స్టార్ మాలో ఇటీవలే పొదరిల్లు అనే సీరియల్ ప్రారంభమైంది. నటుడు నిరుపమ్ పరిటాల (డాక్టర్ బాబు) ఈ సీరియల్కి నిర్మాత కావడం విశేషం. ఈ సీరియల్లో మెయిన్ లీడ్ అయిన మహాలక్ష్మి పాత్రని నటి కృతిక ఉమాశంకర్ చేస్తుంది. కన్నడకి చెందిన కృతిక ఇప్పటికే తెలుగులో మగువ ఓ మగువా సీరియల్ చేస్తుంది. అది నడుస్తుండగానే మరో సీరియల్లో అవకాశం రావడంతో బిజీ అయిపోయింది. ప్రస్తుతం సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న పొదరిల్లులో కృతిక యాక్టింగ్ ఆడియన్స్ని ఫిదా […]Read More
Mad For Each Other Promo: మేము ఇక్కడ ఉండలేం.. షో నుంచి
Mad For Each Other Promo: మేము ఇక్కడ ఉండలేం.. షో నుంచి ప్రియాంక జైన్- శివకుమార్ ఔట్ జియో హాట్స్టార్-స్టార్ మాలో ఇటీవలే ఒక కపుల్స్ షో మొదలైంది. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ పేరుతో బిగ్బాస్ సహా సీరియల్ సెలబ్రెటీలతో ఈ షోని రన్ చేస్తున్నారు. ఒక విల్లాలో మొత్తం 10 జంటలని ఉంచి వాళ్ల మధ్య ఉన్న కెమిస్ట్రీ, అలానే జోడీగా ఎంతవరకూ పోటీ పడగలరనేది రకరకాల టాస్కులు పెట్టి పరీక్షిస్తున్నారు. ఇక […]Read More
రెడ్లు, కమ్మ వాళ్లు కూడా మంగలోళ్ల లాగా కటింగ్ చేస్తున్నారు.. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కులాలు, కులవృత్తులు, వాటితో వచ్చే సంపాదన గురించి.. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు నాయి బ్రాహ్మణులు కటింగ్ చేయడం అంటే చాలా చిన్న చూపుగా చూసేవారని పేర్కొన్నారు. కానీ ఈ మధ్య కాలంలో అగ్ర కులాలకు చెందిన వారు కూడా హైదరాబాద్లోని ఖరీదైన ప్రాంతాల్లో షాప్లు నడుపుతున్నారని వెల్లడించారు. ప్రస్తుతం పరిస్థితులు ఒకప్పటిలా […]Read More
horoscope today 23 March 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు విష్కంభ యోగం ప్రభావంతో సింహం, మకరం సహా ఈ 5 రాశులకు శుభ ఫలితాలొచ్చే లభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే. Daily Horoscope in Tel Mar23 horoscope today 23 March 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సోమవారం రోజున చంద్రుడు వృషభరాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై కృతిక నక్షత్ర ప్రభావం […]Read More
‘నా భార్య చనిపోయింది.. ఓ తోడు కావాలి’.. చీరాల వృద్ధుడి వీడియో వైరల్.. మలి సంధ్యలో మగాడి కష్టం ఇది..! వృద్ధాప్యంలో భాగస్వామి దూరమై.. ఒంటరిగా జీవించటం.. మాటల్లో వర్ణించలేని నరకం. ఇలాంటి సమస్యతో మనముందరే ఎంతో మంది బాధపడుతున్నారు. ఈ వయసులో తోడూనీడగా ఉండే వ్యక్తి దూరమై.. బాగోగులు చెప్పుకోలేక, భావాలను పంచుకోలేక వారు పడే ఇబ్బందులు అనేకం. తోడు కావాలని మనసు కోరుతున్నా.. సమాజం ఏమంటుందో అనే భయాలతో వెనకడుగు వేసేవారే ఎక్కువ. కానీ […]Read More
రంజాన్: పేద ముస్లిం కుటుంబంలో వెలుగులు నింపిన నారా లోకేష్..
రంజాన్: పేద ముస్లిం కుటుంబంలో వెలుగులు నింపిన నారా లోకేష్.. రంజాన్ పండుగ సందర్బంగా ఓ నిరుపేద ముస్లిం కుటుంబంలో వెలుగులు నింపారు మంత్రి నారా లోకేష్. గతేడాది రంజాన్ పండుగ సందర్భంగా మంగళగిరిలో షేక్ షెహన్సా అనే ముస్లిం ఇంటిని సందర్శించారు నారా లోకేష్. వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగానే తమకు కొత్త ఇల్లు కట్టించి ఇవ్వాలని షెహన్సా కుటుంబం నారా లోకేష్ను కోరింది. దీంతో ఏడాది తిరగకుండానే వారికి కొత్త ఇంటిని […]Read More
కాకినాడ: మనిషిని చంపేసిన కోతులు.. 20 వానరాలు ఒక్కసారిగా దాడి చేసి.. కాకినాడ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెంలో కోతుల మూక దాడిలో ఓ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. ఒకేసారి 20కి పైగా కోతులు మీదపడి దాడి చేయటంతో చిన్న బుల్లి అనే 68 ఏళ్ల మహిళ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ నేపథ్యంలో తమకు కోతుల బెడద తప్పించాలని ఊరి జనం కోరుతున్నారు. తమ ప్రాంతంలో కోతుల దాడులు ఎక్కువయ్యాయని.. ఇప్పుడు ఏకంగా […]Read More
కరీంనగర్ పోలీస్ శాఖలో విషాదం.. భార్య మరణించిన ఐదు రోజుల్లోనే ఎస్సై ఆత్మహత్య..!
కరీంనగర్ పోలీస్ శాఖలో విషాదం.. భార్య మరణించిన ఐదు రోజుల్లోనే ఎస్సై ఆత్మహత్య..! కరీంనగర్ టూ టౌన్ ఎస్సై చంద్రశేఖర్ సూసైడ్ చేసుకున్నాడు. తన భార్య దివ్య ఆత్మహత్య చేసుకున్న ఐదు రోజులకే ఆయన సైతం బలవన్మరణానికి పాల్పడ్డారు. భార్య మరణం కలిగించిన వేదన, బంధువుల నిందలు భరించలేక అత్తగారి ఇంట్లోనే ఆయన ఉరివేసుకున్నట్లు తెలిసింది. ఐదు రోజుల వ్యవధిలో తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు. హైలైట్: కరీంనగర్ పోలీస్ శాఖలో విషాదం భార్య […]Read More
హైదరాబాద్: సమోసాలు ఇలా తయారుచేస్తారా..? అమ్మ బాబోయ్..!
హైదరాబాద్: సమోసాలు ఇలా తయారుచేస్తారా..? అమ్మ బాబోయ్..! హైదరాబాద్ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ సమోసాల తయారీ కేంద్రాన్ని గుట్టును టాస్క్ఫోర్స్, H-FAST సిబ్బంది రట్టు చేశారు. ఎటువంటి లైసెన్సులు లేకుండా, కుళ్లిన కోడిగుడ్లు, నాణ్యత లేని మైదా, పదే పదే మరిగించిన కల్తీ నూనెతో ఇక్కడ సమోసాలు తయారు చేస్తున్నారు. సుమారు రూ.5 లక్షల విలువైన సామగ్రిని సీజ్ చేసి నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైలైట్: జియాగూడలో కల్తీ సమోసాల గుట్టురట్టు టాస్క్ ఫోర్స్ […]Read More
Hyderabad: మహిళా వ్యాపారవేత్తకు సైబర్ కేటుగాళ్ల టోకరా.. రూ.1.20 కోట్లు స్వాహా..
Hyderabad: మహిళా వ్యాపారవేత్తకు సైబర్ కేటుగాళ్ల టోకరా.. రూ.1.20 కోట్లు స్వాహా.. హైదరాబాద్లో భారీ సైబర్ మోసం వెలుగుచూసింది. దివ్యారెడ్డి దొడ్ల అనే మహిళా వ్యాపారవేత్తకు సైబర్ కేటుగాళ్లు 1.20 కోట్లు టోకరా వేశారు. ఫేక్ వాట్సాప్ అకౌంట్ నుంచి దివ్యారెడ్డి అకౌంటెంట్కు మెసేజ్ పంపించి మోసం చేశారు. తాను మీటింగ్లో ఉన్నానని, తాను చెప్పిన బ్యాంక్ ఖాతాకు డబ్బులు పంపించాలని ఆ మెసేజ్లో ఉండటంతో.. అకౌంటెంట్ అదే పనిచేశారు. అయితే మార్చి 17న మరోసారి ఇలాంటి […]Read More