టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయతీ పై ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పనిమనిషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. హీరోయిన్ డింపుల్ హయాతి జీతం విషయంలో పని మనిషిని ఇష్టం వచ్చినట్లు తిట్టినట్లు ఆరోపణలున్నాయి. Crime news: టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయతీ పై ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పనిమనిషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. టాలీవుడ్ ఐటెం గర్ల్గా పేరు […]Read More
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రేపటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ వాయుగుండం బలపడి ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రేపటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. […]Read More
గడచిన పదిరోజులుగా తెలంగాణ వ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుగుతున్న బతుకమ్మ సంబురాలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఈ బతుకమ్మ వేడుకల్లో చివరి రోజైన నేడు సద్దుల బతుకమ్మ వేడుకలను ప్రభుత్వం ట్యాంక్బండ్ మీద ఘనంగా నిర్వహిస్తోంది. Hyderabad Grand Bhatukamma: గడచిన పదిరోజులుగా తెలంగాణ వ్యాప్తంగా అత్యంత వైభవంగా నిర్వహిస్తు్న్న బతుకమ్మ సంబురాలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఈ బతుకమ్మ వేడుకల్లో చివరి రోజైన నేడు సద్దుల బతుకమ్మ వేడుకలను ప్రభుత్వం ట్యాంక్బండ్ మీద ఘనంగా […]Read More
తెలంగాణలో పండగయినా, పెళ్లయినా, చుట్టాలొచ్చినా మాంసం లేనిదే ముద్ద దిగదు. కానీ కిలోమాంసం రూ..1000 పెట్టి కొనాలంటే మధ్యతరగతి వారికి తలకు మించిన భారమే. అయితే హైదరాబాద్ లోని కొన్ని మేకల మండిలు తక్కువ ధరకు మాంసం అమ్ముతూ మాంసం ప్రియులను ఆకర్షిస్తున్నాయి. ఆదివారం కానీ, ఎదైన సెలవు రోజు కానీ వచ్చిందంటే ఉద్యోగస్తులతో పాటు పిల్లలకు సెలవు దినం. ఆ రోజున అందరూ ఇంటిదగ్గరే ఉంటారు కనుక ఎవరికైనా మంచి నాన్వెజ్ తినాలిపించడం సహజం. […]Read More
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తమ నివాసంలో దసరా పండుగ పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. పూజా కార్యక్రమంలో కేటీఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తమ నివాసంలో దసరా పండుగ పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఎర్రవెల్లిలోని నివాసంలో జరిగిన పూజా కార్యక్రమంలో కేసీఆర్ దంపతులు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ […]Read More
తెలంగాణలో సెప్టెంబర్ 30, అక్టోబర్ 1న భారీగా మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ రెండు రోజుల్లోనే దాదాపు రూ. 419 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. సెప్టెంబర్ 30న రూ.333 కోట్లు, అక్టోబర్ 1న రూ.86 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. దసరా నేపథ్యంలో తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు సాగాయి. గాంధీ జయంతి నేపథ్యంలో దసరా నాడు మద్యం షాపులు తెరవలేదు. అయినా అమ్మకాలు మాత్రం ఆగలేదు. మద్యం ప్రియులు […]Read More
Charminar : హైదరాబాద్ నడిబొడ్డున దారుణం..విదేశీ మహిళపై అసభ్యకర వ్యాఖ్యలు..వీడియో వైరల్
Charminar : హైదరాబాద్ నడిబొడ్డున దారుణం..విదేశీ మహిళపై అసభ్యకర వ్యాఖ్యలు..వీడియో వైరల్ చార్మినార్ వద్ద విదేశీ మహిళపై ఓ యువకుడు అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఘటన తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హైదరాబాద్లో ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉన్న చార్మినార్ వద్ద ఇలాంటి వ్యవహారం జరగడం పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు Charminar : పోలీసులు ఎన్ని రకాలుగా కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ పోకిరీలకు బుద్ది రావడం లేదు. తెలంగాణ రాజధాని నగరమైన […]Read More
నగరవాసులపై మరో పిడుగు పడనుంది. హైదరాబాద్ పరిధిలో నడిచే అన్ని రకాల సిటీ బస్సుల్లో అదనపు ఛార్జీలు నేటి (అక్టోబర్ 6) నుంచి పెరగనున్నాయి. కనీస చార్జీపై 50 శాతం టికెట్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఎలక్ట్రిక్ బస్సులు ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ అన్ని . హైదరాబాద్, అక్టోబర్ 5: నగరవాసులపై మరో పిడుగు పడనుంది. హైదరాబాద్ పరిధిలో నడిచే అన్ని రకాల సిటీ […]Read More
horoscope today 06 October 2025 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు గజకేసరి యోగం వేళ వృషభం, కర్కాటకం సహా ఈ 5 రాశులకు విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే… horoscope today 06 October 2025 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సోమవారం రోజున చంద్రుడు పగలు, రాత్రి మీన రాశిలో సంచారం చేయనున్నాడు. మరోవైపు చంద్రుడు, సూర్యుడు పరస్పర కోణంలో రానున్నారు. అంతేకాదు గురుడు, చంద్రుడి ప్రభావంతో గజకేసరి […]Read More
Rajahmundry To Tirupati Flight Service October 1st: రాజమహేంద్రవరం నుండి తిరుపతికి అక్టోబర్ 1 నుండి విమాన సర్వీసు ప్రారంభం కానుంది! ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హాజరవుతారు. మొదటి రెండు రోజులు టికెట్ ధర కేవలం రూ.1,999 మాత్రమే. వారానికి మూడు రోజులు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. సాంస్కృతిక, ఆధ్యాత్మిక నగరాల మధ్య ప్రయాణం ఇక సులభతరం! ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి. హైలైట్: రాజమహేంద్రవరం […]Read More