తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖరారైంది. ఇక ఆ పార్టీ నుంచి సీఎం కుర్చీ ఎవరికి దక్కనుంది? అధిష్టానం రేవంత్కే మొగ్గుచూపుతుందా? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమైంది. ఇప్పటివరకు ఉన్న ఫలితాల ప్రకారం 65 సీట్లలో కాంగ్రెస్ కూటమి ఆధిక్యత కనబరుస్తోంది. ఇప్పుడు ఇక అందరి మదిలో మెదిలే ప్రశ్న సీఎం కుర్చీ ఎవరికి దక్కనుందనేదే. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ సంప్రదాయం ప్రకారం కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం అవుతుంది. దానికి ఏఐసీసీ […]Read More
తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్కు ఇదే అతిపెద్ద గెలుపు. నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ గెలుపోటములపై విశ్లేషణ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1983 వరకు కాంగ్రెస్దే పూర్తి ఆధిపత్యం. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత దానికి గండి పడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ భాగంగా ఉన్నప్పుడు, ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్కు (1989 ఎన్నికలు మినహా) తొలిసారి అతి పెద్ద గెలుపు తాజా ఎన్నికల్లో దక్కింది. 1983 వరకు తెలంగాణ ప్రాంతంలో మర్రి చెన్నారెడ్డి, […]Read More
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ ఓడిపోవడానికి కారణాలు ఇక్కడ తెలుసుకోండి. ఇటీవల షాద్ నగర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ (Mohammed Aleemuddin) తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ బీఆర్ఎస్ 40లోపు స్థానాలకు పరిమితం కావడం ప్రభుత్వ వ్యతిరేక ఓటు కారణమైంది. హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ప్రతినిధి ఇటీవల పలు నియోజకవర్గాల్లో ఓటర్లతో మాట్లాడినప్పుడు చెప్పిన కారణాలను పరిశీలిస్తే బీఆర్ఎస్ స్వయంకృతాపరాధమే ఇంత దూరం తీసుకొచ్చిందని చెప్పొచ్చు. 2018లో 88 సీట్లు గెలిచిన గులాబీ పార్టీ […]Read More
ఈరోజు రాశి ఫలాలు / Today Rasi Phalalu in Telugu ఉచిత రోజువారీ రాశి ఫలాలు అనేది పనికి వెళ్ళే ముందు ప్రజలు మీ రాశిచక్రం మీ భవిష్యత్తు కోసం ఏమి దాచిందో చదవడం ద్వారా మీ సామర్థ్యాన్ని తెలుసుకోండి మరియు అన్ని సరిహద్దులను అతిక్రమించండి. రోజువారీ రాశి ఫలాలు చదవండి మరియు రాబోయే వారంలో రాబోయే అన్ని సంఘటనలను తెలుసుకోండి. మేష రాశి ఫలాలు (Monday, December 4, 2023) ఒక యోగివంటి వ్యక్తినుండి […]Read More
IRCTC Hyderabad Tirumala Tour Package : తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని అనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్ చెప్పింది ఐఆర్సీటీసీ టూరిజం. హైదరాబాద్ నుంచి ప్రత్యేక ప్యాకేజీని ఆఫర్ చేస్తోంది. IRCTC Tirumala Tour Package : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది ఐఆర్సీటీసీ టూరిజం. తిరుపతి వెళ్లాలనుకునే వారికోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ‘GOVINDAM’ పేరుతో ఈ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. రైలు మార్గంలో వెళ్లొచ్చు. తిరుమల, తిరుచానూర్ […]Read More
Liquor Shops in Telangana : తెలంగాణలో కొత్త మద్యం దుకాణాలు కొలువు దీరాయి. ఇటీవలే టెండర్ల ప్రక్రియ ముగియగా… గ్రేటర్ హైదరాబాద్ జిల్లాల పరిధిలో కొత్తగా 615 మద్యం దుకాణాలు ఏర్పాటయ్యాయి. Liquor Shops in Telangana : గ్రేటర్ పరిధిలోని మూడు జిల్లాలో కొత్తగా 615 మద్యం దుకాణాలకు అబ్కారీ శాఖ అనుమతులు ఇచ్చింది. శుక్రవారం అనుమతులు దక్కిన నూతన మద్యం దుకాణాలు ప్రారంభం అయ్యాయి.కాగా గత ఆగస్ట్ నెలలో ఎక్సైజ్ శాఖ 615 వైన్స్ […]Read More
TS Govt DA Release : ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏ విడుదలకు తెలంగాణ ప్రభుత్వానికి ఈసీ అనుమతి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు అనుమతి ఇచ్చినట్లు ఈసీ తెలిపింది. TS Govt DA Release : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. పెండింగ్లో ఉన్న ఒక డీఏ విడుదలకు శనివారం ఈసీ అనుమతి లభించింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు అనుమతి ఇచ్చినట్లు ఈసీ తెలిపింది. […]Read More
Medchal Crime : సూరారంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని డ్రగ్స్ తయారు చేస్తు్న్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.50 లక్షల విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. Medchal Crime : మేడ్చల్ జిల్లా సూరారంలో డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను నార్కోటిక్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ముఠా సభ్యుల నుంచి భారీగా మాదక ద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నార్కోటిక్ ఎస్పీ చక్రవర్తి కేసుకు సంబంధించిన […]Read More
TTD Latest News:తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 4.30 నుండి 5.30 గంటల వరకు చక్రస్నానం నిర్వహిస్తామని చెప్పారు. Tirumala Vaikuntha Dwara Darshanam: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది డిసెంబరు 23 నుండి జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కోసం విస్తృత […]Read More
Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు సతీసమేతంగా విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. తెలుగు ప్రజానీకానికి సేవ చేసి రాష్ట్రానికి పూర్వవైభవం తెచ్చే శక్తి ప్రసాదించాలని కనకదుర్గమ్మను వేడుకున్నట్లు చంద్రబాబు తెలిపారు. Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దంపతులు విజయవాడ కనకదుర్గమ్మను శనివారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ముఖ ద్వారం వద్ద మేళతాళాలతో చంద్రబాబు దంపతులకు వేదపండితులు స్వాగతం పలికారు. దుర్గమ్మ దర్శనం అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుజాతిని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు […]Read More