నారా దేవాన్ష్ ధోతీ వేడుకల్లో చంద్రబాబు.. గొప్ప జ్ఞాపకమంటూ.. ఫోటోలు వైరల్ నారా లోకేష్ తనయుడు నారా దేవాన్ష్ ధోతీ వేడుకలు శనివారం కుటుంబసభ్యుల సమక్షంలో ఘనంగా జరిగాయి. ఈ ఫోటోలను సీఎం చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో పంచుకున్నారు. సంస్కృతీ, సాంప్రదాయాలను పాటిస్తూ, మన ఆచారాలను గౌరవిస్తూ నిర్వహించిన మా మనవడు దేవాన్ష్ ధోతీ వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని చంద్రబాబు ట్వీట్ చేశారు. బంధుమిత్రుల ఆశీస్సులతో దేవాన్ష్ నూతన వస్త్ర బహూకరణ కార్యక్రమం […]Read More
తెలంగాణకు హైదరాబాద్ వాతావరణశాఖ వర్షం హెచ్చరికలు జారీ చేసింది. మహారాష్ట్ర నుంచి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ప్రస్తుతం ఒక ద్రోణి కొనసాగుతోందని దాని కారణంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. నేటి నుంచి ఈనెల 21 వరకు పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. హైలైట్: మండు వేసవిలో చల్లని కబురు వచ్చే 6 రోజులు తెలంగాణలో వర్షాలు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ Telangana Weather […]Read More
రాష్ట్రంలోని రైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు వినిపించింది. రైతు భరోసా నిధుల విడుదలకు ముహూర్తం ఖరారు చేసింది. మార్చి 22వ తేదీ రైతు భరోసా నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయనుంది. సిద్ధిపేట జిల్లా నర్మెట్ట వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రైతు భరోసా తొలి విడత నిధుల విడుదల జరగనుంది. ఆ తర్వాత ఏప్రిల్ నెల మధ్యలో రెండో విడత, ఏప్రిల్ నెలాఖరులో మూడో విడత రైతు భరోసా నిధులను రైతుల బ్యాంక్ […]Read More
horoscope today 16 March 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు మకర రాశిలో చంద్రుడి సంచారం కారణంగా మకరం, మీనం సహా ఈ 5 రాశులకు మంచి విజయం లభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే. Daily Horoscope in Tel Mar16 horoscope today 16 March 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సోమవారం రోజున చంద్రుడు మకర రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై […]Read More
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసు.. TDP ఎంపీ పుట్టా మహేష్కు డ్రగ్స్ పాజిటివ్ మొయినాబాద్ డ్రగ్స్ కేసులో తాజాగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్కు సైతం డ్రగ్స్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. శనివారం నెగిటివ్ వచ్చినప్పటికీ.. ఇవాళ ఉదయం మరోసారి నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లు ఈగల్ ఎస్పీ గిరిధర్ వెల్లడించారు. సిమ్లా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి పార్టీలో వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో పాటు ఎంపీపై కూడా […]Read More
తెలంగాణకు హైదరాబాద్ వాతవరణ కేంద్రం అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేసారు. రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని చెప్పారు. ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కాగా, గత కొన్నిరోజులుగా ప్రజలు తీవ్ర ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతుండగా.. ఈ వర్షాలు వారికి ఉపశమనం కలిగించనున్నాయి. హైలైట్: తెలంగాణకు రెయిన్ అలర్ట్ రెండ్రోజుల పాటు వర్షాలు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ Telangana Weather Updates భానుడి భగభగలు, తీవ్ర ఉక్కపోతతో అల్లాడుతున్న […]Read More
కేంద్రమంత్రి బండి సంజయ్ చేపట్టిన అంజన్న ఆశీర్వాద యాత్రలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. పాదయాత్రలో వీడియోలు తీసేందుకు ఉపయోగించిన డ్రోన్.. తేనెతుట్టెకు తగలడంతో తేనెటీగలు గాల్లోకి లేచి.. కార్యకర్తలపై దాడి చేశాయి. దీంతో కొందరికి గాయాలు అయ్యాయి. ఈ ఘటనతో ఒక్కసారిగా యాత్రకు బ్రేక్ పడింది. ఆ తర్వాత తిరిగి ప్రారంభించారు. Bandi Sanjay కొండగట్టుకు బండి సంజయ్ ‘అంజన్న ఆశీర్వాద యాత్ర’ అంజన్న ఆశీర్వాద యాత్ర పేరుతో కరీంనగర్ నగరంలోని మహాశక్తి ఆలయం నుంచి […]Read More
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫాంహౌస్లో జరిగిన డ్రగ్స్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఈగల్ టీం, ఎస్వోటీ పోలీసులు జరిపిన ఈ దాడిలో కొకైన్తో పాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. పార్టీలో పాల్గొన్న పది మంది పాల్గొనగా.. అందులో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఉన్నారు. ఐదుగురికి డ్రగ్ టెస్టులో పాజిటివ్ వచ్చినట్లు డీసీపీ యోగేష్ గౌతమ్ ధ్రువీకరించారు. హైలైట్: మొయినాబాద్ ఫాం […]Read More
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘మన మిత్ర’ 9552300009 వాట్సాప్ నంబర్ ద్వారా ప్రజలకు ఆరోగ్య సేవలను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా రోగులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ అపాయింట్మెంట్లను ముందే బుక్ చేసుకోవచ్చు. అలాగే ఎన్టీఆర్ వైద్యసేవ కార్డు అప్డేషన్, ఆభా ఐడీ వివరాలు మరియు ఆసుపత్రుల సమాచారాన్ని సులభంగా పొందవచ్చు. క్యూ లైన్ల ఇబ్బంది లేకుండా డిజిటల్ పద్ధతిలో వైద్య సేవలు పొందడానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. హైలైట్: ఏపీ ప్రజలకు తీపి కబురు క్యూలో నిలబడే […]Read More
తెలంగాణ ప్రభుత్వం సిద్దిపేట జిల్లా నర్మెటలో రూ.300 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోనే అతిపెద్ద ఆయిల్పామ్ రిఫైనరీని ఏర్పాటు చేస్తోంది. ఈ నెల 22న సీఎం రేవంత్ రెడ్డి ఈ రిఫైనరీని ప్రారంభించనున్నారు. మలేషియా సాంకేతికతతో నిర్మించిన ఈ ప్లాంట్ ద్వారా ముడి చమురును శుద్ధి చేసి నేరుగా వంట నూనెను ఉత్పత్తి చేయనున్నారు. దీనివల్ల రైతులకు గిట్టుబాటు ధరతో పాటు, సుమారు 1000 మందికి ఉపాధి లభించనుంది. హైలైట్: నర్మెటలో ఆయిల్ పామ్ రిఫైనరీ ఆయిల్ పామ్ […]Read More