Political News

క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఈ పండు మస్తు పని చేస్తుంది.. ఇంకా ఎన్నో

డ్రాగన్ ఫ్రూట్‌ లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు బాగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగాలు రాకుండా కాపాడుతాయి. వైరస్, బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా ఉంటాయి. ఈ పండు తినడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. డ్రాగన్ ఫ్రూట్‌ లో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. సాచురేటెడ్ కొవ్వులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల గుండె బలంగా […]Read More

Political News

Vegetarian Meat: నాన్‌ వెజ్‌ తినని వారికి అద్భుత వరం ఈ పండు..

బంగారు రంగులో సువాసనలు వెదజల్లే పనస తొనలను ఎవరు ఇష్టపడరు చెప్పండి.. నిజానికిది సీజనల్ పండు. అందుకే డిమాండ్ కూడా కొంచెం ఎక్కువే. ఇది రుచిని పెంచడమే కాకుండా, ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఈ పండులో పోషకాలు పుష్కలంగా ఉంటాయని, మాంసానికి ప్రత్యామ్నాయంగా తినవచ్చని వైద్యులు సైతం చెబుతున్నారు., పనస పండులో ఆరోగ్యకరమైన పోషకాలు పుష్కలంటా ఉంటాయి. అందుకే వీటిని విరివిగా వినియోగిస్తారు. అనేక రకాల ఆహారాలలో కూడా ఉపయోగిస్తుంటారు. దీని వాసన ఆహార రుచిని […]Read More

Political News

Weather Updates: సమ్మర్‌ సీజన్‌ కాస్తా.. రెయినీ సీజన్‌గా మారింది.. బీకేర్‌ఫుల్ అంటున్న

ఏపీ, తెలంగాణలో సమ్మర్‌ సీజన్‌ కాస్తా.. రెయినీ సీజన్‌గా మారిపోయింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు తెలుగు ప్రజలను భయపెడుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు మండుతున్న ఎండలతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతుండగా, మరోవైపు ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సమ్మర్‌ సీజన్‌ కాస్తా.. రెయినీ సీజన్‌గా మారిపోయింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు తెలుగు […]Read More

Political News

కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు.. యుద్ధం వస్తే కేటగిరీ-2 హిట్‌లిస్ట్‌లో హైదరాబాద్, వైజాగ్

భారత్- పాకిస్తాన్‌ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. పహల్గామ్‌ ఉగ్రదాడికి ప్రతీకారమే లక్ష్యంగా ఇండియన్‌ ఆర్మీ వేగంగా అడుగులు వేస్తోంది. ఆపరేషన్‌ సిందూర్‌తో పాకిస్తాన్‌ను చావు దెబ్బ కొట్టే ప్రయత్నం చేసింది. POKలో ఉగ్రమూకల నివాసాలే టార్గెట్‌గా విరుచుకుపడింది. దాంతో.. పాకిస్తాన్‌లో అలజడి రేగుతోంది. ఇది మరింత పీక్‌ స్టేజ్‌కు చేరి భారత్‌- పాక్‌ మధ్య యుద్ధం వస్తే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి?.. దేశంలోని ఏఏ ప్రదేశాలను పాకిస్తాన్‌ టార్గెట్‌ చేసుకునే అవకాశం ఉంది?.. అందులోనూ తెలుగు […]Read More

Political News

లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన MLA సార్‌.. అరెస్ట్ చేసిన పోలీసులు!

MLA Arrested For Taking Bribe: అసెంబ్లీలో మైనింగ్‌ సంబంధించి మూడు ప్రశ్నలు అడిగేందుకు సిద్ధమయ్యారు ఓ ఎమ్మెల్యే గారు. అయితే వాటిని తొలగించేందుకు సంబంధిత మైనింగ్‌ కంపెనీ ఎమ్మెల్యేను సంప్రదించగా.. అందుకు రూ.10 కోట్లు డిమాండ్‌ చేశారు ఎమ్మెల్యే. చివరికి రూ.2.5 కోట్లకు బేరం కుదిరడంతో అసెంబ్లీలో మూడు ప్రశ్నలు అడగకుండా ఉండటానికి ఏకంగా రూ.20 లక్షల లంచం తీసుకున్నాడో ఎమ్మెల్యే. ఈ కేసులో పోలీసులు సదరు ఎమ్మెల్యేను అరెస్ట్‌ చేశారు. ఈ షాకింగ్‌ ఘటన […]Read More

Political News

చూడటానికి మొక్కజొన్న పంటే అది.. కానీ దగ్గరకెళ్తే పరేషాన్‌ పక్కా!

వేసవిలో పంటలు పండించడం అంత సులువుకాదు. ముఖ్యంగా ఈ వేసవి రోజుల్లో కూరగాయ పంటలను ఎండ వేడి నుంచి కాపాడుకోవటానికి ఓ రైతు వినూత్న ప్రయత్నం చేశాడు. అటు కూరగాయల మొక్కలకు ఎండ నుంచి కాపాడటంతోపాటు.. కావాలన్సినంత నీటిని సమృద్ధిగా అందిస్తున్నాడా రైతు. ఏకకాలంలో రెండు, మూడు పంటలను పండిస్తూ ఎందరో రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.. నాగర్‌కర్నూలు జిల్లా చారుగొండ మండలం జూపల్లికి చెందిన  రైతు రంగప్రసాద్‌కు 70 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. రంగప్రసాద్‌ తనకున్న […]Read More

Political News

పేరుకు ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. చదువు చెప్పకుండా ఇదేం పని..

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు నకిలీ విత్తనాలు అమ్ముతూ రైతులను మోసం చేశాడు. పోలీసుల దాడిలో 12 లక్షల విలువైన నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. ఉపాధ్యాయుడిగా ఉండి ఇలాంటి మోసానికి పాల్పడటంతో ఆ గ్రామ వాసులు ఆశ్చర్యానికి గురయ్యారు. సమాజంలో ఉపాధ్యాయుడి స్థానం ఎంతో ఉన్నతమైనది. వారు కేవలం పాఠాలు చెప్పే గురువులు మాత్రమే కాదు, విద్యార్థులకు ఆదర్శంగా నిలవాల్సిన వ్యక్తులు. ఇలాంటి చర్యల వల్ల ఉపాధ్యాయ వృత్తికే అవమానం జరుగుతుంది. పిల్లల […]Read More

రాశి ఫలాలు

రాశిఫలాలు 08 మే 2025:ఈరోజు బుధాదిత్య రాజయోగం వేళ వృషభం సహా ఈ

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today) మేష రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలు రానున్నాయి. ఈరోజు మీ చర్యలు, ఆలోచనలలో సానుకూలంగా ఉండటానికి చొరవ తీసుకుంటారు. ఈరోజు కొన్ని కొత్త ప్రణాళికలను రూపొందిస్తారు. ఆదాయాన్ని పెంచే దిశగా పని చేస్తారు. వ్యక్తిగత, కుటుంబ సంబంధాలలో బిజీగా ఉండటం ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ఇంటి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ కుటుంబానికి, వ్యక్తిగత సంబంధాలకు ప్రగతిశీల స్పర్శను ఇవ్వగలిగే విధంగా మీ పనిని మార్చుకుంటే […]Read More

Political News

Inspiration Story: 80 ఏళ్ల తర్వాత ఆ ఊర్లో టెన్త్‌ పాసైన తొలి

రామ్ సేవక్.. పేరుకు తగ్గట్టే ఓ బాలుడు రాష్ట్ర మంతా తిరిగి చూసేలా అద్భుతం చేశాడు. 80 ఏళ్లుగా అజ్ఞానాంథకారంలో మగ్గిపోతున్న తన ఊరి జనాలకు ఊపిరి పోశాడు. తరాలు మారుతున్న అక్షర జ్ఞానం అబ్బని ఆ ఊరి జనాలకు కొత్త ఆశలు నింపాడు. ఈ 16 ఏళ్ల బాలుడు కొత్తగా ఏమీ చెయ్యలేదు.. కేవలం పదో తరగతి పాసైయ్యాడంటే! అదే ఆ ఊరిలో మహా అద్భుతం.. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పదో తరగతి ఫలితాలు […]Read More

Political News

Andhra News: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అమరావతిలో భూ కేటాయింపుల వివరాలివే..

ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధాని రీ లాంచ్ తర్వాత అమరావతిలో అభివృద్ధి చక్రాలు మరింత వేగంగా తిరుగుతున్నాయి. ఈరోజు జరిగిన భూముల కేటాయింపులపై ఉన్న వ్యవహారాలపై మంత్రుల బృందం (GoM) సమావేశం, అలాగే 47వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం కీలక నిర్ణయాలతో ముగిశాయి. ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధాని రీ లాంచ్ తర్వాత అమరావతిలో అభివృద్ధి చక్రాలు మరింత వేగంగా తిరుగుతున్నాయి. ఈరోజు జరిగిన భూముల కేటాయింపులపై ఉన్న వ్యవహారాలపై మంత్రుల బృందం (GoM) […]Read More