నేడు రైతు భరోసా నిధుల విడుదల.. రేపు అన్నదాతల ఖాతాల్లోకి డబ్బులు, ఇతర పంటలకూ బోనస్..! తెలంగాణ ప్రభుత్వం నేడు రైతు భరోసా నిధులను విడుదల చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా 73 లక్షల మంది రైతులకు ఈ పెట్టుబడి సాయం అందనుంది. తొలి విడతగా ఎకరం లోపు ఉన్న రైతులకు 3,590 కోట్లు సోమవారం ఖాతాల్లో జమకానున్నాయి. సిద్దిపేట జిల్లా నర్మెటలో ఆయిల్పామ్ ఫ్యాక్టరీని ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఇదే వేదికగా నూనెగింజలు, పప్పుధాన్యాల వంటి ఇతర […]Read More
రాశిఫలాలు 22 మార్చి 2026: ఈరోజు ప్రీతి యోగం వేళ మిథునం, సింహం సహా ఈ 4 రాశులకు ఆర్థిక లాభ సూచనలు horoscope today 22 March 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు విష్కంభ, ప్రీతి యోగాల ప్రభావం మిథునం, సింహం సహా ఈ 5 రాశులకు మంచి విజయం లభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే. Daily Horoscope in Tel Mar22 horoscope today […]Read More
Gundeninda Gudigantalu Today మార్చి 20 ఎపిసోడ్: ముగ్గురు పుత్రరత్నాలను బయటకు గెంటేసిన
Gundeninda Gudigantalu Today మార్చి 20 ఎపిసోడ్: ముగ్గురు పుత్రరత్నాలను బయటకు గెంటేసిన సత్యం..అగ్రిమెంట్తో మనోజ్ గ్రాండ్గా ఇచ్చిన పార్టీతో మనోజ్కు 50 లక్షల కాంట్రాక్ట్ దక్కుతుంది. అయితే ముంబై డీలర్ ముఖేష్ మందు తాగాలని ముగ్గురు అన్నదమ్ములను ఒత్తిడి చేస్తాడు. దీంతో చేసేది లేక ముగ్గురు కూడా ఫుల్గా మందు తాగుతారు. బాలు ఎప్పటిలాగే తాగిన మైకంలో ముంబై డీలర్ ముఖేష్కు నిజాలు చెప్పేస్తాడు. ఇక ఫుల్గా తాగిన ముగ్గురు అన్నదమ్ములు ఇంటికి చేరుకుంటారు. అక్కడితో […]Read More
Podarillu Today: పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్లో చక్రి-మహా లాయర్ దగ్గరికి విడాకులు అప్లై చేయడానికి వెళ్లారన్న విషయం కేశవకి తెలుస్తుంది. దీంతో కేశవ ఉలిక్కిపడతాడు. పెళ్లయి రెండు నెలలు అయింది అప్పుడే విడాకులు అంటూ ఎలా నిర్ణయం తీసుకున్నారని కేశవ టెన్షన్ పడతాడు. వెంటనే ఇంటికి వెళ్లి దీనికి చక్రినే కారణమనుకొని ఫుల్లుగా వాయించేస్తాడు. కానీ ఈ నిర్ణయం మహాది అని తెలిసి అవాక్కవుతాడు. ఇల ా ఈరోజు ఎపిసోడ్లో పూర్తిగా ఏం జరింగిందో చూద్దాం. అమ్మ […]Read More
RK Roja: కుటుంబ సమేతంగా ఉగాది వేడుకలు ఎందుకు జరుపుకోలేదు..? గాడిదలు కాస్తున్నారా?
మాజీ మంత్రి ఆర్కే రోజా కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఉగాది పండుగను వైఎస్ జగన్, భారతి దంపతులు కుటుంబ సమేతంగా సంతోషంగా జరుపుకున్నారని.. కానీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తమ భార్యలతో కలిసి ప్రజలకు ఎందుకు శుభాకాంక్షలు చెప్పలేదని ప్రశ్నించారు. పండుగ పూట చంద్రబాబు భార్య హెరిటేజ్లో పాలు పిసుకుతున్నారా? అంటూ రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడుపై మండిపడిన రోజా.. తిరుమలలో ఉగాది వేడుకలు నిర్వహించకుండా ఎక్కడికి పోయారని […]Read More
నారా లోకేష్ పూజ గదిలో వింత బొమ్మ.. క్షుద్ర పూజలంటూ సోషల్ మీడియాలో
నారా లోకేష్ పూజ గదిలో వింత బొమ్మ.. క్షుద్ర పూజలంటూ సోషల్ మీడియాలో ప్రచారం, మంత్రి క్లారిటీ Nara Lokesh Tweet On Puja Room Dolls Issue: ఏపీ మంత్రి నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్తో కలిసి ఉగాది వేడుకలు జరుపుకున్నారు. పూజ గదిలోని రెండు ఫోటోలోను ట్వీట్ చేశారు. అయితే పూజ గదిలో ఓ విచిత్రమైన బొమ్మ కనిపించింది. కొందరు క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. దీంతో మంత్రి లోకేష్ […]Read More
పెళ్లిళ్లలో డీజేలు, ప్రీ వెడ్డింగ్ షూట్లు బంద్.. గ్రామంలో మద్యపాన నిషేధం.. ఉల్లంఘిస్తే
పెళ్లిళ్లలో డీజేలు, ప్రీ వెడ్డింగ్ షూట్లు బంద్.. గ్రామంలో మద్యపాన నిషేధం.. ఉల్లంఘిస్తే రూ.50 వేల ఫైన్ పెళ్లిళ్లలో డీజేలు, ప్రీ వెడ్డింగ్ షూట్లను నిషేధిస్తూ.. ఓ గ్రామం ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా గ్రామంలో మద్యం, మత్తు పదార్థాలను పూర్తిగా నిషేధించింది. గ్రామంలో వృద్ధులు, చిన్న పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతుండటం.. యువత పెడదోవ పడుతుండటంతో గ్రామ పెద్దలు కలిసి ఈ వినూత్న నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ నిబంధనలను అతిక్రమించేవారికి రూ.50 వేల జరిమానా విధించనున్నట్లు […]Read More
పెళ్లిళ్లలో డీజేలు, ప్రీ వెడ్డింగ్ షూట్లు బంద్.. గ్రామంలో మద్యపాన నిషేధం.. ఉల్లంఘిస్తే
పెళ్లిళ్లలో డీజేలు, ప్రీ వెడ్డింగ్ షూట్లు బంద్.. గ్రామంలో మద్యపాన నిషేధం.. ఉల్లంఘిస్తే రూ.50 వేల ఫైన్ పెళ్లిళ్లలో డీజేలు, ప్రీ వెడ్డింగ్ షూట్లను నిషేధిస్తూ.. ఓ గ్రామం ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా గ్రామంలో మద్యం, మత్తు పదార్థాలను పూర్తిగా నిషేధించింది. గ్రామంలో వృద్ధులు, చిన్న పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతుండటం.. యువత పెడదోవ పడుతుండటంతో గ్రామ పెద్దలు కలిసి ఈ వినూత్న నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ నిబంధనలను అతిక్రమించేవారికి రూ.50 వేల జరిమానా విధించనున్నట్లు […]Read More
యుద్ధం ఎఫెక్ట్.. హైదరాబాద్లో మూతపడుతున్న పెట్రోల్ బంకులు.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే
యుద్ధం ఎఫెక్ట్.. హైదరాబాద్లో మూతపడుతున్న పెట్రోల్ బంకులు.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే ఛాన్స్! ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో గ్యాస్ సరఫరా లేక.. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో భారీగా హోటళ్లు మూసివేయగా.. ఇప్పుడు దాని ప్రభావం చమురుపైనా పడింది. దీంతో హైదరాబాద్లో కొన్ని చోట్ల పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులతో మూసివేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏంటని వాహనదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు.. పవర్ పెట్రోల్ ధర పెరగ్గా.. పెట్రోల్, డీజిల్ ధరలు […]Read More
‘తెలంగాణలో ఇక టెన్త్ పరీక్షలకు గుడ్బై.. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు’: సీఎం
తెలంగాణలో ఇక నుంచి టెన్త్ పరీక్షలను తొలగించనున్నట్లు తెలుస్తోంది. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే విధానంలో విద్యా బోధన జరగనున్నట్లు సమాచారం. తెలంగాణ విద్యా వ్యవస్థలో పూర్తిగా మార్పులు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన అధ్యయనం జరుగుతోందని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. Revanth Reddy. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెలంగాణ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు […]Read More