వంకాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఉండే ఫ్రీరాడికల్స్ ను నశింపజేసి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా కాపాడడంలో సహాయపడతాయి. వంకాయలో పిండి పదార్థాలు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. వంకాయలోని పొటాషియం శరీరంలోని హైడ్రైట్లను తొలగించి గుండె సమస్యలను నివారిస్తుంది. వంకాయ శరీరంలో కొవ్వులను కరిగిస్తుంది. వంకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంది. పలు రకాల ఆరోగ్య సమస్యలు రాకుండా చెక్ పెట్టొచ్చునని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వంకాయ తినటం […]Read More
ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో బీఆర్ఎస్ పార్టీ తటస్థ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే అందుకు భిన్నంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణ బిడ్డ సుదర్శన్ రెడ్డి గెలవాలని కవిత ఆకాంక్షించారు. BIG BREAKING: ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో బీఆర్ఎస్ పార్టీ తటస్థ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఎన్డీఏ, ఇండియా కూటమి అభ్యర్థుల్లో ఎవరికి ఓటు వేయకుండా ఓటింగ్ కు దూరం ఉండాలని నిర్ణయించుకుంది. అయితే అందుకు భిన్నంగా తెలంగాణ […]Read More
బతుకమ్మ పండుగకు ముందుగానే మహిళలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇందిరా మహిళా శక్తి పథకం కింద ‘అక్క-చెల్లెళ్లకు మీ రేవంతన్న కానుక’ పేరుతో చేనేత చీరల పంపిణీ చేయనుంది. బతుకమ్మ పండుగ(Bathukamma Festival) కు ముందుగానే మహిళలకు రేవంత్(Revanth Reddy) సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇందిరా మహిళా శక్తి పథకం కింద ‘అక్క-చెల్లెళ్లకు మీ రేవంతన్న కానుక’ పేరుతో చేనేత చీరల పంపిణీ చేయనుంది. గత ప్రభుత్వం ఒక్కొక్కరికి ఒక […]Read More
గణేష్ నవరాత్రులు ముగిశాయి. దీంతో హైదరాబాద్ లో నాన్ వెజ్ షాపులు కళకళలాడుతున్నాయి. మాంసం దుకాణాల వద్ద జనాలు బారులు తీరారు. చికెన్ ధరలు కొద్దిగా పెరిగినప్పటికీ, మటన్ ధరలు స్థిరంగా ఉన్నాయి. గణేష్ నవరాత్రులు ముగిశాయి. దీంతో హైదరాబాద్ లో నాన్ వెజ్ షాపులు కళకళలాడుతున్నాయి. మాంసం దుకాణాల వద్ద జనాలు బారులు తీరారు. చికెన్ ధరలు కొద్దిగా పెరిగినప్పటికీ, మటన్ ధరలు స్థిరంగా ఉన్నాయి. దాదాపుగా పది రోజుల పాటుగా నాన్ వెజ్ వినియోగం […]Read More
తెలంగాణలో కుండపోత వర్షాల కారణంగా కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, నిర్మల్, కొమురం భీం జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల భద్రత దృష్ట్యా అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. హైలైట్: తెలంగాణలో కుండపోత వానలు నేడు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు తెలంగాణ స్కూల్ హాలీడేస్(ఫోటోలు- Samayam Telugu) తెలంగాణలో ఈ నేపథ్యంలో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని […]Read More
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today) మీరు కుటుంబ విషయాలపై పూర్తి ఆసక్తిని కొనసాగించాల్సి ఉంటుంది. మీ పనిని చేయడానికి తొందరపడతారు. ఈ కారణంగా మీరు తప్పులు చేస్తారు. మీ కుటుంబంలో అతిథి రాక ఆనందాన్ని పెంచుతుంది. మీ కుటుంబ సభ్యులు బిజీగా కనిపిస్తారు. మీ బంధువుల మధ్య గౌరవం పెరుగుతుంది. ఈరోజు కొన్ని సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈరోజు మీకు 81 శాతం వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం : ఈరోజు పేదలకు […]Read More
సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరోసారి మంచి మనస్సు చాటారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ యువతికి రూ.3 లక్షల సాయం చేశారు. ఇంకా హైదరాబాద్ లోని కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తానని హామీ ఇచ్చారు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్టైలే వేరు. ఆయన ఏం మాట్లాడినా.. ఏం చేసినా ప్రత్యేకమే. పాలిటిక్స్ పై మాత్రమే కాకుండా.. గత కొన్నేళ్లుగా ఆయన సేవా కార్యక్రమాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. […]Read More
ఖైరతాబాద్ బడా గణేశుడు ఈసారి ‘శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి’గా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ ఏడాది 69 అడుగుల ఎత్తులో భారీ గణపయ్య రూపుదిద్దుకుంటున్నాడు. ఈ విగ్రహం నిర్మాణ పనులు సోమవారం( ఆగస్ట్ 25)న కళ్లు దిద్దడంతో పూర్తి అయ్యాయి. గణేష్ ఉత్సవాలకు భాగ్యనగరం ముస్తాబవుతోంది. ఈ వేడుకలకు ప్రధాన ఆకర్షణగా నిలిచే ఖైరతాబాద్ బడా గణేశుడు ఈసారి ‘శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి’గా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ ఏడాది 69 అడుగుల ఎత్తులో భారీ గణపయ్య […]Read More
ఏపీ మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సీబీఐ ఛార్జ్షీట్ నుంచి తమ సంస్థ పేరును తొలగించాలంటూ వాన్పిక్ దాఖలు చేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఏపీ మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సీబీఐ ఛార్జ్షీట్ నుంచి తమ సంస్థ పేరును తొలగించాలంటూ వాన్పిక్ దాఖలు చేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. గతంలో సీబీఐ వాన్పిక్ పేరును తన […]Read More
మహబూబాబాద్ లోయూరియా కోసం..అజ్మీరా లక్య అనే వృద్ధ రైతు క్యూ లైన్లో నిలబడి, సొమ్మసిల్లి పడి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయ్యింది. ఆ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్పై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశించింది. Breaking News : గత కొన్ని రోజులుగా తెలంగాణలో రైతన్నలు యూరియా కొరతను ఎదుర్కొంటున్నారు. ఒకవైపు వర్షాలు పడుతోన్న వేళ అన్నదాతలు యూరియా కోసం అన్ని పనులను వదిలేసి పీఏసీఎస్ […]Read More