Rasi Phalalu

Rasi Phalalu (9th Aug 2023) | రోజువారీ రాశి ఫలాలు

డా.యం.ఎన్.ఆచార్య – ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు – శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ – ఫోన్: 9440611151 గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ […]Read More

Political News

కేసీఆర్ మ‌న‌వ‌డి రాజ‌కీయ పాఠాలు!

కేసీఆర్ మ‌న‌వ‌డు హిమాన్ష్ రావు అంటే తెలియ‌ని వాళ్లు ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. కేటీఆర్ త‌న‌యుడు హిమాన్ష్.. చాలా సంద‌ర్భాల్లో తాత‌తో క‌లిసి క‌నిపించారు. అంతే కాకుండా వ్య‌క్తిగ‌తంగానూ వివిధ విష‌యాల్లో ప‌త్రిక‌ల్లోకెక్కారు. ఇటీవ‌ల ఓ పాఠ‌శాల‌ను ద‌త్త‌త తీసుకుని.. అక్క‌డ సౌక‌ర్యాలు క‌ల్పించిన హిమాన్ష్ చేసిన వ్యాఖ్య‌లు హాట్ టాపిక్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. ఆ పాఠ‌శాల దుస్థితి చూస్తే బాధేసింద‌ని, అందుకే ద‌త్త‌త తీసుకున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. దీంతో ఈ విష‌యాన్ని తండ్రి, తాత‌కు […]Read More

Political News

ఇక అన్నీ ఢిల్లీలోనేనా?

ప్రత్యర్ధి పార్టీలను దెబ్బకొట్టి అధికారంలోకి రావాలన్నది బీజేపీ నేతల పట్టుదల. ప్రత్యర్ధిపార్టీలంటే ముఖ్యంగా బీఆర్ఎస్ అనే అర్ధం. ఎందుకంటే అధికారంలో ఉన్నపార్టీ కాబట్టే. అధికారంలో ఉంది కాబట్టే ఇంటెలిజెన్స్, పోలీసులు వ్యవస్ధలు మొత్తం బీఆర్ఎస్ కంట్రోల్లోనే ఉంటుంది. హైదరాబాద్ పార్టీ ఆఫీసులోనో లేకపోతే ఏదైనా హోటల్లోనో ఎలాంటి మీటింగులు పెట్టుకున్నా వెంటనే అధికారపార్టీకి తెలిసిపోతోందట. అందుకనే ఇకనుండి కీలకమైన భేటీలన్నీ ఢిల్లీల్లోనే జరపాలని అగ్రనేతలు నిర్ణయించినట్లు సమాచారం. నిర్ణయాలు తీసుకోవటం, తీసుకున్న నిర్ణయాలు అమల్లోకి వచ్చిన తర్వాత […]Read More

Political News

రోజాకి ఊహించని షాకిచ్చిన జగన్..!

వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాకి ఊహించని షాక్ ఎదురైంది. పార్టీలో ప్రస్తుతం రోజా పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిగా మారింది. ఎప్పటి నుంచో పార్టీ కోసం కృషి చేస్తున్నా ఆమెకు కనీసం మంత్రి పదవి ఇచ్చింది లేదు. ఆ విషయంలో ఆమె బాధపడకుండా ఉండేందుకు ఏపీఐఐసీ ఛైర్మన్ పదవి కట్టపెట్టారు. కాగా.. ఇప్పుడు ఆ పదవి నుంచి కూడా ఆమెను తొలగించడం గమనార్హం. ఏపీఐఐసీ ఛైర్మన్ గా రోజాని తొలగించి.. ఆ పదవిని మెట్టు గోవర్థన్ రెడ్డికి […]Read More

Political News

కేసీయార్ ఆయుధాలు పనిచేస్తాయా?

రాబోయే ఎన్నికల్లో ప్రయోగించేందుకు తన దగ్గర చాలా ఆయుధాలు ఉన్నాయని, వాటిని ప్రయోగిస్తే ప్రతిపక్షాలకు దిమ్మతిరగడం ఖాయమని కేసీఆర్ అనుకుంటున్నారు. నిజంగానే కేసీయార్ దగ్గర అంత దమ్మున్న ఆయుధాలున్నాయా ? ఉంటే అవి ఏమిటి ? కేసీయార్ చెప్పినట్లుగా ప్రతిపక్షాలన్నీ ఆయుధాల దెబ్బకు దిమ్మతిరిగిపడిపోతాయా ? అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. కేసీయార్ ఆయుధాల గురించి చెప్పుకుంటే ముందు ఉద్యోగులకు పీఆర్సీ, ఐఆర్ ఇవ్వడం, ఇతరత్రా సౌకర్యాలు కలగజేయటం. ఇక రైతులకు రుణమాఫీ పూర్తిగా చేయటం. ఉద్యోగాలు భర్తీ […]Read More

Rasi Phalalu

ఈ రంగుదారాలను కట్టుకుంటే ఈ రాశులవారికి మహారాజ యోగం

తరుచుగా ఆలయాలకు వెళ్లినప్పుడు, పూజల్లో పాల్గొన్నప్పుడు, వ్రతాలు చేసిన సమయంలోను చేతులకు దారాలను కట్టుకుంటాం. ఆపదల నుంచి కాపాడుతుందనే నమ్మకంతో వాటిని ధరిస్తాం. అయితే కొన్నిచోట్ల ఇటువంటి పవిత్రమైన దారాలను స్టైల్ కోసం ధరించేవారు ఎక్కువయ్యారు. ఒక్కో దారాన్ని బట్టి వాటి ఫలితం ఆధారపడివుంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ప్రజలు అనేక విషయాలపై ఆసక్తి చూపిస్తున్నారు. తమ ఇళ్లల్లో వాస్తుదోషాలతో సహా ఇతర విషయాలపట్ల ఎంతో జాగ్రత్త అవసరం. కుడిచేతుల్లో దారం కట్టేటప్పుడు రాశిచక్రం శ్రద్ధ […]Read More

Political News

మ‌ళ్లీ సెంటిమెంట్‌ను రెచ్చ‌గొడుతున్న తండ్రీకొడుకులు

తెలంగాణ‌లో ఎన్నిక‌లు ద‌గ్గ‌ప‌ర‌డుతున్నాయి. రాష్ట్రంలో హ్యాట్రిక్ విజ‌యంపై క‌న్నేసిన కేసీఆర్ అందుకు త‌గిన క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. ఓ వైపు హామీలిస్తూ.. మ‌రోవైపు వ‌రాలు కురిపిస్తూ.. ఇంకోవైపు ప్ర‌త్య‌ర్థి పార్టీల‌పై విమ‌ర్శ‌లు చేస్తూ సాగుతున్నారు. ఈ సారి కూడా ఎలాగైనా అధికారం ద‌క్కించుకోవాల‌న్న‌ది కేసీఆర్ ల‌క్ష్యం. ఆయ‌న త‌న‌యుడు ఐటీ మంత్రి కేటీఆర్ కూడా తండ్రి ల‌క్ష్యం కోసం పాటుప‌డుతున్నారు. ఇప్పుడు ఈ ఇద్ద‌రు క‌లిసి మ‌రోసారి తెలంగాణ సెంటిమెంట్‌ను ర‌గిల్చి ఎన్నిక‌ల్లో ప్ర‌యోజ‌నం పొందాల‌ని చూస్తున్నార‌ని విశ్లేష‌కులు […]Read More

Political News

అమరావతి రాజధానికి కట్టుబడే వనరులు కేటాయించాం : పురంధేశ్వరి

అమరావతి రాజధానికి కట్టుబడే వనరులు కేటాయించామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. అమరావతి రాజధాని అభివృద్ధికి రూ. 2500 కోట్లు బీజేపీ ఇచ్చిందని ఆమె తెలిపారు. రూ.20 వేల కోట్లతో అమరావతి చుట్టూ అవుటర్ రింగు రోడ్డుకు కేంద్రం ఆమోదించిందని చెప్పారు. అమరావతి రాజధాని అనే విశ్వంతోనే కేంద్రం సహకరించిందని పేర్కొన్నారు. అమరావతి రాజధానికి తామూ కూడా కట్టుబడి ఉన్నామని పురంధేశ్వరి స్పష్టం చేశారు. Purandeswari: పేదలకు వారి సొంత ప్రాంతాల్లోనే ఇళ్లు నిర్మించాలి: పురందేశ్వరి […]Read More

Political News

నేడు రాజమండ్రి, రాజానగరంలో చంద్రబాబు పర్యటన

నేడు రాజమండ్రి, రాజానగరం నియోజకవర్గల్లో టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఇక ఇవాళ ఉదయం 11 గంటలకు రాజమండ్రి బివిఆర్ శ్రీ ఫంక్షన్ హాల్ లో మేధవులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు బాబు. అనంతరం ఫంక్షన్ హాల్ నుండి మోరంపూడి, లాలాచెరువు జంక్షన్, కాతేరు మీదుగా మధ్యాహ్నం 1గంటకు సీతానగరం మండలం పురుషోత్తంపట్నం ఎత్తిపోతల పథకం ఫేజ్-1 వద్దకు చేరుకుంటారు. మధ్యాహ్నం 1.30 వరకూ పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ఫేజ్-1ను చంద్రబాబు నాయుడు పరిశీలిస్తారు. […]Read More

Political News

రెండవ రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జగన్‌ పర్యటన

రెండవ రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జగన్‌ పర్యటన కొనసాగనుంది. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 9.10 గంటలకు రాజమండ్రి ఆర్ అండ్ బి అతిధి గృహం నుంచి బయలుదేరి ఆర్ట్స్‌ కాలేజ్‌ గ్రౌండ్‌ లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకై…ఉ 9.20 కి చేరుకుని, ఇక్కడ నుంచి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కు బయలుదేరి వెళతారు. ఉ.9.40 కు ముమ్మిడివరం మండలం గురజాపులంక చేరుకుంటారు.అక్కడ వరద బాధితులతో సమావేశం తర్వాత ఠానేలంక […]Read More