Political News

Miriyala Rasam: మిరియాల రసం వారానికోసారి ఇలా పెట్టుకుని తినండి, ఎంతో మంచిది

Miriyala Rasam: మిరియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీంతో చేసుకొని తినే ఆహారాలలో ముఖ్యమైనది మిరియాల రసం. చలికాలంలో మిరియాల రసాన్ని అప్పుడప్పుడు తినడం చాలా ముఖ్యం. ఈ మిరియాల రసం రెసిపీ ఎలాగో ఇప్పుడు చూద్దాం. మిరియాల రసం రెసిపీ (Vismai food/.youtube) Miriyala Rasam: నల్లటి మిరియాలు తమలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను దాచిపెడతాయి. చలికాలంలో ప్రతి ఒక్కరూ కచ్చితంగా తినాల్సిన ఆహారం మిరియాల రసం. వారానికి రెండుసార్లు మిరియాల రసాన్ని చేసుకుని తాగితే […]Read More

Political News

Sprouts Dosa: మొలకల దోశ రెసిపీ, బరువు తగ్గేందుకు సరైన బ్రేక్ ఫాస్ట్

Sprouts Dosa: బరువు తగ్గేందుకు ఎక్కువ మంది మొలకలను తింటూ ఉంటారు. వాటి రుచి నచ్చకపోతే మొలకల దోశలు తిని చూడండి. ఇవి టేస్టీగా ఉంటాయి. పైగా ఆరోగ్యాన్ని అందిస్తాయి. మొలకల దోశె రెసిపీ (aromaspice) Sprouts Dosa: బరువు తగ్గేందుకు ఎక్కువమంది ప్రతి ఉదయం మొలకలు తింటూ ఉంటారు. ఈ మొలకలు తినడం నచ్చకపోతే మొలకల దోశ ప్రతిరోజూ తినడానికి ప్రయత్నించండి. మొలకల దోశ తినడం వల్ల విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ […]Read More

Political News

Neem For Diabetes : మధుమేహ వ్యాధిగ్రస్తులకు వేప ఆకులతో ప్రయోజనాలు.. ఎలా

Neem For Diabetes In Telugu : మధుమేహ వ్యాధిగ్రస్తులు కొన్ని రకాల ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే ఫలితం ఉంటుంది. అందులో భాగంగా వేప ఆకులను ఉపయోగించుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం.. వేప ఆకులు ఇండియాలో వేప చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. వేపను దేవుడిలా కొలుస్తారు. పల్లెటూర్లలో ఈ చెట్టును పెంచేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. చాలా ఇళ్లలోనూ వేప చెట్టు ఉంటుంది. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న ఈ చెట్టు.. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఎంతగానో […]Read More

Political News

CM Jagan : ఇక్కడున్నది అభిమన్యుడు కాదు అర్జునుడు, ప్రతిపక్షాల పద్మవ్యూహాన్ని ఛేదిస్తాం-

CM Jagan : ప్రతిపక్షాల పద్మవ్యూహంలో చిక్కుకుపోవడానికి ఇక్కడి ఉన్నది అభిమన్యుడు కాదు అర్జునుడు అని సీఎం జగన్ అన్నారు. భీమిలి నియోజకవర్గం సంగివలసలో సీఎం జగన్ ఎన్నికల శంఖారావం పూరించారు. CM Jagan : రాష్ట్రంలో మరో 75 రోజుల్లో ఎన్నికల యుద్ధం జరగబోతోందని సీఎం జగన్ అన్నారు. ఈ ఎన్నికల్లో అబద్దానికి, నిజానికి మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. ఇంటింటికీ వెళ్లి వైసీపీ పాలనలో జరిగిన మంచిని వివరించాలని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. విశాఖ జిల్లా […]Read More

Political News

పేదలకు ఇందిరమ్మ ఇళ్లు.. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో లేటెస్ట్ టెక్నాలజీ..!

ఇందిరమ్మ ఇళ్ల కోసం అర్హులైన పేదల నుంచి వచ్చిన దరఖాస్తుల వడపోత ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. అందుకు లెటేస్ట్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. కొందరు లబ్ధిదారులు వేరు వేరు ప్రాంతాల్లో ఉంటూ అఫ్లికేషన్లు పెట్టుకున్న నేపథ్యంలో వాటిని ఫిల్టర్ చేసేందుకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీని వాడుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రధానాంశాలు: పేదలకు ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో లేటెస్ట్ టెక్నాలజీ ఏఐ టెక్నాలజీ ద్వారా అప్లికేషన్ల ఫిల్టర్ తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో భాగంగా […]Read More

Political News

ఉ** ఆగడం లేదని ఒకరు, చెప్పుతో కొడతామని ఒకరు.. సహనం కోల్పోయి మాట్లాడుతున్నారు’

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయమని అడిగితే.. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీల గురించి అడిగితే.. సహనం కోల్పోయి రకరకాలుగా మాట్లాడుతున్నారని.. వీటన్నింటికీ ప్రజలే గుణపాఠం చెప్తారని హరీశ్ రావు తెలిపారు. ఎన్నికల కోడ్ వచ్చే ముందే హామీలన్ని అమలు చేసి తీరాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయమంటే కాంగ్రెస్ నేతలు సహనం కోల్పోయి […]Read More

Political News

TSRTC: ‘మేడారం జాతర బస్సుల్లో మహిళలకూ టికెట్‌ వసూలు చేస్తాం..’

మేడారం సహా ఇతర జాతరకు నడిపే ప్రత్యేక బస్సుల్లో మహిళలకు టికెట్ వసూలు చేయాలని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రతిపాదించారు. తద్వారా సంస్థకు ఆదాయం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. అయితే సజ్జనార్ ప్రాతిపాదనను.. డిప్యూటీ సీఎం భట్టి తిరస్కరించారు. ఆ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ జర్నీ సౌకర్యం కల్పించాలన్నారు. ప్రధానాంశాలు: ప్రత్యేక బస్సుల్లో మహిళలకు టికెట్ ప్రతిపాదించిన సంస్థ ఎండీ సజ్జనార్ తిరస్కరించిన డిప్యూటీ సీఎం భట్టి   మహాలక్ష్మి పథకంలో భాగంగా తెలంగాణలో మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లకు […]Read More

Political News

OU: అర్ధరాత్రి లేడీస్ హాస్టల్‌లోకి ఆగంతకులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!

సికింద్రాబాద్ ఓయూ పీజీ లేడీస్ హాస్టల్‌లోకి శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని ఇద్దరు ఆగంతకులు చొరబడ్డారు. విద్యార్థినులు వారిలో ఒకరిని పట్టుకొని హాస్టల్ గదిలో బంధించారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. నిందితుడుని పోలీసు స్టేషన్‌కు తరలించే ప్రయత్నం చేయగా.. విద్యార్థులు అడ్డుకున్నారు. తమకు రక్షణ కల్పించాలంటూ హాస్టల్‌లో నిరసనకు దిగారు. దీంతో హాస్టల్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రధానాంశాలు: అర్ధరాత్రి లేడీస్ హాస్టల్‌లోకి ఆగంతకులు సికింద్రాబాద్ ఓయూ పీజీ లేడీస్ హాస్టల్‌లో ఘటన ఆందోళనకు దిగిన విద్యార్థినులు సికింద్రాబాద్ […]Read More

Political News

రిపోర్టర్ ప్రశ్నకు మల్లారెడ్డి మాస్ ఆన్సర్.. మల్లన్నతోని మామూలుగా ఉండదు మరి..!

Malla Reddy on Party Changing: మల్కాజిగిరి ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి ఏం మాట్లాడినా సోషల్ మీడియాలో వైరల్ అవటం సర్వసాధారణమైపోయింది. ఆయన సాధారణంగా అన్న మాట కూడా.. వైరల్ అయిపోయి ట్రెండింగ్ అవుతోంది. అట్లుంటది మరి మల్లన్నతోని. తాజాగా.. రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొని వెళ్లిపోతున్న మల్లారెడ్డిని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు.. తనదైన స్టైల్‌లో చెప్పిన ఆన్సర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Malla Reddy Counter To Reporter: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, […]Read More