎంతో గౌరవం ఉంది. ఆ పదవికి తన్నె తెచ్చిన స్పీకర్లు ఎందరో ఉన్నారు. పార్టీలకీతంగా, నిష్పక్షపాతంగా రూల్ బుక్ ఫాలో అవుతూ సభను సజావుగా నడిపిన స్పీకర్లు ఉమ్మడి ఏపీలో, ఏపీలో చాలామంది ఉన్నారు. సురేష్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, కోడెల శివ ప్రసాద రావు…ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పేర్లు. కానీ, ప్రస్తుత ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం వైఖరి, వ్యవహార శైలి, చూస్తుంటే మాత్రం ఆయన ఆ […]Read More
గులాబీ దళపతి కేసీఆర్ ఊహించని రీతిలో ఆ పార్టీలోని అసమ్మతి వ్యక్తమవుతోంది. రాబోయే ఎన్నికల్లో సిట్టింగ్లకే టికెట్లు అంటూ ఇటీవల బీఆర్ఎస్ పార్టీ రథసారథి, ముఖ్యమంత్రి కేసీఆర్ టికెట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. అలా కేటాయించిన సీట్లలో పలు చోట్ల ద్వితీయ శ్రేణి నేతలు తమ అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వరంగల్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే రౌడీ షీటర్ వలే వ్యవహరిస్తున్నారని ఆయన టికెట్ రద్దు చేయాలంటూ గులాబీ పార్టీ కార్పొరేటర్లు పార్టీ రథసారథి […]Read More
అసెంబ్లీలో జరిగిన సంఘటన తలచుకుంటే ఎందో బాదగా ఉందని మొదలుపెట్టిన బాలకృష్ణ, అది ఎంతో పవిత్రమైన దేవాలయం అని అన్నారు. తాజాగా ఈ రోజు జరిగిన అసెంబ్లీ తొలి రోజు సభలో బాలకృష్ణ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే సభ నుంచి సస్పెండ్ అయిన అనంతరం తన వెర్షన్ వినిపించే ప్రయత్నంలో భాగంగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మైకుల ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో జరిగిన విషయాన్ని వివరంగా చెప్పే ప్రయత్నం […]Read More
అనూహ్యంగా కలిసి వచ్చిన పరిణామాలతో మరింత దూకుడు ప్రదర్శించాలని తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress ) నిర్ణయించుకుంది.దీనిలో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర నిర్వహించి, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు , ప్రజల దృష్టిని ఆకర్షించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.ముందుగా ఉత్తర తెలంగాణ నుంచి రాష్ట్రమంతా సీనియర్ నేతలతో బస్సు యాత్ర చేయబోతున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. త్వరలోనే తేదీలను ప్రకటించనున్నారు. ఈ మేరకు సీఎల్పీ నేత మల్లు భట్టు విక్రమార్క, ( Mallu Bhatti Vikramarka ) టీపీసీసీ […]Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు( AP Assembly Monsoon Sessions ) ప్రారంభం కానున్నాయి.సెప్టెంబర్ 21వ తారీకు గురువారం ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలలో పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.ముఖ్యంగా చంద్రబాబు అరెస్టు( Chandrababu Arrest ) నేపథ్యంలో జరగనున్న ఈ సమావేశాలు ఢీ అంటే ఢీ అనే రీతిలో…టీడీపీ. వైసీపీ పార్టీలు వ్యవహరించడానికి రెడీ కాబోతున్నాయి.ఇదిలా ఉంటే చంద్రబాబు హయాంలో జరిగిన స్కాం […]Read More
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అయితే, ఎన్నికలకు 6 నెలల ముందు చంద్రబాబును అరెస్టు చేసి జగన్ తప్పు చేశారని చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈ అరెస్టు జగన్ పతనానికి నాంది అని, చంద్రబాబుకు సింపతీ వచ్చి రాబోయే ఎన్నికల్లో తప్పక టీడీపీ విజయం సాధిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఆల్రెడీ సింపతీ యూనివర్సిటీలో జగన్ పీహెచ్ డీ చేశారని, ఆ సింపతీ రాజకీయాలతోనే ముఖ్యమంత్రి అయ్యారని […]Read More
ఎమ్మెల్సీ కవిత పోరాట ఫలితంగానే పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిందని విద్యార్థినులు, భారత్ జాగృతి మహిళ నేతలు అంటున్నారు. మహిళల హక్కుల కోసం గళం వినిపించడంలో ఎమ్మెల్సీ కవిత ఎప్పుడూ ముందు ఉంటారని అన్నారు. కవిత పోరాట స్ఫూర్తితో ఎమ్మెల్సీ కవిత పోరాట ఫలితంగానే పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిందని విద్యార్థినులు, భారత్ జాగృతి మహిళ నేతలు అంటున్నారు. మహిళల హక్కుల కోసం గళం వినిపించడంలో ఎమ్మెల్సీ కవిత […]Read More