Political News

Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షం అలర్ట్‌..!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. రెండు, మూడు రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో.. హైదరాబాద్, ఆగస్ట్‌ 27: వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసరాలలో ఒడిస్సా వెస్ట్ బెంగాల్ తీరాల సమీపంలో మంగళవారం (ఆగస్ట్‌ 26) అల్పపీడనం ఏర్పడిన సంగతి తెలిసిందే. సముద్ర మట్టం నుండి 7.6 కి.మీ ఎత్తువరకు ఉపరితల […]Read More

Political News

Retail inflation drop: సామాన్యులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. భారత్‌లో భారీగా తగ్గిన ధరలు!

2025 జూలైలో భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గి 1.55 శాతానికి చేరింది. ఇది ధరల తగ్గుదలను సూచిస్తోంది. గత 8 ఏళ్లలో నమోదైన అత్యల్ప ద్రవ్యోల్బణ రేటు ఇది. ఆహార పదార్థాల ధరలు తగ్గడమే ఈ తగ్గుదలకు కారణమని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ(Indian Economy) కు ఊరట కలిగించే వార్త.. 2025 జూలైలో భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం(retail-inflation) గణనీయంగా తగ్గి 1.55 శాతానికి చేరింది. ఇది ధరల తగ్గుదలను సూచిస్తోంది. గత […]Read More

Political News

ICICI Bank: దుమ్మెత్తి పోసిన ఖాతాదారులు.. వెనక్కు తగ్గిన ICICI బ్యాంక్!

ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ సేవింగ్స్ అకౌంట్లలో కనీస బ్యాలెన్స్ ఉండాలని ఇటీవల తీసుకున్న నిర్ణయంపై కాస్త వెనక్కి తగ్గింది. మెట్రో, అర్బన్ ప్రాంతాల్లో రూ.15000, సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ.7500 మినిమమ్ బ్యాలెన్స్ ఉండాలని ఐసీఐసీఐ నిర్ణయం తీసుకుంది. ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ (ICICI) సేవింగ్స్ అకౌంట్లలో కనీస బ్యాలెన్స్ ఉండాలని ఇటీవల తీసుకున్న నిర్ణయంపై కాస్త వెనక్కి తగ్గింది. సేవింగ్స్ అకౌంట్లలో కనీస బ్యాలెన్స్‌ను పెంచాలనే నిర్ణయాన్ని మార్చుకుంది. ఎందుకంటే […]Read More

Political News

Pulivendula: ముగిసిన ఓటింగ్.. పులివెందులలో వార్ వన్ సైడ్.. ఆ పార్టీదే విజయం?

హోరాహోరీగా సాగిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కొద్ది సేపటి క్రితం ముగిసింది. సాయంత్రం 4 గంటల వరకు పులివెందులలో 74.57 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఒంటిమిట్టలో 70 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హోరాహోరీగా సాగిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కొద్ది సేపటి క్రితం ముగిసింది. సాయంత్రం 4 గంటల వరకు పులివెందులలో 74.57 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఒంటిమిట్టలో 70 శాతం మంది […]Read More

Political News

జగన్ ఇలాకాలో YCPకి డిపాజిట్ గల్లంతు.. ఆ పార్టీ ఘోర పరాజయానికి 5

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ ఇంత దారుణ పరాజయం మూటగట్టుకోవడానికి ఆ పార్టీ చేసిన ఈ 5 తప్పులే ప్రధాన కారణమని విశ్లేషకులు లెక్కలు వేస్తున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. జగన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో వైసీపీకి ఘోర పరాజయం మూటగట్టుకుంది. నేడు విడుదలైన ZPTC ఉప ఎన్నికలో ఆ పార్టీ అభ్యర్థి హేమంత్ రెడ్డి డిపాజిట్ కోల్పోయారు. కూటమి తరఫున బరిలోకి దిగిన మారెడ్డి లతా రెడ్డికి 6735 ఓట్లు రాగా.. […]Read More

Movie News

Allu Aravind: ఇక్కడ ఎవరి కుంపటి వారిదే..అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినీ పరిశ్రమను ఉద్దేశించి బడా నిర్మాత అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ఎవరి కుంపటి వారిదే అంటూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏడు జాతీయ అవార్డులు వచ్చినా ఎవరూ స్పందించలేదని అల్లు విమర్శించారు. తెలుగు సినీ పరిశ్రమలో అల్లు అరవింద్ కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. అల్లు రామలింగయ్య కుమారుడిగా ఇండస్ట్రీలోకి వచ్చినా…పెద్ద నిర్మాతగా సక్సెస్ అయ్యారు. చిరంజీవి బావమరిది అవడం కూడా ఆయనకు బాగా కలిసి వచ్చింది. ఇప్పుడు […]Read More

డివోషనల్

Puja: పూజతో మెదడుకు మేలు..!! అధ్యయనం ఏం చెబుతుందో మీరూ తెలుసుకోండి

పూజలు, ధ్యానం వంటి ఆధ్యాత్మిక పద్ధతులు కేవలం మతపరమైన కర్మలు మాత్రమే కాదు. అవి మెదడు ఆరోగ్యానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. ధ్యానం, పూజ వంటివి మనసును ప్రశాంతంగా ఉంచుతాయి, ఒత్తిడిని తగ్గిస్తాయి, జీవితంపై సానుకూల దృక్పథాన్ని పెంచుతాయి. పూజ అనేది ఒక పవిత్రమైన హిందూ ఆచారంగా, దేవుడిని లేదా దేవతలను భక్తితో ఆరాధించే ప్రక్రియ. ఇది కేవలం మతపరమైన క్రియ మాత్రమే కాదు.. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి.. ఆత్మశుద్ధి చేసుకోవడానికి ఒక మార్గం. పూజలో మంత్రాలు […]Read More

Political News

Health Tips: రాత్రి 7 గంటల తర్వాత డిన్నర్ చేస్తున్నారా.. అయితే ఒక్కసారి

రాత్రి 7 గంటల తర్వాత డిన్నర్ చేస్తే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అజీర్ణం, అసిడిటీ, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయని అంటున్నారు. అలాగే మలబద్ధకం, ఊబకాయం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల చాలా మంది రాత్రిపూట ఆలస్యంగా తింటున్నారు. పూర్వ కాలంలో 6 గంటలకు భోజనం చేసి తొందరగా నిద్రపోయేవారు. కానీ ప్రస్తుతం రోజుల్లో నిద్ర, ఆహారం రెండు కూడా సరైన […]Read More

Political News

Ap Free Bus Scheme: నేటి నుంచే ఫ్రీ బస్సు.. ఇవి ఉంటేనే

ఏపీ ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం కోసం నేటి నుంచి స్త్రీ పథకం ప్రారంభం కానుంది. ఏపీ రాష్ట్రానికి చెందిన మహిళలు ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటరు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ చూపించి ఉచిత ప్రయాణం చేయవచ్చని కూటమి ప్రభుత్వం తెలిపింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని తెలిపింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఇది ఒకటి. స్త్రీ పథకం కింద ఆగస్టు […]Read More

Political News

Electricity Big Alert: హైదరాబాద్‌లో నేడు ఆ ఏరియాల్లో విద్యుత్‌ సరఫరా బంద్..

హైదరాబాద్‌లోని పలు కాలనీలకు విద్యుత్‌ శాఖ బిగ్‌ అలెర్ట్‌ ప్రకటించింది. సాంకేతిక మరమ్మతుల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో నేడు విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. మహేష్ నగర్‌, ఎంజే కాలనీ ఫీడర్‌ల పరిధిలో విద్యుత్‌ కోత విధించనున్నారు. Electricity Big Alert : హైదరాబాద్‌లోని పలు కాలనీలకు విద్యుత్‌ శాఖ బిగ్‌ అలెర్ట్‌ ప్రకటించింది. సాంకేతిక మరమ్మతుల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో నేడు విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తన్నట్లు తెలిపింది. నగరంలోని మహేష్ నగర్‌, ఎంజే […]Read More