IND vs AUS 2nd ODI: ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ను టీమిండియా కైవసం చేసుకుంది. రెండో వన్డేలోనూ అద్భుత విజయం సాధించి 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఓ మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను ఖరారు చేసుకుంది. IND vs AUS 2nd ODI: వన్డే ప్రపంచకప్ టోర్నీకి ముందు ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో టీమిండియా మరోసారి సత్తాచాటింది. ఇండోర్ వేదికగా నేడు (సెప్టెంబర్ 24) జరిగిన రెండో వన్డేలో భారత్ 99 పరుగుల […]Read More
Chandrababu Remand : స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్ పొడిగిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 5 వరకు చంద్రబాబు రిమాండ్ ను పొడిగించింది. Chandrababu Remand : స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై టీడీపీ అధినేత చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండ్ను ఏసీబీ కోర్టు పొడిగించింది. నేటితో చంద్రబాబు సీఐడీ కస్టడీ ముగియడంతో… ఆయనను వర్చువల్ గా ఏసీబీ కోర్టు జడ్జి ముందు హాజరుపర్చారు. దీంతో కోర్టు… చంద్రబాబు రిమాండ్ […]Read More
TDP Chandrababu Remand: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ఏసీబీ ప్రత్యేక కోర్టు ఆదివారం రిమాండ్ పొడిగించింది. అక్టోబర్ 5వరకు బాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉండాలని ఏసీబీ కోర్టు జడ్జి రిమాండ్ పొడిగించారు. TDP Chandrababu Remand: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రిమాండ్ను ఆదివారం ఏసీబీ కోర్టు పొడిగించింది. చంద్రబాబు ఒకటి రెండు రోజుల్లోనే బయటకు వచ్చేస్తారని భావించిన టీడీపీకి రోజులు గడిచిపోతున్నా ఫలితం లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎన్ని రోజులు చంద్రబాబును రిమాండ్లో […]Read More
క్రికెట్ వరల్డ్ కప్ 2023 ఈ ఏడాది అక్టోబర్ 5న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో తలపడనున్నాయి. ఈ షెడ్యూల్ ను ఐసీసీ ఈ మధ్యే అనౌన్స్ చేసింది. ఇక ఇదే నరేంద్ర మోదీ స్టేడియంలో అక్టోబర్ 14న ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఇదే క్రికెట్ స్టేడియంలో నవంబర్ 19న ఫైనల్ జరుగుతుంది. ముంబైలోని వాంఖెడే, కోల్కతాలోని […]Read More
తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోయే అసెంబ్లీ అభ్యర్థుల జాబితా బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ( Telangana CM KCR )ప్రకటించి అప్పుడే నెల రోజులు కావొస్తోంది.115 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను కేసీఆర్ ఖరారు చేశారు.ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ను నిరాకరిస్తూ కొత్తవారికి అవకాశం కల్పించారు.జనగామ , నరసాపూర్ , గోషామహల్, నాంపల్లి లో అభ్యర్థుల ఎంపిక వాయిదా వేశారు. మల్కాజ్ గిరి లో సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు( MLA Mainampalli […]Read More
తెలుగు రాజకీయాల్లో ప్రస్తుతం అత్యంత చర్చనీయాంశం చంద్రబాబు అరెస్టు. ఉమ్మడి ఏపీలోకి తొమ్మిదేళ్లు, విభజిత ఏపీకి ఐదేళ్లు సీఎంగా పనిచేసిన నాయకుడిని రూ.371 కోట్ల స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేసింది. ఇదే అంశంపై రాజకీయంగా పెద్ద దుమారం రేగుతోంది. బాబు అరెస్టయిన మొదట్లోనే కశ్మీర్ నుంచి తమిళనాడు వరకు జాతీయ నాయకులు స్పందించారు. వీరంతా ఎక్కువ శాతం ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందినవారే. అధికార ఎన్డీఏలో భాగమైన కొందరు నేతలు […]Read More
ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కాంట్రాక్టర్లు కేసీయార్ ప్రభుత్వానికి షాకిచ్చినట్లే ఉన్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కాంట్రాక్టర్లు కేసీయార్ ప్రభుత్వానికి షాకిచ్చినట్లే ఉన్నారు. ఎలాగంటే మిషన్ భగీరథ పనులుచేసిన కాంట్రాక్టర్లు పెద్దఎత్తున ఇన్జనీరింగ్ ఇన్ చీఫ్ ఆఫీసు ముందు పెద్దఎత్తున ధర్నాచేశారు. తమకు వెంటనే బిల్లులు చెల్లించాలంటు డిమాండ్లు చేశారు. సుమారు 70 మంది కాంట్రాక్టర్లు ఈ ధర్నాలో పాల్గొన్నారు. గతంలో ఎప్పుడూ మిషన్ భగీరథ కాంట్రాక్టర్లు ఇలాగ రోడ్డెక్కిన ఘటనలు లేవు. ఇపుడు కూడా ఎందుకు రోడ్డెక్కారంటే […]Read More
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ పై తెలంగాణ బీఆరెస్స్ నేతలు ఎవరూ పెద్దగా స్పందించినట్లు కనిపించింది లేదు! ఎల్బీ నగర్ బీఆరెస్స్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాత్రం బాబు అరెస్ట్ పై కాస్త స్పందించారు. అంతకు మించి తెలంగాణ ప్రభుత్వంలోని పెద్దలు ఎవరూ అధికారికంగా స్పందించలేదు! ఈ క్రమంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ పై తెలంగాణలోని బీజేపీ నేతలు కొంతమంది, కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంకొంతమంది స్పందిస్తూ ఖండించిన […]Read More
Nara Lokesh On CM Jagan: సీఎం జగన్ పై నారా లోకేశ్ సీరియస్ ట్వీట్ చేశారు. “జైలు మోహన్కు బెయిల్ డే పదో వార్షికోత్సవ శుభాకాంక్షలు. జైలు మోహన్” అంటూ తన పోస్టులో రాసుకొచ్చారు. Nara Lokesh: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తో ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఢిల్లీ వేదికగా […]Read More
Posani On Purandeswari : పురందేశ్వరి బీజేపీ అధ్యక్షురాలు అవ్వగానే సీఎం జగన్ పై విమర్శలు మొదలుపెట్టారని పోసాని ఆరోపించారు. చంద్రబాబు అరెస్ట్ పై కావాలనే రాద్ధాంతం చేస్తున్నారన్నారు. Posani On Purandeswari : టీడీపీ అధినేత చంద్రబాబు అవినీతిలో నెంబర్ వన్, కేడీ అని ప్రధాని మోదీనే చెప్పారని ఏపీఎఫ్డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి అన్నారు. పురందేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు అవ్వగానే సీఎం జగన్ ను తిట్టడం మొదలుపెట్టారన్నారు. స్కిల్ స్కామ్ లో చంద్రబాబు […]Read More