ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలుడిని కొంతమంది ఆగంతకులు బెదిరించిన ఘటన.. విజయవాడలోని పటమట ప్రాంతంలో చోటుచేసుకుంది. యారంవారి వీధిలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో బాలుడు ఒక్కడే ఉన్న సమయంలో నలుగురు దుండుగులు ఇంట్లోకి ప్రవేశించారు. బాలుడి మెడపై కత్తిని ఉంచి అతని తండ్రి ఫోన్ నంబర్ చెప్పాలని ప్రశ్నించారు. అయితే ఈలోపే చుట్టుపక్కలవారు గమనించడంతో అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. Vijayawada news బాలుడి […]Read More
Bhongir Municipality Voters Gifts Returned: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చినా సరే.. కొన్ని ఘటనలు విచిత్రంగా ఉన్నాయి. యాదాద్రి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ ఒకటో వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున స్వరూపరాణి పోటీచేశారు. ఆమె ఓడిపోవడంతో.. తమకు ఓటు వేయలేదన్న కోపంతో ఆమె అనుచరులు తమ ఇళ్లపై దాడులు చేశారంటూ ఇళ్లపై దాడులు చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో వారంతా ఎన్నికల సమయంలో పంపిణీ చేసిన బహుమతుల్ని తీసుకొచ్చి వెనక్కు ఇచ్చేశారు. […]Read More
horoscope today 16 February 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు బుధాదిత్య యోగం వేళ మేషం, మిథునం సహా ఈ 5 రాశులకు విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే… Daily Horoscope in Tel Feb16 horoscope today 16 February 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సోమవారం రోజున చంద్రుడు మకర రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై శ్రవణ నక్షత్ర ప్రభావం ఉంటుంది. […]Read More
నేడు దేశవ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తులు అత్యంత ఉత్సాహంగా, భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ ఏడాది ఈ పండుగ పవిత్రమైన రోజు రావడంతో ఆలయాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. భక్తులు రోజంతా ఉపవాసంతో స్వామిని కొలుస్తున్నారు. ఈ శుభ సమయంలో ఈశ్వరుడిని ఆరాధించడం వల్ల జీవితంలో ఆనందం, సుఖసంతోషాలు సిద్ధిస్తాయని భక్తులు నమ్ముతారు. అందువల్ల నేడు శివుడిని ఆరాధించే పద్దతి, పూజించడానికి శుభ సమయం గురించి తెలుసుకుందాం. మహాశివరాత్రి ప్రాముఖ్యత ఫాల్గుణ మాస కృష్ణ పక్ష చతుర్ధశి రోజు […]Read More
మహా శివరాత్రి పర్వదినాన శివయ్యను రకరకాల అభిషేకాలతో, అర్చనలతో భక్తులు కొలుస్తుంటారు. అయితే, ఈ పవిత్ర రోజున శివాలయంలో గానీ లేదా ఇంట్లో గానీ నారికేళ దీపం వెలిగించడం అత్యంత శక్తివంతమైన ఫలితాలను ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. నారికేళం అంటే కొబ్బరికాయ.. మానవ శరీరానికి, అహంకారానికి ప్రతీకగా దీనిని భావిస్తారు. ఈ దీపం వెలిగించడం వల్ల శివుని అనుగ్రహం పొంది, జీవితంలోని అడ్డంకులు ఎలా తొలగిపోతాయో ఇప్పుడు చూద్దాం. సాధారణ ప్రమిద దీపాలకు భిన్నంగా కొబ్బరికాయతో దీపం […]Read More
మహా శివరాత్రి.. ఈ సమయంలో శివ పూజ చేస్తే ఐశ్వర్యం, సుఖ సంతోషాలు ఖాయం Maha Shivaratri 2026 Time and Puja Vidhi: శివ పురాణం ప్రకారం, మహాశివరాత్రి అర్ధరాత్రి సమయంలో బ్రహ్మ, విష్ణువుల మధ్య పరమేశ్వరుడు అగ్ని లింగరూపంలో ఆవిర్భవించాడని చెబుతారు. ఈ కథలోని అంతరార్థం ఏమిటంటే.. మన శరీరమనే చీకటిలో ఉన్న ఆత్మరూపమైన వెలుగును తెలుసుకోవడం. ఈరోజు చేసే పూజల ద్వారా పొందే ఫలాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మహా శివరాత్రి.. ఈ […]Read More
Types of Shiva Linga and benefits: మహాశివరాత్రి అనేది భక్తులను ముక్తి మార్గంలో నడిపించే పవిత్రమైన అవకాశం. ఈ రోజు ఒక చెంబుడు నీళ్లతో అభిషేకం చేసి, ఒక మారేడు దళం సమర్పించి, స్వల్ప నైవేద్యం పెట్టినా శివుడు ప్రసన్నుడవుతాడని విశ్వాసం. విశేషంగా ఈ రోజున కొన్ని ప్రత్యేక శివలింగాలకు పూజ చేస్తే విశిష్ట ఫలితాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. మహా శివరాత్రి.. ఈరోజు ఏ శివ లింగాన్ని పూజ చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో […]Read More
శివరాత్రి రోజున హిందూవుల్లో చాలా మంది ఉపవాసం ఉంటారు. ఈ టైమ్లో భోజనం అస్సలు తీసుకోరు. ఎక్కువగా పండ్లు, ఫలహారాలు, డ్రింక్స్ని ఎక్కువగా తీసుకుంటారు. ఇవే మనల్ని రోజంతా యాక్టివ్గా ఉంచేలా ప్లాన్ చేసుకుంటారు. శివరాత్రి మన దగ్గరే కాదు, నార్త్లో కూడా చేసుకుంటారు. అక్కడఎక్కువగా ఈ రోజున థాండాయ్ చేసుకుంటారు. మరి ఈ డ్రింక్ని ఎలా తయారుచేయాలో ఇప్పుడు చూద్దాం. థాండాయ్ రెసిపీ. శివరాత్రి వచ్చిందంటే ఎండకాలానికి ఆరంభం పలికినట్లే. ఈ టైమ్లో చల్లని థాండాయ్ […]Read More
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుపాడులో చిలకా సాయితేజ అనే ఓ భక్తుడు శివుడి మీద తన భక్తిని వినూత్నంగా చాటుకున్నారు. నాణేలతో శివలింగాన్ని తయారుచేశారు. రూ. లక్షా 30 వేల నాణేలను ఉపయోగించి సుమారుగా రెండు నెలల పాటు శ్రమించి ధన శివలింగం తయారు చేశారు. ఈ శివలింగాన్ని మహాశివరాత్రి సందర్బంగా పట్టిసీమలోని వీరభద్రస్వామి ఆలయంలో ప్రతిష్టించనున్నారు. Maha shivaratri . రూ. లక్షా 30 వేల నాణేలతో శివలింగం.. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు.. అలాంటిది శివుడే […]Read More
దక్షిణ కాశీగా పేరొందిన శ్రీకాళహస్తీశ్వర ఆలయం మహాశివరాత్రి వేడుకలకు ముస్తాబైంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేయటంతో పాటు.. తాగునీరు, పిల్లలకు పాలు, బిస్కెట్లు ఉచితంగా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో వెల్లడించారు. హైలైట్: మహాశివరాత్రి పర్వదినం శ్రీకాళహస్తీశ్వర ఆలయం ముస్తాబు Srikalahasteeswara Temple మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని దేశంలోని శైవక్షేత్రాలు శివనామస్మరణలతో మారుమాగోతున్నాయి. ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు చేరుకొని శివయ్యకు అభిషేకాలు చేస్తున్నారు. […]Read More