హైదరాబాద్ను టూరిజం హబ్గా మార్చే దిశగా పర్యాటక శాఖ కీలక కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే నగరంలో ఉన్న టూరిజమ్ స్పాట్లకు మరింత అట్రాక్షన్ కల్పించనుంది. హుస్సేన్ సాగర్, దుర్గం చెరువు ప్రాంతాల్లో హౌజ్ బోట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మొత్తం 8 హౌజ్ బోట్లను ఏర్పాటు చేసి.. నగర వాసులకు సరికొత్త థ్రిల్ను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇంతకీ ఈ హౌజ్ బోట్ల సంగతి ఏంటి అనేది ఈ స్టోరీలో చూద్దాం. Telangana Tourism దుర్గం చెరువు, […]Read More
హైదరాబాద్ మహానగర పాలనలో సరికొత్త అధ్యాయం మెుదలు కానుంది. ప్రస్తుత జీహెచ్ఎంసీ పాలకమండలి గడువు ఫిబ్రవరి 10తో ముగియనుండటంతో.. అదే రోజున జీహెచ్ఎంసీని మూడుగా విభజిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. పరిపాలనా సౌలభ్యం కోసం నగరాన్ని హైదరాబాద్, శేరిలింగంపల్లి, మల్కాజిగిరి కార్పొరేషన్లుగా విడగొట్టనున్నట్లు సమాచారం. ఇటీవల పునర్వ్యవస్థీకరించిన పోలీసు కమిషనరేట్ల సరిహద్దులకు అనుగుణంగానే ఈ విభజన ఉండనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ మహా నగరం వేగంగా విస్తరిస్తోంది. ఈ మేరకు నగరాన్ని మరింత అభివృద్ధి […]Read More
హైదరాబాద్ నగరవాసులకు మెట్రో గుడ్న్యూస్ చెప్పింది. రెండో విడత విస్తరణకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది. మొత్తం ఐదు కారిడార్లలో 76.4 కిలోమీటర్ల మేర మెట్రో రైలు మార్గాలను నిర్మించనున్నారు. నాగోల్-శంషాబాద్.. రాయదుర్గం-నియోపోలిస్.. ఎంజీబీఎస్-చాంద్రాయణగుట్ట.. మియాపూర్-పటాన్చెరు.. ఎల్బీ నగర్-హయత్ నగర్ మార్గాల్లో మెట్రో అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్టుకు రూ.24,269 కోట్ల అంచనా వ్యయం అవుతుందని భావిస్తున్నారు. హైదరాబాద్లో రోజురోజుకూ పెరుగుతున్న జనాభా.. దాని వల్ల పెరుగుతున్న ట్రాఫిక్ను పెరగకుండా ఉంచేందుకు ఈ మెట్రో రెండో దశ […]Read More
భారతదేశ తొలి బుల్లెట్ రైలు హబ్గా శంషాబాద్ మారనుంది. హైదరాబాద్ నుంచి ముంబై, బెంగళూరు, చెన్నై హైస్పీడ్ కారిడార్లను కలిపేలా శంషాబాద్ కీలక పాత్ర పోషించనుంది. ఇది దక్షిణ భారత రాష్ట్రాల్లో రవాణాతో పాటు ఐటీ, ఆర్థిక రంగాల్లో మరింత అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును రూపొందించింది. ఈ హైస్పీడ్ రైలు కారిడార్ల ప్రాజెక్టు పనులు 2027-2028 నాటికి పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. Shamshabad భారత బుల్లెట్ ట్రైన్ హబ్గా శంషాబాద్(ఫోటోలు- Samayam […]Read More
పాతబస్తీలో మెట్రో విస్తరణ.. హైదరాబాద్ మెట్రోకు హైకోర్టు ఆదేశాలు హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు మార్గం సుగమం అవుతున్న వేళ.. హైకోర్టు రంగంలోకి దిగింది. పాతబస్తీలో మెట్రో విస్తరణకు సంబంధించి.. హైదరాబాద్ మెట్రోకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పాతబస్తీలో ఉన్న వారసత్వ కట్టడాల పరిరక్షణకు సంబంధించి ప్రశ్నలు లేవనెత్తింది. వాటిని సంరక్షించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ సహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చేసుకున్న ఒప్పందాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. Old City Metro […]Read More
కలర్ వాడకుండానే తెల్లజుట్టుని నల్లగా మార్చుకోండి, నల్ల నువ్వులతో ఇప్పుడు చెప్పినట్లు చేస్తే
జుట్టు తెల్లబడగానే బాబోయ్ వయసు పెరిగినట్లుగా కనిపిస్తామని చాలా మంది అదో దిగులుగా ముఖం పెడతారు. ముందుకాలంలో వయసు పెరిగిన వారి జుట్టు మాత్రమే తెల్లగా మారేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్నవయసు వారికి కూడా జుట్టు తెల్లబడుతుంది. దీనిని కవర్ చేయడానికి పడరాని పాట్లు పడుతున్నారు. అందులో కలర్ వేయడం దగ్గర్నుంచీ, బ్లాక్ హెన్నా, జెల్స్ అంటూ ఏవేవో పదార్థాలపై ఆధారపడుతున్నారు. అలాంటి వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలా కాకుండా ఏం చేస్తే తెల్లజుట్టు […]Read More
Lord Shiv Mantra మహాశివరాత్రి అంటే శివునికి ఎంతో ప్రీతికరమైనది. ఈ పర్వదినాన శివయ్య అనుగ్రహం పొందడానికి మీ రాశి ప్రకారం, కొన్ని మంత్రాలను పఠించాలి. ఈ సందర్భంగా ద్వాదశ రాశుల వారు ఏ మంత్రాలను జపిస్తే శుభ ఫలితాలొస్తాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం… Lord Shiv Mantra హిందూ మత విశ్వాసాల ప్రకారం, మహా శివరాత్రి ఎంతో పవిత్రమైనది. ఈ సమయంలో పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ముఖ్యంగా మహా శివరాత్రి వేళ ఉపవాస […]Read More
రాశిఫలాలు 05 ఫిబ్రవరి 2026: ఈరోజు గజకేసరి యోగం వేళ మిథునం, కన్య సహా ఈ 5 రాశులకు శ్రీ విష్ణుమూర్తి ప్రత్యేక ఆశీస్సులు..! horoscope today 05 February 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు గజకేసరి యోగం వేళ మిథునం, కన్య సహా ఈ 5 రాశులకు విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే… horoscope today 05 February 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గురువారం రోజున […]Read More
ఇప్పటి వరకు ఎన్నో రకాల పచ్చళ్ళు తినే ఉంటారు. కానీ, అన్నింటిలో పల్లీల చట్నీ రుచిగా ఉంటుంది. అయితే, మీరు లేట్ చేయకుండా వేరుశనగ పల్లీ చట్నీ ఎలా తయారు చేయాలి? దానికి కావాల్సిన పదార్ధాలు ఏంటో ఇక్కడ స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం.. ఇప్పటికీ రోటీ పచ్చళ్ళు ఏంతో మంది తింటారు. అయితే, ఇది కొందరు మాత్రమే మంచిగా చేయగలరు. చట్నీ ఏదయినా అన్ని కరెక్ట్ గా వేసి చేస్తే అదిరిపోద్ది. చికెన్ కూడా సరిపోదు. […]Read More
దక్షిణ భారతదేశంలో అత్యంత ఆదరణ పొందిన వంటకం ‘లెమన్ రైస్’. దీన్నే నిమ్మకాయ పులిహోరగా తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా ఇష్టపడుతుంటారు. దీని తయారీ చూడటానికి చాలా సులభంగా అనిపించినా, చాలా మంది చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఇది చేదుగా మారుతుంది లేదా అన్నం గట్టిగా అయిపోతుంది. సెలబ్రిటీ షెఫ్ రణవీర్ బ్రార్ తన తాజా ఇన్స్టాగ్రామ్ రీల్లో లెమన్ రైస్ను పర్ఫెక్ట్గా ఎలా తయారు చేయాలో మూడు స్మార్ట్ టిప్స్ పంచుకున్నారు. Lemon Rice […]Read More