రాశి ఫలాలు

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)  జీవితంలో కొత్త సంబంధాలను ఏర్పరచుకునే అవకాశం లభిస్తుంది. వివాహితులకు ఈరోజు చాలా సంతోషంగా ఉంటుంది. ఈరోజు మీ సంబంధాన్ని బలోపేతం చేసుకోవడానికి ఒక సువర్ణావకాశం లభిస్తుంది. మీ ఇంట్లో శుభకార్యాలు నిర్వహించొచ్చు. ఇది మీ కుటుంబానికి ఆనందాన్ని ఇస్తుంది. బంధువుల మధ్య మీ విశ్వసనీయత కూడా పెరుగుతుంది. మీ మధ్య లోతైన సంబంధం ఏర్పడుతుంది. ఈరోజు మీకు చాలా ఉపయోగకరంగా ఉండే కొన్ని కొత్త వస్తువులను కొనుగోలు చేయొచ్చు. […]Read More

Political News

కంటి చూపు బలంగా ఉండాలంటే.. ఈ ఫుడ్స్ తింటే చాలు..!

మన కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం సరైన ఆహారాన్ని తీసుకోవడం చాలా చాలా ముఖ్యం. విటమిన్‌ లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు ఉన్న ఆహారాలు చూపు ను మెరుగుపరచడంలో సహాయపడతాయి. కళ్ల ఆరోగ్యానికి మంచిగా పనిచేసే ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం. మన కళ్ల ఆరోగ్యం బాగా ఉండాలంటే.. వాటికి కావాల్సిన పోషకాలతో నిండిన ఆహారాన్ని రోజూ తినడం చాలా అవసరం. ప్రతి రోజూ సరైన ఆహార పదార్థాలను తీసుకుంటే.. కళ్లకు అవసరమైన శక్తి లభిస్తుంది. ఇప్పుడు […]Read More

Political News

Telangana: రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు రద్దు!

ప్రభుత్వం అర్హులకే ఇళ్లు అందించాలనే ఉద్దేశంతో పక్కగా చర్యలు తీసుకుంటున్నా.. కొన్ని గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శుల నిర్లక్ష్యంతో అనర్హులకూ ఈ పథకం కింద ఇళ్లు మంజూరయ్యాయి. వారు అప్‌లోడ్ చేసిన ఫొటోల ఆధారంగా, ముందుగానే బేస్‌మెంట్ వరకు నిర్మాణం చేసిన వారికి కూడా అప్రూవల్స్ లభించాయి. ఈ విషయంపై హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ సీరియస్‌గా తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం పేదవారి సొంతింటి కలను సాకారం చేయడానికి ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అందరికీ తెలిసిందే..! తొలి […]Read More

Political News

ఏపీ సర్కార్ గొప్ప మనస్సు.. వారికి కూడా పెన్షన్.. ఎందుకు ఇస్తున్నారంటే..!

ఆంధ్రప్రదేశ్‌లో నెలనెలా అందుతున్న సామాజిక భద్రతా పింఛన్లు లక్షల సంఖ్యలో ఉంటున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 65 లక్షల మందికిపైగా పింఛన్లు అందుతున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ పథకాల నిర్వహణకు ప్రభుత్వం నెలకు పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేస్తోంది. ప్రభుత్వానికి ఆర్థిక భారం అయినా పేదలకు మాత్రం పూర్తి స్థాయిలో ఉపయోగపడుతోంది. ఇప్పటివరకు భర్త చనిపోయిన తర్వాత పెన్షన్ రాక ఎదురు చూపులు చూసిన వితంతువుల కష్టాలు తీరాయి. వారి పెన్షన్లపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం […]Read More

Political News

Annadata Sukhibhava: ఏపీ రైతన్నలకు పండుగలాంటి వార్త.. ఖాతాల్లో అన్నదాత సుఖీభవ డబ్బులు.

ఆంధ్రప్రదేశ్‌లో సూపర్‌ సిక్స్‌ హామీల్లో మరొకటి అమలుచేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. రైతులకు అన్నదాత సుఖీభవ నిధులు అందించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. 46 లక్షల 85 వేల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేయబోతుంది. ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన “సూపర్ సిక్స్” హామీల్లో కీలకమైన ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా శనివారం(ఆగస్టు 02) నుంచే అమలు చేయనున్నారు. మొదటి విడతలో రాష్ట్రంలోని 46.85 […]Read More

డివోషనల్

Telangana: అతిపురాతన శివాలయంలో అర్థరాత్రి నుంచి శబ్ధాలు.. వెళ్లి చూసేసరికి షాక్!

ఏకంగా శివలింగాన్నే పెకిలించారు గుర్తుతెలియని వ్యక్తులు. ఆ ఆలయం ఊరు బయట ఉండడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందీ ఘటన. పోలీసులు గుప్తనిధుల తవ్వకాలపై ఆరా తీస్తున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం తొగర్రాయి గ్రామంలోని గుడిబండ పై ఉన్న శివకేశవ ఆంజనేయ ఆలయ ఆవరణలో ఉన్న అతి పురాతనమైన శివ పంచాయతన ఆలయంలో జరిగిందీ దారుణం. పురాతన దేవాలయాలు.. రాజులు పాలించిన కోటలు.. లాంటి చోట దండిగా గుప్త నిధులు ఉంటాయని.. స్వామీజీలు చెప్పారని.. చాలామంది గుప్త […]Read More

Political News

Andhra Rains: రైతన్నలకు గుడ్ న్యూస్.. ఏపీలో వచ్చే 3 రోజులు వానలు

రాబోయే మూడు రోజులు రాయలసీమలో వర్షాల అలర్ట్‌..! ఉత్తర తమిళనాడులో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో అనంతపురం, కడప, చిత్తూరు, శ్రీసత్యసాయిలతో పాటు పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉత్తర తమిళనాడుకు నైరుతి దిశగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజులు పల్నాడుతో పాటు రాయలసీమ జిల్లాల్లో […]Read More

డివోషనల్

Rakhi Festival: సోదరి కట్టిన రాఖీని ఎన్ని రోజులకి తీయాలి? ఆ రాఖీని

జీవితంలో ప్రతి సంబంధం విలువైనది. అందుకనే తోబుట్టువుల మధ్య అనురాన్ని అనుబంధాన్ని తెలియజేసే రాఖీ పండగ కోసం అక్కాచెల్లెలు ఏడాది అంతా ఎదురుచుస్తారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి రోజున రాఖీ పండగగా జరుపుకుంటారు. సోదరుడు సోదరి మధ్య విడదీయరాని బంధానికి ప్రతీకగా నిలుస్తుంది ఈ పండుగ. అయితే రాఖీ కట్టిన తర్వాత ఆ రాఖీని సోదరుడు ఎన్ని రోజులకు తన చేతి నుంచి తీయాలో తెలుసా. రాఖీ పౌర్ణమి అన్నదమ్ముల అక్కచెల్లెల మధ్య ప్రేమకు […]Read More

డివోషనల్

Lord Ganesha: మూడు తొండాలు, ఆరు చేతులున్న గణపతి ఆలయం ఎక్కడ ఉందో

హిందువులు పూజ, శుభ కార్యాలలు అసలు ఏ పని చేయాలన్నా మొదట వినాయకుడిని పుజిస్తారు. విఘ్నాలు కలగకుండా ఆ పని నిర్విఘ్నంగా జరగాలని కోరుకుంటారు. ఏకదంతాయ వక్రతుండాయ అంటూ పుజిస్తారు. అయితే ఎపుడైనా మూడు తొండలు ఉన్న వినాయకుడిని చూశారా.. అవును మహారాష్ట్రలో గణేశుడికి అంకితం చేయబడిన మూడు తొండాలున్న ఒక ప్రత్యేకమైన ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం.. పూణేలోని త్రిసూంద్ గణపతి గణపతి ఆలయం ఉంది. దీనినే త్రిశూండ్య మయూరేశ్వర్ గణపతి మందిరం అని కూడా […]Read More

డివోషనల్

Vastu Tips: ఇంట్లో ఈ దిశలో మనీ ప్లాంట్ ఉంచితే.. ఇక మీ

ఇంట్లో మనీ ప్లాంట్‌ను తూర్పు ఆగ్నేయ దిశలో ఉంచడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. చేపట్టినా అన్ని పనుల్లో విజయం లభిస్తుంది. ఎలాంటి సమస్యలు లేకుండా ఐశ్వర్యం, డబ్బుతో సంతోషంగా ఉంటారని పండితులు చెబుతున్నారు. ఇంట్లో డబ్బు వృద్ధి చెందాలని ఎన్నో పూజలు చేయడం, నియమాలు పాటించడం వంటివి చేస్తుంటారు. చాలా మంది ఇంట్లో మనీ ప్లాంట్‌ను ఉంచుతారు. దీనివల్ల ఇంట్లో కుప్పలు కుప్పలుగా డబ్బు పుట్టుకొస్తుందని అంటున్నారు. అయితే ప్రతీ విషయంలో కొన్ని వాస్తు నియమాలు […]Read More