Political News

KCR: గులాబీ జెండా.. తెలంగాణకు అండాదండా..! బీఆర్ఎస్ రజతోత్సవ జాతరపై స్పెషల్ స్టోరీ..

ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర భారత చరిత్రలో వేల రాజకీయ పార్టీలు ఉనికిలోకి వచ్చాయి. అందులో అనేకం మఖలో పుట్టి పుబ్బలో మాయమయ్యాయి. కొన్ని మాత్రమే సుదీర్ఘకాలం ప్రజాక్షేత్రంలో మనగలిగినయి. రాష్ట్ర సాధన కోసమే ఒక రాజకీయపార్టీని స్థాపించి..పద్నాలుగేండ్లు ప్రజా ఉద్యమాన్ని ముందుండి నడిపి.. తన ప్రాణాలే పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించి.. స్వరాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన అనితర సాధ్యమైన చరిత్ర కేసీఆర్‌ సొంతం! ఆయన మానసపుత్రిక తెలంగాణ రాష్ట్ర సమితి..ప్రస్తుత BRS.. 25 ఏళ్ల పండుగ […]Read More

Political News

KCR: బీఆర్ఎస్‌ మాస్‌ జాతర.. దారులన్నీ ఓరుగల్లు వైపే.. కేసీఆర్ ప్రసంగంపై సర్వత్రా

బీఆర్ఎస్ మాస్‌ జాతర మొదలైంది..! 25వ వసంతంలోకి అడుగుపెట్టిన గులాబీసేన గ్రాండ్‌ సెలబ్రేషన్స్‌ మరికాసేపట్లో షురూ కాబోతున్నాయ్‌. దేశమే తెలంగాణవైపు చూసేలా కారుపార్టీ చేసిన ఏర్పాట్లు అదరహో అనేలా ఉన్నాయ్. ఏర్పాట్లన్నీ ఓ ఎత్తైతే.. సిల్వర్‌జూబ్లీ సభావేదికపై కేసీఆర్‌ ఏం మాట్లాడబోతున్నారు..? అటు పార్టీకి ఇటు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు..? రాజకీయంగా ఎలాంటి ప్రసంగం చేయబోతున్నారు..? అంటూ కేవలం గులాబీదళంలోనే కాదు.. రాష్ట్ర రాజకీయాల్లోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది. 14ఏళ్ల ఉద్యమం.. పదేళ్ల అధికారం.. ప్రస్తుతం ప్రతిపక్షం. […]Read More

Political News

Hyderabad: నిరుద్యోగ యువతకు భలే ఛాన్స్.. SRTRI ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం

రాష్ట్ర ప్రభుత్వ పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ.. దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (DDUGKY) పథకం ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఆధారిత సాంకేతిక శిక్షణా కోర్సులను ఉచితంగా అందించేందుకు ఆసక్తి గల గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతీ, యువకుల నుంచి. హైదరాబాద్, ఏప్రిల్ 27: తెలంగాణ ప్రభుత్వ పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ.. దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ […]Read More

Political News

AP 10th Class State Topper 2025: టెన్త్‌ ఫలితాల్లో కాకినాడ బాలిక

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు బుధవారం (ఏప్రిల్‌ 23) ఉదయం 10 గంటలకు విద్యశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్‌ వేదికగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. పదో తరగతి ఫలితాల్లో ఈ సారి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్ధులు 81.14 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. అయితే కాకినాడకు చెందిన ఓ బాలిక మాత్రం ఒక్కమార్కు కూడా వదలకుండా.. కాకినాడ, ఏప్రిల్ 25: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 22వ తేదీన విడుదలైన […]Read More

Political News

హోటల్‌ నుంచి తెచ్చిన బోటీ కూరతో భోజనం.. చివర్లో పార్శిల్‌ అడుగున కనిపించిన

ఓ వ్యక్తి నగరంలోనే పేరొందిన ప్రముఖ హోటల్‌కి వెళ్లాడు. అక్కడ తనకెంతో ఇష్టమైన బోటీ కూర ఆర్డర్‌ చేశాడు. దానిని పార్శిల్‌ కట్టించుకుని ఇంటికి తీసుకెళ్లాడు. అదే రోజు ఇంట్లోని వారందరు ఆ కూరను భోజనంతో పాటు తిన్నారు. తినగా ఇంకాస్త కూర మిగిలింది. దానిని భద్ర పరిచేందుకు పార్శిల్‌ ఓపెన్‌ చేసి చూడగా లోపల కనిపించిన.. ఓ వ్యక్తి నగరంలోనే పేరొందిన ప్రముఖ హోటల్‌కి వెళ్లాడు. అక్కడ తనకెంతో ఇష్టమైన బోటీ కూర ఆర్డర్‌ చేశాడు. […]Read More

Political News

Viral: పోలా అదిరిపోలా.. మల్లారెడ్డి ఊర మాస్ స్టెప్పులు.. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు

బీఆర్ఎస్ సిల్వర్‌జూబ్లీ సభకు హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి ముస్తాబైంది. సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గులాబీ పార్టీ.. తన బలం, బలగాన్ని అధికార పార్టీకి మాత్రమే కాకుండా దేశమంతా చూపించేందుకు సర్వం సిద్ధం చేసింది.. ఇందుకోసం 1,213 ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణం ఏర్పాటైంది. 5 ఎకరాల్లో ప్రధాన వేదికను సిద్ధం చేశారు. సుమారు 500 మంది ముఖ్య నేతలు కూర్చునేలా భారీ వేదికను తయారు చేశారు బీఆర్ఎస్ సిల్వర్‌జూబ్లీ సభకు హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి ముస్తాబైంది. […]Read More

Political News

Water in Refrigerator: ఫ్రిజ్‌లో రోజుల తరగడి బాటిల్‌ నీళ్లు నిల్వ చేసే

వేసవిలో చాలా మంది ఫ్రిజ్‌లోని చల్లని నీటిని తాగడం సర్వసాధారణంగా చూస్తూనే ఉంటాం. వేడిని తగ్గించడానికి, చాలా మంది సాధారణ నీటికి బదులుగా రిఫ్రిజిరేటర్ నుంచి చల్లని నీటిని తాగడానికి ఇష్టపడతారు. కొంతమంది ఒకేసారి 5 నుంచి 8 బాటిళ్లలో నీళ్లు నింపి, వారాల తరబడి ఫ్రిజ్‌లోనే నిల్వ చేస్తుంటారు. నిజానికి ఇలా చేయడం.. ఈ వేసవిలో చల్లని పానియాలు తాగేందుకు ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. దీంతో చాలా మంది ఫ్రిజ్‌లోని చల్లని నీటిని తాగడం సర్వసాధారణంగా […]Read More

Political News

నెలాఖరున రిటైర్ కానున్న సీఎస్ శాంతికుమారి.. తెలంగాణ కొత్త సీఎస్‌గా రామకృష్ణారావు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్ అధికారి కె. రామకృష్ణారావును నియమించింది. ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పదవి కాలం ఏప్రిల్ 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ ప్రభుత్వం కొత్త సీఎస్‌ ను ఎంపిక చేసింది. ప్రస్తుతం రామకృష్ణారావు ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన […]Read More

Political News

భారత్ దెబ్బకు పాక్ వెన్నులో వణుకు.. పాక్ వదిలి కెనడా పారిపోయిన బిలావల్

జమ్మూ కాశ్మీర్‌లో పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారతదేశం చర్యకు దిగుతోంది. దీంతో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కుటుంబం తోసహా పలువురు ఆర్మీ ఉన్నతాధికారుల కుటుంబాలు ఇటీవల దేశం విడిచి, ప్రత్యేక ఫైవేట్ ఫ్లైట్‌లో వెళ్లిపోయింది. ఇప్పుడు పిపిపి అధ్యక్షుడు బిలావల్ భుట్టో కుటుంబం పాకిస్తాన్ వదిలి కెనడాకు పారిపోయిందని వార్తలు వస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్‌లో పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారతదేశం చర్యకు దిగుతోంది. ఇందులో భాగంగానే సింధు జల ఒప్పందాన్ని నిలిపివేసింది. […]Read More

Political News

ఎండాకాలం ముంజలు తినకపోతే ఎట్టాగండి.. ఎంత చలవో తెలుసా..?

ఎండాకాలంలో లభించే తాటి ముంజలు ఆరోగ్య పరంగా అమృతమే అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. శరీరాన్ని చల్లబరచడానికి, డీహైడ్రేషన్ నివారించడానికి, రోగ నిరోధక శక్తిని పెంపొందిచడానికి ముంజలు సహాయపడతాయట. విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు తాటి ముంజల ద్వారా శరీరానికి లభిస్తాయి. ఇవి కొన్ని రకాల క్యాన్సర్లను నుంచి మనకు రక్షణ కల్పిస్తాయి. భానుడి భగభగలు రోజురోజుకు పెరిగిపోతూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. వచ్చే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని అందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ కీలక […]Read More