వినాయక చవితి సందర్భంగా నూతన పార్లమెంటు భవనంలో తొలిసారిగా సభలను ఈ రోజు నుండి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ అమృత ఘడియల్లో కొత్త పార్లమెంటులోకి అడుగుపెట్టడం సంతోషంగా ఉందని ప్రధాని మోడీ అన్నారు. కొత్త పార్లమెంటులోకి అడుగుపెట్టబోయే ముందు పార్లమెంటు సభ్యులంతా చివరిసారిగా పాత పార్లమెంటులో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంపీలనుద్దేశించి పాత పార్లమెంటు సెంట్రల్ హాల్లో మోడీ ప్రసంగించారు. కొత్త పార్లమెంటు భవనంలోకి మారుతున్నప్పటికీ పార్లమెంటు పాత భవనం హుందాతనం తగ్గకూడదని, పాత పార్లమెంటు […]Read More
today telugu panchangam తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో సెప్టెంబర్(September) 20వ తేదీన యమగండం, విజయ ముహుర్తం, బ్రహ్మా ముహుర్తాలు, అశుభ ఘడియలు ఎప్పుడెప్పుడొచ్చాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం… రాష్ట్రీయ మితి భాద్రపదం 29, శాఖ సంవత్సరం 1945, నిజ శ్రావణ మాసం, క్రిష్ణ పక్షం, తిథి, విక్రమ సంవత్సరం 2080. రబీ ఉల్లావల్ 04, హిజ్రీ 1445(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 20 సెప్టెంబర్ 2023 సూర్యుడు దక్షిణ […]Read More
రోజువారీ రాశి ఫలాలు అనేది పనికి వెళ్ళే ముందు ప్రజలు మీ రాశిచక్రం మీ భవిష్యత్తు కోసం ఏమి దాచిందో చదవడం ద్వారా మీ సామర్థ్యాన్ని తెలుసుకోండి మరియు అన్ని సరిహద్దులను అతిక్రమించండి. రోజువారీ రాశి ఫలాలు చదవండి మరియు రాబోయే వారంలో రాబోయే అన్ని సంఘటనలను తెలుసుకోండి. గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, […]Read More
తెలుగుదేశం పార్టీకి సరైన కాలంలో సరైన లీడర్ షిప్ గా నారా బ్రాహ్మణిని తీసుకుని వస్తున్నారు అంటున్నారు తెలుగుదేశం పార్టీకి సరైన కాలంలో సరైన లీడర్ షిప్ గా నారా బ్రాహ్మణిని తీసుకుని వస్తున్నారు అంటున్నారు. ఆమెది నందమూరి బ్లడ్, నారా మెట్టినిల్లు. అలా ఆమె నారా నందమూరి వారసురాలుగా నూరు శాతం టీడీపీలో కీ రోల్ ప్లే చేయడానికి అర్హురాలుగా ముందుకు వస్తున్నారు అంటున్నారు. ఇప్పటికే రాజమండ్రిలో మకాం వేసి తన అత్త భువనేశ్వరితో కలసి […]Read More
కింగ్ కావాలంటే ఏమి చేయాలి. చాలానే చేయాలి. అయినా దక్కకపోతే అపుడు రింగ్స్ వాడాలి. అలా జ్యోతీష్య పండితులు చెబుతూ ఉంటారు. నమ్మకం ఉన్న వారు పాటిస్తారు. కింగ్ కావాలంటే ఏమి చేయాలి. చాలానే చేయాలి. అయినా దక్కకపోతే అపుడు రింగ్స్ వాడాలి. అలా జ్యోతీష్య పండితులు చెబుతూ ఉంటారు. నమ్మకం ఉన్న వారు పాటిస్తారు. సెంటిమెంట్స్ లేని వారు బహు తక్కువ. ఇక సినీ రాజకీయ ప్రముఖులకు అవి మరీ ఎక్కువ ఇదిలా ఉంటే ఏపీలో […]Read More
సోషల్ మీడియాలో ప్రతి వైసీపీ సానుభూతిపరుడు… జీతగాడే. బూతులుతిట్టే వాళ్లకు ప్రత్యేమైన పేమెంట్లు ఉంటాయి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాధనంతోనే వీరిని పోషిస్తున్నారు. డిజిటల్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసుకుని అందులో జీతాలు ఇస్తూ వందల మందిని నియమించుకున్నారు. చివరికి ఇంటూరి రవికిరణ్ అనే బూతుల కీచకుడు కూడా ఉద్యోగే. అయితే ఇప్పుడు అలా ఉద్యోగాల్లో తీసుకున్న వారిలో రచ్చ మొదలైంది. దానికి కారణం జీతాల్లో తేడాలు. ఒకరికి లక్ష వరకూ ఇస్తున్నారు…. మరొకరికి ఇరవై మూడు […]Read More
సజీవంగా ఉన్న వ్యక్తి హత్యకు గురయ్యాడని దర్యాప్తు చేసినట్లుగా ఉంది సీమెన్స్ గ్లోబల్ మార్కెటింగ్ వ్యూహంలో భాగంగానే 90:10 ఒప్పందం ప్రాజెక్టు విజయవంతమైనదని కెపిఎంజి నివేదికను కూడా విస్మరించారు సీమెన్స్ సాఫ్ట్ వేర్ ఇండియా మాజీ మేనేజింగ్ డైరక్టర్ సుమన్ బోస్ న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: చంద్రబాబు నాయుడు హయాంలో ఆంధ్రప్రదేశ్లో స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదని సీమెన్స్ సాఫ్ట్ వేర్ ఇండియా మాజీ ఎండి సుమన్ బోస్ స్పష్టంచేశారు. […]Read More
కాంగ్రెస్ పార్టీ అధికారం అందిపుచ్చుకోవడానికి ముందున్న అన్ని అవకాశాలను ఒడిసి పట్టుకుంటున్న సంగతి తెలిసింది. దేశంలో, దాంతోపాటుగా ఆయా రాష్ట్రాలలో ఇటీవల కాలంలో ఒకింత బలపడుతున్న కాంగ్రెస్ పార్టీ అధికారం అందిపుచ్చుకోవడానికి ముందున్న అన్ని అవకాశాలను ఒడిసి పట్టుకుంటున్న సంగతి తెలిసింది. ఈ క్రమంలోనే విపక్షాల ఐక్యతకు కూటమిని ఏర్పాటు చేసింది. ప్రాంతీయ పార్టీలకు ప్రాధాన్యం ఇస్తోంది. ఆయా రాష్ట్రాలలో బలపడే గేమ్ ప్లాన్ అమలుపరుస్తోంది. ఇందులో భాగంగా, తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. అయితే ఈ […]Read More
తెలంగాణాలో మొత్తం 119 సీట్లు ఉన్నాయి. అందులో ఏకంగా వంద సీట్లను కొట్టేసి కొత్త సర్కార్ ని తామే ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ఢంకా భజాయించి చెబుతోంది. తెలంగాణాలో మొత్తం 119 సీట్లు ఉన్నాయి. అందులో ఏకంగా వంద సీట్లను కొట్టేసి కొత్త సర్కార్ ని తామే ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ఢంకా భజాయించి చెబుతోంది. ఈసారి వదిలేది లేదు, గివప్ అన్నది మా అజెండాలోనే లేదు అంటోంది. 2014లో తెలంగాణా ఇచ్చిన కాంగ్రెస్ ని పక్కన […]Read More
డా.యం.ఎన్.ఆచార్య – ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు – శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ – ఫోన్: 9440611151 గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ […]Read More