రాశి ఫలాలు

Rasi Phalalu: రోజువారీ ఉచిత రాశి ఫలాలు – 19 August 2023

ఈరోజు రాశి ఫలాలు / Today Rasi Phalalu in Telugu ఉచిత రోజువారీ రాశి ఫలాలు అనేది పనికి వెళ్ళే ముందు ప్రజలు మీ రాశిచక్రం మీ భవిష్యత్తు కోసం ఏమి దాచిందో చదవడం ద్వారా మీ సామర్థ్యాన్ని తెలుసుకోండి మరియు అన్ని సరిహద్దులను అతిక్రమించండి. రోజువారీ రాశి ఫలాలు చదవండి మరియు రాబోయే వారంలో రాబోయే అన్ని సంఘటనలను తెలుసుకోండి. 1. మేష రాశి ఫలాలు (Saturday, August 19, 2023) అనవసరమయిన విషయాలను […]Read More

Political News

ఆ సర్వేలతో వైసీపీలో విరక్తి !

సాధారణంగా సర్వేలు అనుకూలంగా వస్తే రాజకీయ పార్టీల్లో జోష్ ఉంటుంది. కానీ విచిత్రంగా ఏపీలో మాత్రం వైసీపీలో విరక్తి వస్తుంది. ఈటీజీ అనే ఊరూపేరూ లేని సంస్థ చేసిన సర్వేను టైమ్స్ నౌ.. ప్రతి నెలా ఓ సారి ప్లే చేస్తోంది. ఎప్పుడూ అదే ఫిగర్లు వేసుకుంటూ వస్తోంది. ఏపీలో ఉన్నది పాతిక పార్లమెంట్ సీట్లు అయితే… అన్ని స్థానాల్లోనూ వైసీపీ గెలుస్తందని చెప్పుకొస్తున్నారు. ఈ సర్వేలను చూసి సగటు వైసీపీ నేత కూడా.. అంతేనంటావా అని […]Read More

Political News

జగ్గారెడ్డి డిసైడయ్యారు.. మళ్లీ కేసీఆర్ దగ్గరకే !

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తనను మొదటి సారిగా ఎమ్మెల్యే చేసిన కేసీఆర్ వద్దకే చేరుతున్నారు. జగ్గారెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. రెండు, మూడు రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీఎం కేసీఆర్‌ నుంచి ఇప్పటికే క్లియరెన్స్‌ వచ్చిందని, వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి ఎమ్మెల్యే టికెట్‌ ఆయనకే ఇచ్చే విధంగా ఒప్పందం కుదిరిందనే ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కు ఎమ్మెల్సీ ఇస్తామని […]Read More

Political News

బీఆర్ఎస్‌కు డబుల్ బెడ్ రూం ఇళ్లు గండమే !

డబుల్ బెడ్ రూం ఇళ్లు అనే అందమైన కలను చూపించి పదేళ్లుగా ఓట్ల పంట పండిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ఈ సారి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవడం ఖాయంగా కనిపిస్తోంది . 2014లో అధికారంలోకి వచ్చిన కొత్తలో నిర్వహించిన సకల జనుల సమ్మెలో 22 లక్షల పేద కుటుంబాలకు ఇళ్లు లేవని గుర్తించిన ప్రభుత్వం అందరి దగ్గర దరఖాస్తులు తీసుకుంది. తర్వాత ఈ సంఖ్య మరితంగా పెరిగింది. కానీ పదేళ్లలో ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్లు.. […]Read More

Political News

బాబు బస్సు..పప్పు రోడ్డు..దత్తపుత్రుడు లారీ..సో వాట్‌!

ఏపీ మంత్రి అంబటి రాంబాబు చేసిన ఒకే ఒక్క ట్వీట్‌ మొత్తం ముగ్గురు ప్రత్యర్థులను ఏకి పారేశాడు. ‘బాబు గారు బస్సు ఎక్కాడు.. పప్పు పుత్రుడు రోడ్ ఎక్కాడు.. దత్తపుత్రుడు లారీ ఎక్కాడు.. కానీ …గద్దెనెక్కడం అసాధ్యం!’ అంటూ ముగ్గురికి డెడ్లీ వార్నింగ్‌ ఇచ్చినట్లే కనిపించింది. గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. చంద్రబాబు తో పాటు తన దత్తపుత్రుడు, సొంత పుత్రుడు ముగ్గురు కూడా ఏపీలో తెగ తిరిగేస్తున్నారు. విడతల వారీగా మరి నియోజకవర్గాలు […]Read More

Political News

వైసీపీకి గుడ్ బై: యార్లగడ్డ వెంకట్రావు

వైసీపీకి గన్నవరం కీలక నేత యార్లగడ్డ వెంకట్రావు గుడ్ బై చెప్పారు. ఈ మేరకు శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించి అధికారికంగా ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను అవమానాలను ఎదుర్కోవడానికే రాజకీయాల్లోకి వచ్చినట్లయిందని మీడియా ముందు వాపోయారు. వైసీపీలో ఉండగా ఒక్కసారి కూడా ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడిని కలవలేదన్నారు. కలిశానని ముఖ్యమంత్రి నమ్మితే అది ఇంటిలిజెన్స్ వైఫల్యమేనని యార్లగడ్డ పేర్కొన్నారు. ఇప్పుడు బహిరంగంగా చెబుతున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు […]Read More

Political News

సీఎం పదవికి నేను రెడీ: పవన్ కళ్యాణ్

వైసీపీ ప్రభుత్వంపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. శాంతి భద్రతల్లో ఏపీ బీహార్ ని మించిపోయిందని, ఏపీ క్రైమ్ కి అడ్డగా మారిపోయిందని ధ్వజమెత్తారు. శుక్రవారం విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. మూడవ విడత వారాహి విజయ యాత్రకు ప్రజలు బ్రాహ్మరథం పట్టారన్నారు. నాకు ఉత్తరాంధ్ర అంటే అపారమైన ప్రేమ ఉందన్నారు. ఇక్కడ అపారమైన సహజ వనరులు ఉన్నాయని చెప్పారు. ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో […]Read More

Political News

APSRTC బస్సులో చంద్రబాబు ప్రయాణం-ప్రయాణికులతో చిట్ చాట్..

ఏపీలో వైసీపీ ప్రభుత్వ విధానాలకు నిరసనగా జిల్లాల్లో వరుస టూర్లు నిర్వహిస్తున్న విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కొత్త పేట నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా స్ధానికంగా ఓ ఆర్టీసీ బస్సులో ఎక్కి ప్రయాణం చేశారు. ఈ ప్రయాణంలో బస్సులోని ప్రయాణికులతో ఆయన ముఖాముఖీ మాట్లాడారు. వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. దీంతో చంద్రబాబు బస్సు ప్రయాణం ప్రాధాన్యం సంతరించుకుంది. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్త పేట నియోజకవర్గంలో ఇవాళ […]Read More

Political News

వైసీపీలో పదవుల జాతర

కొన్ని పోస్టుల్లో సీనియర్లను నియమించినా మ్యాగ్జిమమ్ పోస్టుల్లో యువతనే నియమించాలని అనుకున్నారట. ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసే విషయమై జగన్మోహన్ రెడ్డి కసరత్తు పూర్తిచేసినట్లు సమాచారం. చిన్నా, పెద్దా అన్నీ కలిపి సుమారు 137 పోస్టులు భర్తీ చేయాల్సుంది. 2021లో ఒకేసారి పై పోస్టులన్నింటినీ జగన్ భర్తీ చేశారు. తర్వాత రెండేళ్ళకు కొందరి పదవులను పొడిగించారు, మరికొందరిని కొత్తవాళ్ళని నియమించారు. ఇపుడు వాళ్ళ పదవీకాలం కూడా అయిపోయింది. అంటే 137 పోస్టులు నియామకానికి రెడీగా […]Read More

Political News

హైదరాబాద్ లో అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య లక్షనా?

ఓపక్క హైదరాబాద్ మహానగర భూములు కోట్లకు కోట్లు పలుకుతున్న వేళ.. తాజాగా వచ్చిన ఒక రిపోర్టు ఆశ్చర్యానికి గురి చేసింది. ఓపక్క హైదరాబాద్ మహానగర భూములు కోట్లకు కోట్లు పలుకుతున్న వేళ.. తాజాగా వచ్చిన ఒక రిపోర్టు అందుకు భిన్నమైన విషయాల్ని వెల్లడించి ఆశ్చర్యానికి గురి చేసింది. ఎకరం రూ.వంద కోట్లకు పైనే పలికి.. హైదరాబాద్ మహానగర భూములకు విపరీతమైన డిమాండ్ నెలకొన్న వేళ.. ప్రభుత్వం వేస్తున్న భూముల వేలానికి అనూహ్య స్పందన లభిస్తున్న సంగతి తెలిసిందే. […]Read More